మోడీ సభలో వరుస బాంబుదాడుల కేసులో నేరస్థులకు ఉరిశిక్ష
న్యూఢిల్లీ: 2013 పట్నా గాంధీ మైదాన్లో వరుస బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది. మొత్తం 9 మంది దోషుల్లో నలుగురికి మరణశిక్ష విధించింది. ఇద్దరికి జీవితఖైదు, మరో ఇద్దరికి 10 ఏళ్లు, ఒకరికి...
