<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>LRPF &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<atom:link href="https://vskandhra.org/tag/lrpf/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://vskandhra.org</link>
	<description></description>
	<lastBuildDate>Sun, 07 Aug 2022 05:16:22 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.3.10</generator>

<image>
	<url>https://vskandhra.org/wp-content/uploads/2019/01/cropped-vsklogo1-1-32x32.png</url>
	<title>LRPF &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<link>https://vskandhra.org</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>సంతుష్టీకరణకి పరాకాష్ట</title>
		<link>https://vskandhra.org/32487/</link>
					<comments>https://vskandhra.org/32487/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Sun, 07 Aug 2022 05:16:22 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#BJP]]></category>
		<category><![CDATA[#Conversions]]></category>
		<category><![CDATA[#YSRCP]]></category>
		<category><![CDATA[LRPF]]></category>
		<category><![CDATA[TDP]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=32487</guid>

					<description><![CDATA[<p>ధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలన క్రైస్తవులకు కొమ్ము కాస్తోంది, మతమార్పిడులకు అవకాశం కల్పిస్తోంది” అని కేవలం ఇప్పటి వరకు విన్నాం.. కానీ ఇప్పుడు అది ఋజువులతో సహా బయటపడింది. ప్రభుత్వంలో కొందరు అధికారుల అండ దండలతో మిషనరీలు అటవీ భూములను సైతం ఆక్రమించుకుని చర్చిల నిర్మాణానికి ఎలా పూనుకుంటున్నాయో  ఆర్గనైజర్ పత్రిక వెల్లడించింది. అయితే సమయానికి స్థానిక హిందూ బంధువులు, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ వంటి న్యాయ వేదికలు అధికారిక పత్రాలను ఋజువులుగా పెట్టి  ఈ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/32487/">సంతుష్టీకరణకి పరాకాష్ట</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">“ఆం</span>ధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ పాలన క్రైస్తవులకు కొమ్ము కాస్తోంది, మతమార్పిడులకు అవకాశం కల్పిస్తోంది” అని కేవలం ఇప్పటి వరకు విన్నాం.. కానీ ఇప్పుడు అది ఋజువులతో సహా బయటపడింది. ప్రభుత్వంలో కొందరు అధికారుల అండ దండలతో మిషనరీలు అటవీ భూములను సైతం ఆక్రమించుకుని చర్చిల నిర్మాణానికి ఎలా పూనుకుంటున్నాయో  ఆర్గనైజర్ పత్రిక వెల్లడించింది. అయితే సమయానికి స్థానిక హిందూ బంధువులు, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ వంటి న్యాయ వేదికలు అధికారిక పత్రాలను ఋజువులుగా పెట్టి  ఈ వ్యవహారాన్ని ఛేదించి అడ్డుపడడంతో మిషనరీల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇప్పుడే కాదు గత టీడీపీ హయాంలో కూడా క్రైస్తవుల విషయంలో అనుసరించిన సంతుష్టీకరణ చర్యలు కూడా న్యాయ వేదికల దృష్టికి వచ్చాయి. అయితే ఇపుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే నేరుగా చర్చిల నిర్మాణానికి నిధులు సమకూరుస్తున్న పరిస్థితి ఏర్పడింది.</p>
<p>గుంటూరు జిల్లాలో మూడు చర్చిల నిర్మాణానికి మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా నిధులు విడుదల చేస్తూ 2019 డిసెంబర్ 27న ఉత్తర్వులు జారీ అయ్యాయి. గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో ఏపీ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చర్చికి రూ. 5 లక్షల చొప్పున, రూ. 15 లక్షలు మంజూరుకు మైనారిటీ సంక్షేమ సంస్థకు  ప్రతిపాదనలు అందాయి. చర్చిల నిర్మాణానికి పూర్తి స్థాయి నిధులు విడుదల చేయడానికి ప్రతిపాదనలు పంపాల్సిందిగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ కి సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం పాలనాపరంగా నిధులు విడుదలకు ఉత్తర్వులు (జీవో) జారీ చేసేసింది. క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రూ. 15లక్షల నిధులను జిల్లా కలెక్టర్ పేరున విడుదల చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ సంతుష్టీకరణ, బుజ్జగింపు చర్యలపై బీజేపీ గట్టిగా నిరసన వ్యక్తం చేసింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మౌనంగా ఉండిపోయింది. ఆ పార్టీ గతంలో తన పాలనలో కూడా ఇటువంటి సంతుష్టీకరణ విధానాలనే అవలంబించింది. ఇప్పుడు కూడా అందులో ఎటువంటి మార్పు కనిపించడంలేదు.</p>
<p>కఠోర సత్యాలను వెల్లడించే పత్రాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ వెలికితీసింది. చర్చిల నిర్మాణానికి జగన్ ప్రభుత్వం సహాయం చేస్తున్నా ఎందుకు టీడీపీ మౌనం వహిస్తోంది  అనే విషయం ఆ పత్రాల ద్వారా బయటపడింది. 2018-19 మధ్య చర్చిల నిర్మాణాలు, మరమ్మతులకు రూ.38.36 కోట్లు అప్పటి టీడీపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీనికి 54 జీవో లు విడుదల చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. అంతే కాదు చర్చిల్లో మరుగుదొడ్ల మరమ్మతులు, నిర్మాణాలకు జీవో ఆర్.టి. నెంబర్ 408 ద్వారా 2018 నవంబర్ 29న జీవో  జారీ చేస్తూ మరో రూ.58 లక్షలు విడుదల చేసింది ప్రభుత్వం. తన అధికారాన్ని కాపాడుకోడం కోసం చంద్రబాబు ఇష్టమొచ్చినట్టు ఈ నిధులు విడుదల చేయడమే కాదు, సంతుష్టీకరణ కోసం క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేరుస్తామని కూడా హామీ ఇచ్చాడు.</p>
<p>క్రైస్తవ మత ప్రచారానికి వచ్చిన వారందరికీ అండగా నిలుచుని వివిధ కార్యక్రమాల్లో వారికి సహకరించడం గత తెలుగు దేశం హయాంలోనూ జరిగింది. ఇప్పుడూ జరుగుతోంది. ఇటువంటి చర్యలను ఎప్పటికప్పుడు ఎండగట్టి ఎల్.ఆర్.పీ.ఎఫ్ తీవ్రంగా పోరాటం చేస్తోంది. ఇటీవల ఈ సంస్థ ప్రయత్నం వల్ల కర్నూలులో అక్రమంగా మసీదు, చర్చి నిర్మాణం ఆగింది. ఇలా నిలువరించి ఉండకపోతే కొందరు అధికారులే అటవీ భూములు, ప్రభుత్వ భూములలో చర్చిల నిర్మాణానికి తోడ్పాటు ఇచ్చేవారు. ఏకంగా ప్రభుత్వమే చర్చిల నిర్మాణానికి నిధులు అధికారికంగా విడుదల చేస్తోందంటే పరిస్థితి ఎంత పరాకాష్టకు చేరిందో అర్థం అవుతుంది. అయితే న్యాయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కేంద్రం ఒక చట్టం చేసి మతపరమైన అంశాలను రాష్ట్ర పాలనలో చొప్పించకుండా చేస్తే ఇటువంటి దుష్టాంతాలు కొంతవరకు నిలువరించవచ్చన్నది అభిప్రాయం. ఓట్ల కోసం బుజ్జగింపు, సంతుష్టీకరణ చర్యలకు ఒడిగడితే అది దేశ సంస్కృతీ సంప్రదాయాలకు గొడ్డలి పెట్టు అవుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది.</p>
<h3>(ఆర్గనైజర్ సౌజన్యంతో)</h3>
