archivea huge hybrid power plant … Renew Power Company to be set up in three regions

News

దేశంలో తొలిసారిగా భారీ హైబ్రిడ్ విద్యుత్ కర్మాగారం… మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న రెన్యూ పవర్ సంస్థ

రెన్యూ పవర్‌ భారత్‌లో భారీ హైబ్రిడ్‌ విద్యుత్తు ప్లాంటు నెలకొల్పేందుకు సిద్ధమైంది. 1.3 గిగావాట్స్‌ సామర్థ్యం గల ప్రాజెక్టును చేపట్టనుంది. దీని కోసం 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇక్కడ 24 గంటలు విద్యుత్తు ఉత్పత్తి అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు....