APలో మరో 3 కొత్త మెడికల్ కాలేజీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నంలలో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో MP విజయసాయిరెడ్డి ప్రశ్నకు.. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్...
