పంజాజ్లో పక్షుల కోసం ప్రత్యేక ఆస్పత్రి!
పంజాబ్: పక్షులను ఆదుకోవడమే లక్ష్యంగా పంజాబ్లోని ఓ పురాతన గోశాల నిర్వాహకులు ప్రత్యేక ఆస్పత్రి నిర్మించారు. పావురాలు, చిలకలు, పిచ్చుకల లాంటి అనేక పక్షులకు వైద్య సేవలు అందిస్తున్నారు. పక్షులు ఎగిరి పోయేంత ఆరోగ్యంగా ఉంటేనే వాటిని తిరిగి స్వేచ్ఛగా వదిలేస్తున్నారు....
