అయోధ్య రామాలయ అర్చకుల డ్రెస్ కోడులో కొత్త మార్పులు రానున్నాయి. ఇప్పటి నుంచి వారు కొత్త వేష ధారణలో కనిపిస్తారు. సంప్రదాయంగా ఇప్పుడు ధరిస్తున్న కుంకుమ కలర్ వస్త్రాల స్థానంలో ప్రకాశవంతమైన పసుపు రంగు తలపాగా, కుర్తా మరియు ధోతీలను ట్రస్ట్ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఇక నుంచి గర్భగుడిలోకి స్మార్ట్ ఫోన్లను కూడా అర్చకులు తీసుకెళ్లకూడదని నిషేధం విధించింది. అలాగే మరి కొన్ని అంశాల విషయంలో కూడా మార్పులు చేర్పులు జరిగాయి. అర్చకుల వేష ధారణలో ఏకరూపత (యూనిఫాం) సాధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని, అలాగే.. ఎంత మంది మధ్యలో వున్నా… ఎక్కడ వున్నా… అర్చకులను ఇట్టే పసిగట్టగలగడం వీలవుతుందని, అందుకే డ్రెస్ కోడ్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధాన అర్చకునితో పాటు 20 మంది అర్చకులు, ట్రైనీ అర్చకులకు కూడా ఇది వర్తించనుంది. ఇప్పటి వరకు కొందరు కుంకుమ కలర్ వస్త్రాలు, మరి కొందరు పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారు. ఇప్పటి నుంచి కొత్త డ్రెస్ కోడ్లతో కనిపించనున్నారు.
414views
You Might Also Like
అస్సాం వరదల బాధితులకు ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల ఆపన్నహస్తం
22
"మానవ సేవే మాధవ సేవ" అనే మూల మంత్రంతో విపత్తుల సమయంలో సమాజానికి తోడ్పడే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), అస్సాంలో సంభవించిన భయంకరమైన వరదల వేళ...
షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అధ్యక్షుడి పిలుపు.
29
బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ కల్లోలం మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కథనాలు అక్కడి...
అఖిల భారత కార్యకారిణి ప్రతినిధి మండలి సమావేశ తీర్మానం
రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత కార్యకారిణి మరియు ప్రతినిధి మండలి సమావేశములు. సమల్ఖా, హర్యానా ; 24, 25 మరియు 26 జూలై 2026 తీర్మానం:...
గ్రామస్థాయికి ‘మహాలక్ష్మీ దీపపూజ’ విస్తరణ : టీటీడీ ఈవో
38
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హెచ్డీపీపీ సహకారంతో నిర్వహిస్తున్న‘మహాలక్ష్మీ దీపపూజ’ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, దీనిని త్వరలో గ్రామస్థాయికి విస్తరించనున్నట్లు టీటీడీ...
ప్రభుత్వ విద్యాలయాల్లో ‘అనంత అరణ్యాలు’
36
ప్రభుత్వ విద్యాలయాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి వనాలు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు వీబీ...
సామాజిక సమైక్యతను బలోపేతం చేయడంలో యువత చురుకైన పాత్ర
40
రాంచీ: సమాజంలో ఐక్యత, సామాజిక సామరస్యం మరియు బలమైన జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన లక్ష్యమని సీనియర్ ప్రచారక్, అఖిల్ భారతీయ...




