మానవతా దర్శనం భగవద్గీత
ధర్మక్షేత్రమయిన కురుక్షేత్ర యుద్ధ రంగంలో యోగీశ్వరేశ్వరుడు, కృష్ణపరమాత్మ జగదైక ధనుర్ధారి, ధర్మరాజు సోదరుడు అర్జునునకు కలిగిన అజ్ఞాన తిమిరమును పటాపంచలు చేసేందుకు ఉదయింప జేసిన జ్ఞానప్రభయేగీత. ఎక్కడో భారతదేశంలో కృష్ణుడు తన బావమరది అర్జునుడిని యుద్ధానికి పురిగొలుపుతూ చెప్పిన కొన్నిమాటలు విశ్వానికంతటికీ...













