ఏ దేశమేగినా… ఎందు కాలిడినా… పొగడరా నీ తల్లి భూమి భారతిని…
* భారత దేశాన్ని మరవకండి... మాతృభాషను విడువకండి... అబుదాబిలోని భారతీయులకు హితవు పలికిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మాతృభూమిని, మాతృభాషను మరవొద్దని.. మూలాలను విడవొద్దని యూఏఈలోని ప్రవాస భారతీయులకు భారత ప్రధాన న్యాయమూర్తి...
