75సంవత్సరాల స్వాతంత్ర వేడుకల సన్నాహాల ప్రారంభం
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 2022 ఆగస్టు 15 కి 75 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా మార్చి6వ తేదీ నాడు 259 సభ్యులతోకూడిన ఒక...
