ఒడిశాలో ముగ్గురు మావోయిస్టులు హతం
ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ఒక మావోయిస్టు మృతి చెందారు. ఒక పోలీసు కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. తులసీ ఫారెస్ట్ రేంజ్ లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు...
