( ఆగష్టు 15 - భారత స్వాతంత్ర్య దినోత్సవం ) భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని గురించిన చరిత్రను ప్రస్తావించినప్పుడు మధ్య భారత్కు చెందిన బిర్సాముండా, ఈశాన్య ప్రాంతానికి చెందిన రాణి గైడిన్లూ, దక్షిణభారతపు అల్లూరి సీతారామరాజు వంటివారి పాత్రను మరచిపోలేము. అలాగే...
ఆగస్టు 15 (August 15) స్వాతంత్య్ర దినోత్సవం వేడుకులకు భారతావని సిద్ధమవుతోంది. మరి మీరు ఇప్పటివరకూ హర్ ఘర్ తిరంగా సర్టిఫికెట్ పొందకపోతే ఇప్పుడు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడో సంవత్సరం హర్ ఘర్ తిరంగా 2024 క్యాంపెయిన్ చేపట్టింది....
అయోధ్యలో రామాలయ నిర్మాణపనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తికానున్నాయి. ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణ పనుల్లో మొదటిదశ పూర్తయ్యింది. 2024 జనవరి 22న బాల రాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడయ్యాడు. రామాలయ నిర్మాణం ప్రారంభమైనది మొదలు భక్తులు ప్రతిరోజూ విరాళాలు అందజేస్తున్నారు. రామ్లల్లా...
ఆగస్టు 19న రాఖీ పండుగ.. ఇది అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఉత్సవం. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. ఇందుకోసం ఇప్పటి నుంచే మార్కెట్లో వివిధ రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఉత్తరాఖండ్లోని నైనిటాల్కు చెందిన పూజా...
పలు శాస్త్రాలు, పురాణాల విషయంలో ప్రజలకు తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు జాతీయ సంస్కృత వర్సిటీలో ప్రత్యేక కేంద్రాలను (పబ్లిక్ కన్సల్టెన్సీ సెంటర్స్) ఏర్పాటు చేశామని తిరుపతి సంస్కృత వీసీ జీఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్...
రిజర్వేషన్ కోటా వ్యతిరేకంగా మొదలైన విద్యార్థులు, నిరసనకారులు చేట్టిన నిరసన హింసాత్మకంగా మారటంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆమె దేశం విడిచిపెట్టిన్పటి నుంచి అక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాత్కాలిక కొత్త...
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో రామారావు వెల్లడించారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు రూ.1,500 ఆర్జితసేవా టికెట్ ఉన్న భక్తులతో...