Articles

ArticlesNews

1962 నాటి వార్త నేడు ఒక హెచ్చరిక

జూలై 15, 1962 లో వచ్చిన వార్తాపత్రిక శీర్షిక, 'చైనీస్ దళాలు గాల్వన్ పోస్ట్ నుండి ఉపసంహరించుకుంటున్నాయి'. అనేది. అదే వార్త ఇప్పుడు జూలై 2020 లో కూడా వైరల్ అవుతోంది. 1962 నాటి అనుభవం మనకు ఇప్పుడు ఒక హెచ్చరిక...
ArticlesNews

భారత్‌కు పెరుగుతున్న ప్రపంచ దేశాల మద్దతు

చైనా దురాక్రమణ వైఖరిని గమనించిన వివిధ దేశాలు భారత్‌కు బాసటగా నిలుస్తున్నాయి. డ్రాగన్‌ కుట్రలను పసిగట్టి మన దేశ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తున్నాయి. చైనా దుర్బుద్ధిని ఎండగడుతున్నాయి. భారత సరిహద్దుల్లో డ్రాగన్‌ దుశ్చర్యల్ని ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ ఖండించాయి. తాజాగా...
ArticlesNews

విప్లవ వీరుడు అల్లూరి

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 - 1924 మే 07) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం...
ArticlesNews

దొడ్డ మనసున్న కామెగౌడ

భారత ప్రధాని 28 ఆదివారం జూన్ 2020 రోజున “మన్ కీ బాత్” లో ప్రస్తావించిన ఒక గొర్రెల కాపరి కథ ఇది. కర్ణాటకలోనీ మలవల్లి, కుండినిబెట్ట అనే చిన్న గ్రామంలో 16 చెరువులను ఒంటరిగా తవ్వించిన పర్యావరణ శాస్త్రవేత్త కామెగౌడ...
ArticlesNews

చీకట్లు చీల్చిన సూర్యుడు

మచిలీపట్నం జిల్లాలోని సీతారామపురం పల్లెలో ఒక రైతుకుటుంబంలో 1992 జూలై 7 వ తేదీన బొల్లా శ్రీకాంత్ పుట్టినపుడు తల్లితండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధ పడ్డారు. ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ ఊరి జనం...
ArticlesNews

డా౹౹హెడ్గేవార్ వ్యక్తిత్వ వైశిష్ట్యం 

1940లో డాక్టర్జీ మరణించేనాటికి ఆయనద్వారా స్థాపింపబడిన సంఘటన - రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దేశమంతటా వ్యాపించింది. భారతదేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతాలలోనూ, పెద్దనగరాలలోనూ సంఘశాఖలు వ్యాపించినవి. మధ్యప్రాంతాల నాయకులకేగాక, దానికి అవతల ఉండే నాయకులకు కూడా సంఘ్ యొక్క అనుశాసనబద్ధులైన, సుశిక్షితులైన...
ArticlesNews

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

చైనా భారత్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత అధినాయకత్వం వహిస్తున్న మౌనంపై సహజంగానే మన దేశంలో ఉన్న అనేకులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. వారాల తరబడి ఇరు దేశాల సైనికులు సరిహద్దులలో మోహరించి ఉన్న తరుణంలో చైనాపై భారత ప్రభుత్వం...
ArticlesNews

మానవత్వానికి మరణం లేదు

లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తమ స్వస్థలాలకు పయనమైన సంగతి పాఠకులకు విదితమే. కోట్లాది మంది కార్మికులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైళ్ళు, బస్సుల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చాయి. కానీ...
ArticlesNews

యోధుడిలా జీవించి… యోధుడిలా దివికేగిన రాంప్రసాద్ బిస్మిల్!

ఆంగ్లేయుల పాల‌నాకాలమది!... లక్నోలో కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడికి చేరుకున్న ఒక యోధుడికి కొందరు విప్లవకారులు పరిచయమయ్యారు. ఆ యోధుడు విప్లవకారుల‌ కమిటీకి సభ్యుడయ్యాడు. కమిటీ కార్యకలాపాలు చురుగ్గా జరగాలంటే, ధనం అవసరం. ఆ యోధుడి మెదడులో మెరుపులా ఓ ఆలోచన...
1 321 322 323 324 325 350
Page 323 of 350