archive#Abdul Khader

News

హిజాబ్‌పై వివాదం వ‌ద్దు… హైకోర్టు తీర్పును గౌరవించండి

పద్మశ్రీ అవార్డు గ్రహీత అబ్దుల్‌ఖాదర్‌ హుబ్లీ(క‌ర్ణాట‌క‌): హిజాబ్‌ పై పోరాటం సరికాదని పద్మశ్రీ అవార్డు గ్రహీత అబ్దుల్‌ఖాదర్‌ అభిప్రాయపడ్డారు. ఆయన హుబ్లీలో మీడియాతో మాట్లాడుతూ హిజాబ్‌ వివాదంపై హైకోర్టు తీర్పును గౌర‌వించాల‌ని కోరారు. చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని, ఏ దేశంలో ఉంటే...