అరుణాచల్ ప్రదేశ్లో 13వ శతాబ్దపు విరిగిన శివలింగం లభ్యం
ఇటానగర్: విరిగిన శివలింగం, 13వ శతాబ్దానికి చెందిన మానవ నివాస స్థావరాలు అరుణాచల్ ప్రదేశ్లోని పాపమ్ పారే జిల్లా అడవిలో కనుగొనబడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్లో పురావస్తు శాఖ అధికారులు దీనిని ధ్రువీకరించారు. స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్లోని పురావస్తు...