<h2><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><u><span style="color: #ff0000">మరిన్ని జాతీయ</span></u><span style="color: #ff0000"><u>, </u><u>అంతర్జాతీయ వార్తలు</u><u>, </u><u>విశేషాల కోసం </u><u>VSK ANDHRAPRADESH </u><u>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</u><u>. </u></span></a></h2>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/32487/">సంతుష్టీకరణకి పరాకాష్ట</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/32487/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>క్రైస్తవ పాస్టర్లకు జీతాలపై పిల్‌</title>
		<link>https://vskandhra.org/19088/</link>
					<comments>https://vskandhra.org/19088/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Sat, 18 Sep 2021 10:03:26 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[Amravati:]]></category>
		<category><![CDATA[LRPF]]></category>
		<category><![CDATA[Monthly salaries to Christian pastors]]></category>
		<category><![CDATA[The social organization Legal Rights Protection Forum]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=19088</guid>

					<description><![CDATA[<p>అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు నెలనెలా జీతాలిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. సామాజిక సంస్థ లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరమ్‌ ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసినట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని క్రైస్తవ పాస్టర్లకు ఆర్థిక సహాయం పేరిట వారికి నెలనెలా రూ.5వేలు చొప్పున చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంది. ప్రజల పన్నుల నుండి ఒక మతానికి చెందిన ప్రచారకులకు ఆర్థిక సహాయం కల్పించడం రాజ్యాంగ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/19088/">క్రైస్తవ పాస్టర్లకు జీతాలపై పిల్‌</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ పాస్టర్లకు నెలనెలా జీతాలిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. సామాజిక సంస్థ లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరమ్‌ ఈ మేరకు ఏపీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసినట్టు ప్రకటించింది. రాష్ట్రంలోని క్రైస్తవ పాస్టర్లకు ఆర్థిక సహాయం పేరిట వారికి నెలనెలా రూ.5వేలు చొప్పున చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంది.</p>
<p>ప్రజల పన్నుల నుండి ఒక మతానికి చెందిన ప్రచారకులకు ఆర్థిక సహాయం కల్పించడం రాజ్యాంగ విరుద్ధం, సెక్యులరిజం స్ఫూర్తికి విరుద్ధం అని సర్వత్రా విమర్శలు తలెత్తాయి. ఈక్రమంలో లీగల్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరమ్‌ పిల్‌ దాఖలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.</p>
<p>Source: Nijamtoday</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a>  </span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/19088/">క్రైస్తవ పాస్టర్లకు జీతాలపై పిల్‌</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/19088/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ఆంధ్రప్రదేశ్: ఎస్సీల మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే</title>
		<link>https://vskandhra.org/17959/</link>
					<comments>https://vskandhra.org/17959/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Wed, 18 Aug 2021 13:02:20 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#AP CONVERSIONS]]></category>
		<category><![CDATA[Christian Conversions]]></category>
		<category><![CDATA[CONVERSIONS IN AP]]></category>
		<category><![CDATA[LEGAL RIGHTS PROTECTION FORUM]]></category>
		<category><![CDATA[Legal Rights Protection Forum -LRPF]]></category>
		<category><![CDATA[LRPF]]></category>
		<category><![CDATA[S.C S.T RIGHTS FORUM]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=17959</guid>

					<description><![CDATA[<p>ధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న క్రైస్తవ మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మండల, మునిసిపాలిటీ స్థాయిలో ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారు ఎంతమంది మతం మారారు, ఎవరెవరు క్రైస్తవ ఆచార పద్ధతులు అవలంబిస్తున్నారు, ఎస్సీ కాలనీల్లో నిర్మితమైన చర్చి వివరాలు ఫీల్డ్ లెవెల్ సర్వే చేపట్టి తమకు 5 రోజుల్లోగా అందించాల్సిందిగా సాంఘిక సంక్షేమ శాఖ అన్ని జిల్లా విభాగాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని క్రైస్తవ మతమార్పిడులు [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/17959/">ఆంధ్రప్రదేశ్: ఎస్సీల మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">ఆం</span>ధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న క్రైస్తవ మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మండల, మునిసిపాలిటీ స్థాయిలో ఎస్సీ సామజిక వర్గానికి చెందిన వారు ఎంతమంది మతం మారారు, ఎవరెవరు క్రైస్తవ ఆచార పద్ధతులు అవలంబిస్తున్నారు, ఎస్సీ కాలనీల్లో నిర్మితమైన చర్చి వివరాలు ఫీల్డ్ లెవెల్ సర్వే చేపట్టి తమకు 5 రోజుల్లోగా అందించాల్సిందిగా సాంఘిక సంక్షేమ శాఖ అన్ని జిల్లా విభాగాలను ఆదేశించింది.</p>
<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీలను లక్ష్యంగా చేసుకుని క్రైస్తవ మతమార్పిడులు సాగుతున్నాయని, ఎస్సీ కులాలకు చెందిన సంస్కృతీ సాంప్రదాయాలపై దాడి జరుగుతోందన్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్, ఎస్సీ-ఎస్టీ  రైట్స్ ఫోరమ్ సంస్థలు సంయుక్తంగా సమర్పించిన నివేదికపై జాతీయ ఎస్సీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మతమార్పిళ్ల వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుని, వాటి వివరాలు 15 రోజుల్లో తమకు సమర్పించాల్సిందిగా కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి పంపిన నోటీసులో కోరింది. లేని పక్షంలో తమకున్న విశేషమైన సివిల్ కోర్ట్ అధికారాలు ఉపయోగించుకుని తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది అని కూడా నోటీసులో పేర్కొనడం విశేషం.</p>
