140 మంది ఆఫ్ఘన్ సిక్కులను ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కనివ్వకుండా నిలిపేసిన తాలిబన్లు
బుధవారం (25 ఆగస్టు) రాత్రి కాబూల్ నుండి భారతదేశానికి బయలుదేరాల్సిన సుమారు 140 మంది ఆఫ్ఘన్ సిక్కులు మరియు హిందువులను తాలిబాన్లు అడ్డుకున్నారు. ఈ పరిణామం బుధవారం నుండి కాబూల్ విమానాశ్రయంలో ఎదురుచూస్తున్న ప్రత్యేక IAF విమానం బయలుదేరడంలో జాప్యానికి దారితీసింది....
