మహాభారతంలో ద్రౌపది అసాధారణ ఆత్మగౌరవానికి, అపారమైన ధైర్యానికి ప్రతీకగా నిలిచిన మహానారి. జీవితాంతం ఎన్నో సవాళ్లు, అవమానాలు, అగ్నిపరీక్షలు ఎదురైనా ఆమె తన ఆత్మవిశ్వాసాన్ని, ధర్మంపై...
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సైబరాబాద్ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. గత ఏడాది వినాయక విగ్రహాల నిమజ్జన సమయంలో...
: కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన "గోమూత్ర నిపుణుడు" వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు శాస్త్రవేత్తలు, విద్యావేత్తల గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ...
పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు సభలో...
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కి పంజాబ్ లోని సంగ్రూర్ కోర్టు 15 వేల బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. అంతేకాకుండా సెప్టెంబర్...