<p>ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక ‘సర్వే’ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే మొత్తం 13 జిల్లాల అధికారులకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లాలో ఇప్పటికే సర్వే ప్రారంభమైంది. జిల్లాలోని హాస్టల్‌ వెల్ఫేర్‌ అధికారులు, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లకు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఓ మెమో జారీచేశారు. మునిపాలిటీలలో, మండలాల్లో ఎన్ని చర్చిలున్నాయో లెక్క తీయాలన్నారు. కొన్ని ఎస్సీ కాలనీలకు వెళ్లి వారు హిందూమతాన్ని ఆచరిస్తున్నారా… క్రైస్తవం స్వీకరించారా? తెలుసుకోవాలని… ఐదు రోజుల్లోపు ఈ నివేదికలను అందించాలని ఆదేశించారు.</p>
<h3>అభ్యంతరం వ్యక్తం చేసిన కమ్యూనిస్టులు:</h3>
<p>ఎస్సీలకు దక్కాల్సిన హక్కులు, రిజర్వేషన్లు మతం మారిన క్రైస్తవులకు దక్కుతుండటంపై జరుపుతున్న ఈ సర్వేను ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకించింది. ఈ ప్రక్రియ అనవసర వివాదాలకు తావిస్తోందని, ఇది ఎస్సీల్లో చీలికలు తీసుకువస్తుందని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.</p>
<h3>సీపీఐ లేఖపై ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ ఆగ్రహం:</h3>
<p>ప్రభుత్వం ప్రారంభించిన సర్వేపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)పై ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్నేళ్లు మతమార్పడుల ద్వారా ఎస్సీల సంస్కృతీ సాంప్రదాయాలపై దాడి చేశారని, ఇలాంటి కుట్రలు, కుతంత్రాలకు ఇక కాలం చెల్లిందని, ఇలాంటి చర్యలు ఇకపై సాగనివ్వం అని ఫోరమ్ తమ ట్విట్టర్ ద్వారా పేర్కొంది.</p>
<h3>మేము కూడా నివేదిక సమర్పిస్తాం: లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ప్రకటన</h3>
<p>తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ స్వాగతించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వందల అక్రమ చర్చిల వివరాలు తాము అధికారికంగా సేకరించాము. వీటిలో ఎస్సీ కాలనీల్లో నిర్మించిన అనేక చర్చిలు ప్రధానంగా ఉన్నాయి. ప్రభుత్వం ఎస్సీ కమిషనుకు అందజేసే నివేదికతో పాటు మేము కూడా తమ నివేదిక  జాతీయ ఎస్సీ కమిషనుకు అందజేస్తాం అని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పేర్కొంది.</p>
<p>Source : NIJAM TODAY</p>
<h3><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><u><span style="color: #ff0000">మరిన్ని జాతీయ</span></u><span style="color: #ff0000"><u>, </u><u>అంతర్జాతీయ వార్తలు</u><u>, </u><u>విశేషాల కోసం </u><u>VSK ANDHRAPRADESH </u><u>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</u><u>.</u><u> </u></span></a></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/17959/">ఆంధ్రప్రదేశ్: ఎస్సీల మతమార్పిడులపై ప్రభుత్వం సర్వే</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/17959/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు ప్రయత్నాలపై సర్వత్రా వ్యక్తమవుతున్న ఆగ్రహం</title>
		<link>https://vskandhra.org/16447/</link>
					<comments>https://vskandhra.org/16447/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Mon, 21 Jun 2021 15:13:09 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#BJP]]></category>
		<category><![CDATA[Legal Rights Protection Forum -LRPF]]></category>
		<category><![CDATA[LRPF]]></category>
		<category><![CDATA[SHIVA SHAKTHI]]></category>
		<category><![CDATA[TIPPU SULTAN]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=16447</guid>

					<description><![CDATA[<p>డప జిల్లాలో ప్రొదుటూర్ ప‌ట్ట‌ణంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు చర్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. స్థానిక ముస్లింలు పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటు చేయాల‌ని నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మేల్యే ఆర్‌.శివ‌ప్ర‌సాద్ ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేయ‌గా మైదుకుర్ రోడ్- జిన్నా రోడ్ జంక్షన్ వద్ద విగ్ర‌హ నిర్మాణానికి భూమి పూజ చేశారు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (ఎల్.‌ఆర్.‌పి.ఎఫ్) కడప జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసింది. [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/16447/">టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు ప్రయత్నాలపై సర్వత్రా వ్యక్తమవుతున్న ఆగ్రహం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">క</span>డప జిల్లాలో ప్రొదుటూర్ ప‌ట్ట‌ణంలో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు చర్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.</p>
<p>స్థానిక ముస్లింలు పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటు చేయాల‌ని నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మేల్యే ఆర్‌.శివ‌ప్ర‌సాద్ ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేయ‌గా మైదుకుర్ రోడ్- జిన్నా రోడ్ జంక్షన్ వద్ద విగ్ర‌హ నిర్మాణానికి భూమి పూజ చేశారు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.</p>
<p>దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (ఎల్.‌ఆర్.‌పి.ఎఫ్) కడప జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేసింది.<br />
బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని 2013లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును త‌న ఫిర్యాదులో ప్రస్తావించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా 2013లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా, రోడ్లు, భవనాల శాఖ జీవో నెంబర్ 18 జారీ చేసింద‌ని, ఆ జీవో ప్ర‌కారం బ‌హిరంగ‌ ప్ర‌దేశాల్లో, రోడ్డుకు ఇరువైపులా విగ్రహాలు లేదా ఏదైనా నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని ఎల్‌.ఆర్‌.పి.ఎఫ్ పేర్కొంది.</p>
<p style="text-align: center"><img decoding="async" fetchpriority="high" class="alignnone wp-image-16450 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2021/06/Tipu-1-640x480-1.jpg" alt="" width="640" height="480" srcset="https://vskandhra.org/wp-content/uploads/2021/06/Tipu-1-640x480-1.jpg 640w, https://vskandhra.org/wp-content/uploads/2021/06/Tipu-1-640x480-1-300x225.jpg 300w" sizes="(max-width: 640px) 100vw, 640px" /></p>
<p>ఈ మేర‌కు పొద్దుటూర్ పట్టణంలో విగ్రహం ప్రతిపాదిత నిర్మాణం G.O.18 స్పష్టమైన ఉల్లంఘన మాత్రమే కాకుండా సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించడ‌మే అవుతుంద‌ని ఎల్‌.ఆర్‌.పి.ఎఫ్‌ త‌న ఫిర్యాదులో పేర్కొంది. సుప్రీకోర్టు తీర్పు నేపథ్యంలో టిప్పు సుల్తాన్ విగ్ర‌హా ఏర్పాటు నిలిపివేయాల‌ని ఎల్‌.ఆర్‌.పి.ఎఫ్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను కోరింది. శివ‌శ‌క్తి సంస్థ కార్య‌క‌ర్త‌లు కూడా ఈ మేరకు స్థానిక మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ ను కలిసి తమ ఫిర్యాదు అందజేశారు.</p>
<p style="text-align: center"><img decoding="async" class="alignnone wp-image-16449 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2021/06/TIPPU.png" alt="" width="1115" height="780" srcset="https://vskandhra.org/wp-content/uploads/2021/06/TIPPU.png 1115w, https://vskandhra.org/wp-content/uploads/2021/06/TIPPU-300x210.png 300w, https://vskandhra.org/wp-content/uploads/2021/06/TIPPU-1024x716.png 1024w, https://vskandhra.org/wp-content/uploads/2021/06/TIPPU-768x537.png 768w" sizes="(max-width: 1115px) 100vw, 1115px" /></p>
<p>మరోవైపు, టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటు చేయ‌డాన్ని ఆంధ్రప్రదేశ్ బిజేపీ నాయ‌కులు కూడా తీవ్రంగా ఖండించారు. ఒకవేళ నిర్మాణం జరిపితే&#8230;. ఆ  నిర్మాణాన్ని కూల్చివేస్తామ‌ని కూడా హెచ్చ‌రించారు. టిప్పు సుల్తాన్ విగ్ర‌హం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో మత ఉద్రిక్తతకు కారణమవుతుందని కాబ‌ట్టి ఆ విగ్ర‌హానికి బదులుగా మాజీ రాష్ట్రప‌తి అబ్దుల్ కలాం విగ్రహాన్ని నిర్మించాలని కూడా బిజేపీ నాయ‌కులు సూచిస్తున్నారు.</p>
<p>Source : VSK TELANGANA</p>
<h3><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong><span style="color: #ff0000">మరిన్ని  జాతీయ</span></strong><span style="color: #ff0000"><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం </strong><strong>VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.</strong></span></a></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/16447/">టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు ప్రయత్నాలపై సర్వత్రా వ్యక్తమవుతున్న ఆగ్రహం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/16447/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి లీలలు</title>
		<link>https://vskandhra.org/14140/</link>
					<comments>https://vskandhra.org/14140/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Mon, 25 Jan 2021 06:46:59 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[Legal Rights Protection Forum -LRPF]]></category>
		<category><![CDATA[LRPF]]></category>
		<category><![CDATA[PASTER PRAVEEN CHAKRAVARTHI]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=14140</guid>

					<description><![CDATA[<p>ష్ట్రంలో ఎన్నో దేవతా విగ్రహాలు ధ్వంసం చేసి అనేక గ్రామాలను “క్రీస్తు గ్రామాలు”గా మార్చివేసినట్టు ప్రకటించి జైలుపాలైన కాకినాడకు చెందిన మతోన్మాద పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో అనేక విస్మయకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం కేవలం మతమార్పిడులకు మాత్రమే పరిమితం కాదు. అక్రమ మార్గంలో ధనం సంపాదించేందుకు మాతృదేశం ప్రతిష్టను కూడా తాకట్టు పెట్టిన విషయం లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పరిశోధనలో తేలింది. “బానిసత్వం నుండి బాలకార్మికులకు విముక్తి” పేరిట కథలు సృష్టించి ప్రపంచం దృష్టిలో దేశాన్ని అప్రతిష్టపాలు చేసి, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/14140/">పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి లీలలు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">రా</span>ష్ట్రంలో ఎన్నో దేవతా విగ్రహాలు ధ్వంసం చేసి అనేక గ్రామాలను “క్రీస్తు గ్రామాలు”గా మార్చివేసినట్టు ప్రకటించి జైలుపాలైన కాకినాడకు చెందిన మతోన్మాద పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో అనేక విస్మయకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.</p>
<p>పాస్టర్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం కేవలం మతమార్పిడులకు మాత్రమే పరిమితం కాదు. అక్రమ మార్గంలో ధనం సంపాదించేందుకు మాతృదేశం ప్రతిష్టను కూడా తాకట్టు పెట్టిన విషయం లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పరిశోధనలో తేలింది. “బానిసత్వం నుండి బాలకార్మికులకు విముక్తి” పేరిట కథలు సృష్టించి ప్రపంచం దృష్టిలో దేశాన్ని అప్రతిష్టపాలు చేసి, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా ఏవిధంగా కోట్లాది రూపాయల ధనం సంపాదించాడో వివరిస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్ కు నివేదిక అందజేసింది.</p>
<p>ఈ నివేదిక ప్రకారం.. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కాకినాడలో బాలబాలికల కోసం అనాథ శరణాలయం నడిపిస్తున్నాడు. వీటిని ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’ అనే సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాడు. ఫారిన్ కంట్రిబ్యూషన్ లైసెన్సు కలిగిన సైలోమ్ బ్లైండ్ సెంటర్ సంస్థకు అమెరికాలోని రెండు సంస్థలు “సెట్ ఫ్రీ అలయన్స్’, “వాటర్ ఆఫ్ లైఫ్” ద్వారా  2013 నుండి 2018 (5 ఏళ్లలో) వరకు 93.67 కోట్లు ధనం నిధుల రూపంలో అందాయి. ఏయే సంవత్సరం ఎంత ధనం విదేశాల నుండి ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’ సంస్థకు అందాయో ఈ దిగువన ఇవ్వబడింది:</p>
<p style="text-align: center"><img decoding="async" class="alignnone wp-image-14142 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF1.png" alt="" width="680" height="237" srcset="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF1.png 680w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF1-300x105.png 300w" sizes="(max-width: 680px) 100vw, 680px" /></p>
<p>పై రెండు అమెరికన్ సంస్థలు సైలోమ్ బ్లైండ్ సెంటర్ సంస్థకు నిధులివ్వడం వెనుక ప్రధాన ఉద్దేశం క్రైస్తవ మతమార్పిళ్లు. మార్గం మాత్రం “వాటర్ ఆఫ్ లైఫ్” నిధుల ద్వారా  గ్రామాల్లో తాగునీటి బోరుపంపులు ఏర్పాటు, “సెట్ ఫ్రీ అలయన్స్” అందించే నిధుల ద్వారా బానిసలుగా మారి గనులు, క్వారీల్లో పనిచేస్తున్న బాలకార్మికులకు విముక్తి, సంక్షేమం. ఈ రెండు మార్గాల ద్వారా మతమార్పిళ్లు చేయడం అమెరికన్ సంస్థలు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి అప్పగించిన కర్తవ్యం. తమ మతమార్పిడి ఎజెండా ఏవిధంగా ప్రవీణ్ చక్రవర్తి అమలు చేస్తున్నాడో “వాటర్ ఆఫ్ లైఫ్” సంస్థ ప్రకటించిన తీరు ఈ క్రింది ఫోటో చుస్తే అర్ధమవుతుంది.</p>
<p style="text-align: center"><img decoding="async" loading="lazy" class="alignnone wp-image-14145 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF2.jpg" alt="" width="1349" height="690" srcset="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF2.jpg 1349w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF2-300x153.jpg 300w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF2-1024x524.jpg 1024w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF2-768x393.jpg 768w" sizes="(max-width: 1349px) 100vw, 1349px" /></p>
<p>పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి తమ దేశంలో ఏయే సంవత్సరం ఎంతమందిని మతం మార్చాడో వివరిస్తూ “వాటర్ ఆఫ్ లైఫ్” సంస్థ తమ అధికార వెబ్సైటులో ఉంచిన డేటా ఇది. 2019 డిసెంబర్ 5న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లి, ప్రవీణ్ చక్రవర్తికి చెందిన ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’కు విదేశీ నిధులు రాకుండా ఆ సంస్థ FCRA లైసెన్సు రద్దు చేయాల్సిందిగా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన మరుక్షణం “వాటర్ ఆఫ్ లైఫ్” సంస్థ తమ అధికారిక వెబ్సైట్ www.givefreshwater.org మూసివేసింది. అంతే కాదు “వాటర్ ఆఫ్ లైఫ్” వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటే సంబంధిత లింక్ “సెట్ ఫ్రీ అలయన్స్” వెబ్సైటుకు (www.setfreealliance.org) రీ-డైరెక్ట్ అయ్యే విధంగా సెట్టింగులు మార్చివేయబడ్డాయి.</p>
<p>ఇక ప్రవీణ్ చక్రవర్తికి చెందిన ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’ విదేశీ నిధుల కోసం భారతదేశ పరువును సైతం ఫణంగా పెట్టి తమకు నిధులు అందిస్తున్న సెట్ ఫ్రీ అలయన్స్ కు భారతదేశం విషయంలో తప్పుడు గణాంకాలు అందించింది. దీంతో ఇవే తప్పుడు గణాంకాలను ‘సెట్ ఫ్రీ అలయన్స్’ తమ అధికారిక వెబ్సైట్ లో ప్రదర్శనకు ఉంచి, భారతదేశంపై దుష్ప్రచారానికి తెరదీసింది. ఈ వెబ్సైట్ ఇస్తున్న తప్పుడు గణాంకాల ప్రకారం భారత్ ప్రపంచంలోనే అత్యధిక బానిసలున్న దేశం. అంతేకాకుండా ఆ బానిసల్లో ఎక్కువ శాతం 7నుండి 14 ఏళ్ల వయసున్న మైనర్ బాలబాలికలు!!</p>
<p style="text-align: center"><img decoding="async" loading="lazy" class="alignnone wp-image-14144 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF3.jpg" alt="" width="1710" height="975" srcset="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF3.jpg 1710w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF3-300x171.jpg 300w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF3-1024x584.jpg 1024w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF3-768x438.jpg 768w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF3-1536x876.jpg 1536w" sizes="(max-width: 1710px) 100vw, 1710px" /></p>
<p>ఇంతటితో ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’ అధినేత ప్రవీణ్ చక్రవర్తి ధనదాహం తీరలేదు. ఎక్కడెక్కడి నుండో చిన్నపిల్లలను తీసుకువచ్చి, వారిని బానిస బాలకార్మికులూ చూపిస్తూ, గ్రానైట్ క్వారీల్లో వారు పనిచేస్తున్నట్టుగా కృత్రిమ వీడియోలు సృష్టించి, వాటిని విదేశాలకు పంపి నిధులు సంపాదించడం మొదలుపెట్టాడు. అంతే కాకుండా బానిసలుగా ఉన్న బాలికలు లైంగిక దాడులకు గురైనట్టు కథలు సృష్టించాడు. బాధితులుగా పేర్కొన్న బాలబాలికల ఫోటోలు వెబ్సైట్, సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసి, వారి దీనగాధలను ప్రచారం చేస్తూ దాతల మనసు కరిగేలా చేయడం ద్వారా భారీ మొత్తంలో విదేశీ నిధులు పొందాడు.</p>
<p style="text-align: center"><img decoding="async" loading="lazy" class="alignnone wp-image-14143 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF4.jpg" alt="" width="1280" height="782" srcset="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF4.jpg 1280w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF4-300x183.jpg 300w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF4-1024x626.jpg 1024w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF4-768x469.jpg 768w" sizes="(max-width: 1280px) 100vw, 1280px" /></p>
<p>పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఇప్పటిదాకా కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా  41,765 మంది బానిసలుగా పనిచేస్తున్న బాల కార్మికులను విముక్తం చేసి, వారికి పునరావాసం కల్పించినట్టు  సెట్ ఫ్రీ అలయన్స్ సంస్థ అధికారిక సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’ ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం ద్వారా 5,541 మంది బాప్టిజం పొందినట్టు కూడా అదే సంస్థ పేర్కొంటోంది.</p>
<p style="text-align: center"><img decoding="async" loading="lazy" class="alignnone wp-image-14146 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF5.jpg" alt="" width="721" height="470" srcset="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF5.jpg 721w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF5-300x196.jpg 300w" sizes="(max-width: 721px) 100vw, 721px" /></p>
<p>వీరికి నిధులిచ్చిన అమెరికా సంస్థలు Set Free Alliance మరియు Water of Life తమ అమెరికన్ ప్రభుత్వానికి సమర్పించిన ఐటీ రిటర్న్లలో మాత్రం 2017 నాటికి 22,000 మంది బానిస బాల కార్మికులను రక్షించినట్టు స్పష్టంగా తెలియజేసింది.</p>
<p>నిజానికి భారతదేశపు చరిత్రలో బానిస వ్యవస్థ లేనేలేదు. అటువంటిది ప్రపంచంలో కెల్లా అత్యధికంగా 1. 84 కోట్ల బానిసలు భారతదేశంలో ఉన్నట్టు, అందులో ఎక్కువ శాతం 7 నుండి 14 ఏళ్ల వయసువారని, వీరందరూ కూడా కుటుంబ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా గనులు, క్వారీల యజమానులకు అప్పులు తీర్చేందుకు అమ్మివేయబడ్డారని పేర్కొనడం వంటి కల్పిత దీనగాధలతో అమెరికన్ దాతల హృదయాలు కరిగించి, వారి నుండి చందాలు వసూలు చేశారు.  ఈ చర్యల కారణంగా పాస్టర్ ప్రవీణ్ సంస్థలకు కోట్ల రూపాయల విదేశీ నిధులు వచ్చినా, భారతదేశానికి ప్రతిష్టకు మాత్రం తీవ్ర నష్టం కలిగింది.</p>
<p style="text-align: center"><img decoding="async" loading="lazy" class="alignnone wp-image-14148 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF6.jpg" alt="" width="1076" height="1041" srcset="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF6.jpg 1076w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF6-300x290.jpg 300w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF6-1024x991.jpg 1024w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF6-768x743.jpg 768w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF6-24x24.jpg 24w" sizes="(max-width: 1076px) 100vw, 1076px" /></p>
<p>చట్టప్రకారం మన దేశంలో ఏదైనా స్వచ్ఛంద సంస్థకు లేదా వ్యక్తులకు ఎవరికైనా బాలకార్మికులు కనిపిస్తే, ముందుగా ప్రభుత్వానికి (అంటే పోలీసులకు, రెవెన్యూ యంత్రంగానికి) సమాచారం అందించాలి. కానీ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఆలా చేయకపోవటం వల్ల ఈ 41 వేల మంది బానిస బాలబాలికలను బందీగా చేసుకుని,పనిలోకి పెట్టుకున్న నిందితులు ఎలాంటి శిక్ష లేకుండా తప్పించుకున్నారు.</p>
<p>అంతే కాకుండా కోవిద్ లాక్ డౌన్ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా తమ హాస్టల్లో 1500 మంది బాలబాలికలు ఉన్నట్టు, వారిలో 318 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ చందాలు వసూలు చేశారు. కాకినాడ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’కు చెందిన హాస్టల్లో నిజంగా 318 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చిఉంటే ఈ ఘటన ప్రభుత్వ యంత్రాంగానికి కనిపించలేదా? ఇది నిజం అయితే చట్టవిరుద్ధం, కోవిద్ నిబంధనల ఉల్లంఘన క్రిందకు వస్తుంది.</p>
<p>అంతే కాకుండా 2018 సంవత్సరంలో భారతదేశంలో 200 మంది క్రైస్తవ పాస్టర్లను హతమార్చినట్టు తమకు నిధులు అందించే సంస్థతో దుష్ప్రచారం చేయించాడు పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి.</p>
<p style="text-align: center"><img decoding="async" loading="lazy" class="alignnone wp-image-14147 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF7.jpeg" alt="" width="662" height="738" srcset="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF7.jpeg 662w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF7-269x300.jpeg 269w" sizes="(max-width: 662px) 100vw, 662px" /></p>
<p>తమ పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిని ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే ‘సెట్ ఫ్రీ అలయన్స్’ సంస్థ తమ అధికారిక వెబ్సైట్ కేవలం భారతదేశంలో అందుబాటులో లేకుండా సెట్టింగ్స్ మార్చివేసింది.</p>
<p style="text-align: center"><img decoding="async" loading="lazy" class="alignnone wp-image-14149 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF8.jpg" alt="" width="1218" height="536" srcset="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF8.jpg 1218w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF8-300x132.jpg 300w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF8-1024x451.jpg 1024w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF8-768x338.jpg 768w" sizes="(max-width: 1218px) 100vw, 1218px" /></p>
<p>తన అవసరాల కోసం భారతదేశానికి కళంకం అంటించి సంపాదించిన 93.67 కోట్లు విదేశీ నిధులను ఏవిధంగా వినియోగించారు అనే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా విచారణ జరిపే విధంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్ ను కోరింది.</p>
<p>Source: Inputs from Legal Rights Protection Forum</p>
<h3><span style="color: #ff0000">మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.</span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/14140/">పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి లీలలు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/14140/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>భారత ప్రతిష్టకు భంగం కలిస్తున్న క్రైస్తవ సంస్థపై చర్యలకు ఆదేశం</title>
		<link>https://vskandhra.org/14005/</link>
					<comments>https://vskandhra.org/14005/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Sun, 10 Jan 2021 14:39:22 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[Legal Rights Protection Forum -LRPF]]></category>
		<category><![CDATA[LRPF]]></category>
		<category><![CDATA[MADHYAPRADESH]]></category>
		<category><![CDATA[Persecution relief]]></category>
		<category><![CDATA[United States Commission on International Religious Freedom – USCIRF]]></category>
		<category><![CDATA[USCIRF]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=14005</guid>

					<description><![CDATA[<p>రతదేశ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్న క్రైస్తవ మిషనరీ సంస్థపై చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి.   అంతర్జాతీయంగా భారతదేశంపై దుష్ప్రచారం సాగిస్తున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ వ్యవస్థాపకుడు, మధ్యప్రదేశ్ కు చెందిన శిబు థామస్ పై ఐపీఎస్ సెక్షన్లు 499, 500 కింద FIR నమోదు చేయాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ భోపాల్ డీఐజీని ఆదేశించింది. దేశంలోని క్రైస్తవులపై మతపరమైన హింస ఎక్కువైందంటూ  పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ, [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/14005/">భారత ప్రతిష్టకు భంగం కలిస్తున్న క్రైస్తవ సంస్థపై చర్యలకు ఆదేశం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">భా</span>రతదేశ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్న క్రైస్తవ మిషనరీ సంస్థపై చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి.   అంతర్జాతీయంగా భారతదేశంపై దుష్ప్రచారం సాగిస్తున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ వ్యవస్థాపకుడు, మధ్యప్రదేశ్ కు చెందిన శిబు థామస్ పై ఐపీఎస్ సెక్షన్లు 499, 500 కింద FIR నమోదు చేయాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ భోపాల్ డీఐజీని ఆదేశించింది.</p>
<p style="text-align: center"><img decoding="async" loading="lazy" class="alignnone wp-image-14008 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2021/01/PERSECUTION.jpg" alt="" width="540" height="351" srcset="https://vskandhra.org/wp-content/uploads/2021/01/PERSECUTION.jpg 540w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/PERSECUTION-300x195.jpg 300w" sizes="(max-width: 540px) 100vw, 540px" /></p>
<p style="text-align: center"><img decoding="async" loading="lazy" class="alignnone wp-image-14009 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF.jpeg" alt="" width="1080" height="952" srcset="https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF.jpeg 1080w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF-300x264.jpeg 300w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF-1024x903.jpeg 1024w, https://vskandhra.org/wp-content/uploads/2021/01/LRPF-768x677.jpeg 768w" sizes="(max-width: 1080px) 100vw, 1080px" /></p>
<p>దేశంలోని క్రైస్తవులపై మతపరమైన హింస ఎక్కువైందంటూ  పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ, ప్రపంచ దేశాల్లో మత స్వాతంత్రం, మతపరమైన మైనారిటీల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి ఏర్పడిన అమెరికా ప్రభుత్వరంగ సంస్థ (United States Commission on International Religious Freedom – USCIRF)కు తప్పుడు నివేదికలు పంపిస్తూ దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే తెలిసిందే. ఈ మేరకు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, మధ్యప్రదేశ్ కు చెందిన శిబు థామస్ పై ఐపీఎస్ సెక్షన్లు 499, 500 కింద FIR నమోదు చేయాల్సిందిగా జాతీయ బాలల హక్కుల కమిషన్ భోపాల్ డీఐజీని ఆదేశించింది.</p>
<p><iframe loading="lazy" title="Exploding the myth put out by India haters &quot;Persecution Relief&quot;, by Mary Suresh Iyer and Jerome Anto" width="1200" height="675" src="https://www.youtube.com/embed/qGM9u4S2N_k?feature=oembed" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture" allowfullscreen></iframe></p>
<p>దేశంలో క్రైస్తవ పాఠశాలలు, క్రైస్తవ అనాథ శరణలయాలపై హిందూ మతోన్మాదులు మతపరమైన హింసకు పాల్పడుతున్నారని, క్రైస్తవ అనాథ శరణలయాల నిర్వహకులపై, పాస్టర్లపై పోలీసులు అక్రమ పొక్సో కేసులు నమోదు చేస్తున్నారంటూ పెర్సిక్యూషన్ రిలీఫ్ తమ 2019 వార్షిక నివేదికలో పేర్కొనడం, వాటిని USCIRF తమ నివేదికలో ప్రస్తావించడాన్ని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (Legal Rights Protection Forum -LRPF) జాతీయ బాలల హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించి కమిషన్, రాష్ట్రంలో ఎక్కడైనా అటువంటి ఘటన చోటుచేసుకుంటే రెండు వారాల్లో తమకు నివేదిక పంపాలని గతంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడా ఎటువంటి ఘటనలు జరగలేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో.. తప్పుడు నివేదికలు పంపిస్తూ అంతర్జాతీయంగా జాతీయ బాలల హక్కుల కమిషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ అధినేత శిబు థామస్ మీద ఐపీసీ సెక్షను 499, 500 కింద FIR రిజిష్టర్ చేసి దర్యాప్తు చేయాల్సిందిగా భోపాల్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జెనెరల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు LRPF తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వివరాలు వెల్లడించింది.</p>
<h3><span style="color: #ff0000">మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. </span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/14005/">భారత ప్రతిష్టకు భంగం కలిస్తున్న క్రైస్తవ సంస్థపై చర్యలకు ఆదేశం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/14005/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దిగజార్చేందుకు దేశీయ క్రైస్తవ సంస్థల కుట్రలు</title>
		<link>https://vskandhra.org/13540/</link>
					<comments>https://vskandhra.org/13540/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Fri, 04 Dec 2020 11:12:39 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[CHRISTIAN CONVERSION MAFIA]]></category>
		<category><![CDATA[Christian Conversions]]></category>
		<category><![CDATA[LEGAL RIGHTS PROTECTION FORUM]]></category>
		<category><![CDATA[LRPF]]></category>
		<category><![CDATA[Persecuted Minorities]]></category>
		<category><![CDATA[Persecution relief]]></category>
		<category><![CDATA[USCIRF]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=13540</guid>

					<description><![CDATA[<p>ధారణంగా దేశ ప్రజలు తమకు ఎన్ని సమస్యలు ఎదురైనా పరిష్కారం కోసం రాష్ట్ర, దేశ ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తారు. వాటిని ఇక్కడే పరిష్కరించుకోవాలని భావిస్తారు. మతం కన్నా దేశ ప్రతిష్ట, సంక్షేమం ముఖ్యంగా భావిస్తారు. కానీ, కేవలం మతపరమైన అంశాలను సాకుగా చూపి, ఇతర దేశ వ్యవస్థలతో చేతులు కలిపి, దేశప్రతిష్టకు భంగం కలిగించేందుకు, దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేందుకు దేశంలోని ఓ క్రైస్తవ సంస్థ చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/13540/">అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దిగజార్చేందుకు దేశీయ క్రైస్తవ సంస్థల కుట్రలు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">సా</span>ధారణంగా దేశ ప్రజలు తమకు ఎన్ని సమస్యలు ఎదురైనా పరిష్కారం కోసం రాష్ట్ర, దేశ ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తారు. వాటిని ఇక్కడే పరిష్కరించుకోవాలని భావిస్తారు. మతం కన్నా దేశ ప్రతిష్ట, సంక్షేమం ముఖ్యంగా భావిస్తారు. కానీ, కేవలం మతపరమైన అంశాలను సాకుగా చూపి, ఇతర దేశ వ్యవస్థలతో చేతులు కలిపి, దేశప్రతిష్టకు భంగం కలిగించేందుకు, దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేందుకు దేశంలోని ఓ క్రైస్తవ సంస్థ చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ విశ్లేషణాత్మక పరిశోధనలో బయటపెట్టింది.</p>
<p>Lodged complaint with Ministry of Home Affairs against &#8216;Persecution Relief&#8217; for sending false reports to international agencies resulting in India being declared as a country dangerous for Religious Minorities by @USCIRF.<br />
Routine crimes like ..1/3 pic.twitter.com/GNYxRrbjv1<br />
— Legal Rights Protection Forum (@lawinforce) December 1, 2020</p>
