‘పెరియార్ భూమి’లో ఇద్దరు మహిళలు ‘క్రీస్తుతో ఐక్యం’ కావాలనికొన్నారు…
40 రోజుల పాటు ఆహారం లేకుండా దీక్ష ఇంట్లో స్పృహతప్పిన వైనం రక్షించిన తమిళనాడు పోలీసులు చెన్నై: గుడ్ ఫ్రైడే రోజున జీసస్తో కలిసిపోవాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఇద్దరు క్రైస్తవ మహిళలను తమిళనాడు పోలీసులు రక్షించారు. తాము ఏదో...