<p>దీనికి ముందు మనం అమెరికా ప్రభుత్వరంగ సంస్థ అయిన యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (USCIRF) గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రపంచంలో అన్ని దేశాలలో మతపరంగా మైనారిటీలుగా ఉన్న ప్రజల, మరీ ముఖ్యంగా క్రైస్తవుల సామజిక, ఆర్ధిక, సాంఘిక స్థితిగతులపై, వారి భద్రతపై అధ్యయనం చేసి, ఆయా దేశాలు ఆ మైనారిటీలకు ఎంత వరకూ సురక్షితమనే విషయమై నివేదికలు ప్రచురించడం, దేశాలకు ర్యాంకింగులు ఇవ్వడం పనిగా పెట్టుకున్న సంస్థ ఇది. ఈ అమెరికన్ ప్రభుత్వ సంస్థ ఇటీవల తమ నివేదికలో భారతదేశాన్ని “మతపరమైన మైనారిటీలకు ప్రమాదకరంగా ఉన్న దేశాల్లో 15వ స్థానం” అని ప్రకటించింది. దీన్నేCountries of Particular Concern (CPC) గా అది వ్యవహరిస్తుంది. ఈ దేశాల జాబితాలో భారత్ ముందు స్థానాల్లో బర్మా, చైనా, ఇరాక్, ఉత్తర కొరియా, పాకిస్థాన్ తదితర దేశాలున్నాయి. భారతదేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా క్రైస్తవులపై మెజారిటీ హిందువులు అకారణంగా దాడులకు పాల్పడటం, క్రెస్తవ ప్రచారానికి అడ్డుపడటం, క్రైస్తవుల ఆచారవ్యవహారాలు పాటిస్తున్నందుకు చంపేయడం, మారణహోమం సృష్టించడం, మానవహక్కులను కాలరాయడం వంటివి చేస్తున్నారనేది ఈ అమెరికన్ సంస్థ ఆరోపణ. తమ ఆరోపణలకు మద్దతుగా ఈ సంస్థ ప్రతియేటా వెలువరించే వార్షిక నివేదికలో, మన దేశంలోని అనేక ప్రాంతాల్లో జరిగే కొట్లాటలు, హత్యలు, ఊరి తగాదాలు, కుటుంబ తగాదాల వంటి ఘటనలు ఉటంకిస్తూ, ఎక్కడైతే గాయపడ్డవారు మైనారిటీలు, నిందితులు మెజారిటీ మతస్థులుగా ఉంటారో కేవలం ఆ ఘటనలు ఉదాహరణలుగా చూపిస్తుంటుంది.</p>
<p>ఇప్పుడు భారతదేశం కేంద్రంగా పనిచేస్తున్న మరొక క్రైస్తవ సంస్థ గురించి తెలుసుకుందాం.. ‘పెర్సిక్యూషన్ రిలీఫ్’ (Persecution Relief) – ఈ పేరుకు అర్ధం ‘హింస నుండి స్వాంత్వన’ చేకూర్చటం. మెజారిటీ మతస్థుల మతపరమైన హింసలో బాధితులుగా మారుతున్న దేశంలోని క్రైస్తవులకు స్వాంత్వన చేకూర్చడం ప్రధాన ఉద్దేశంగా ఈ సంస్థ పనిచేస్తున్నట్టు చెప్పుకుంటుంది.</p>
<p>దేశంలోని మతపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత క్రైస్తవుల కోసం పోరాటం చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ, దేశంలోని ఏ మూలన అయినా మెజారిటీ హిందువులు క్రైస్తవులపై అకారణంగా దాడులు జరిపితే వాటిని బహిర్గతం చేస్తాం, బాధితుల తరఫున పోర్టాటం చేస్తాం అని ప్రచారం చేసుకుంటుంది. దీని ప్రధానమైన పని ఏమిటంటే.. దేశంలో ఎక్కడైనా, ఏదైనా కారణం వల్ల ఇద్దరు స్నేహితుల మధ్య, ఏదైనా సమస్య కారణంగా ఊరిలోని ప్రజల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య జరిగే కొట్లాటలు, హత్యలు వంటి సంఘటనల్లో క్రైస్తవులు ఎవరైనా బాధితులుగా ఉన్నారా? అనేది ముందుగా సరిచూసుకుంటుంది. ఒకవేళ దాడిలో గాయపడినవారిలో క్రైస్తవులు, నిందితుల్లో హిందువులు ఉన్నట్లైతే అటువంటి ఘటనలను ఒక క్రమపద్ధతిలో పొందుపరిచి రిపోర్ట్ రూపంలోకి తీసుకొస్తుంది. చివరిగా ఆ రిపోర్ట్ అమెరికాలోని ప్రభుత్వరంగ సంస్థ అయిన USCIRFకు చేరవేస్తుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా అమెరికన్ సంస్థ భారతదేశం మీద ఆంక్షలు విధించాల్సిందిగా అమెరికా ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది.</p>
<p>తాజాగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ ఈ పెర్సిక్యూషన్ రిలీఫ్ అమెరికన్ క్రైస్తవ సంస్థలకు సమర్పిస్తున్న నివేదికలపై దృష్టి సారించింది. నివేదికలో పొందుపరుస్తున్న ‘క్రైస్తవులపై మతపరమైన దాడులలో నిజానిజాలు ఎంతమేరకు అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది.</p>
<p>పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తమ నివేదికలో పేర్కొన్న ఘటనల్లో నుండి బాధితులు మరణించిన 8 కేసుల మీద లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అధ్యయనం చేసింది. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే తేలిన విషయం ఏమిటంటే.. ఆ ఎనిమిది కేసులలలో ఎలాంటి మతపరమైన అంశాలూ లేవు. కేవలం బాధితులు మాత్రం క్రైస్తవ మతానికి చెందిన వారు. దీన్ని అదనుగా చూపించి, దేశంలో క్రైస్తవుల మీద హిందువులు హింసాయుత సంఘటనలకు పాల్పడుతున్నారంటూ ఇక్కడి పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ అమెరికాలోని పలు క్రైస్తవ మిషనరీ సంస్థలతో పాటు, లాబీయింగ్ గ్రూపులకు, USCIRFకు నివేదిక పంపడం, ఇటువంటి తప్పుడు నివేదికల ఆధారంగా భారతదేశాన్ని “మైనారిటీలకు ప్రమాదకరమైన దేశాల” జాబితాలో చేర్చడం వంటి విషయాలపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసింది. తక్షణమే పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ పేర్కొంటున్న కేసుల్లోని నిజానిజాలపై దర్యాప్తు చేసి, ఆ సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.</p>
<p>పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తమ నివేదికలో పేర్కొన్న అవాస్తవాలలోని కొన్ని ఘటనలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర హోంశాఖకు వివరించింది.</p>
<h3>1. ఒడిశాలోని గిరిజన ప్రాంతంలో చేతబడి నెపంతో యువకుడి హత్య :</h3>
<p>ఓడిశాలోని మల్కన్-గిరి జిల్లాలోని గిరిజన ప్రాంతంలో చేతబడి నెపంతో ఓ 18 ఏళ్ల యువకుడిని స్థానికులు హత్యచేశారు. హిందూస్తాన్ టైమ్స్ పత్రిక కధనం ప్రకారం..  ఘటన అనంతరం పోలీసులు యువకుడి శరీర అవయవాలు ఘటనా స్థలం నుండి వెలికితీశారు. ఘటనలో నిందితులంతా ఒకే గిరిజన గ్రామానికి చెందిన వారు. అంతే కాదు, వారిలో కొందరు మృతుడికి బంధువులు కూడా ఉన్నారు.</p>
<p>ఇదే ఘటనను “ఎవాంజెలికల్ ఫోకస్’ అనే క్రైస్తవ వెబ్సైట్ దీనికి మతం రంగు పులిమి  “16 ఏళ్ల క్రైస్తవ బాలుడిని కొట్టి చంపిన హిందువులు” అనే శీర్షికతో ప్రచురించింది.</p>
<p>దీన్ని పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తమ నివేదికలో “14ఏళ్ల బాలుడు మత ఛాందసవాదుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు” అని వ్రాసింది. చేతబడి కారణంగా గ్రామంలో కొందరు చేసిన హత్యకు మతం రంగు పులిమింది.</p>
<h3>2. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సహదేవ్ సామ్రాట్ అనే వ్యక్తి హత్య:</h3>
<p>బీజాపూర్ జిల్లా తోతాపరా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సహదేవ్ సామ్రాట్(30) ఓ పెళ్ళికి వెళ్లి వస్తుండగా భైరంగర్హ్ పట్టణంలోని కోస్టాపరా గ్రామంలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. అని ది న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.</p>
<p>నిజానికి నక్సలైట్లు ఎవరినైనా హత్యచేసినప్పుడు ఎందుకు హత్యచేస్తున్నామో వివరిస్తూ ఘటనా స్థలంలో ఒక లేఖ వదిలిపెట్టి వెళతారు. కానీ ఇక్కడ హత్య జరిగిన ప్రదేశంలో అలాంటి  లేఖ ఏదీ లేదు. కాబట్టి ఇది నక్సలైట్ల చర్య కాదు, మరే ఇతర కుటుంబ కారణాలు అయివుండొచ్చు అని పోలీసులు భావించారు.</p>
<p>అనంతరం న్యూస్ 18 వార్తా కథనం ప్రకారం.. హత్యకు గురైన వ్యక్తి భార్య బ్రతికుండగానే మరో వివాహం చేసుకున్నాడని, దీనిపై కుటుంబంలో చెలరేగిన తగాదాల వల్ల జరిగిన గొడవలో అతడు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని బయటపెట్టింది.</p>
<p>కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ మాత్రం తమ నివేదికలో.. “48 ఏళ్ల సహదేవ్ సామ్రాట్ అనే గిరిజనుడు క్రైస్తవం స్వీకరించినందుకు పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో నక్సలైట్లు చంపేశారు” అని వ్రాసింది.<br />
నిజానికి క్రైస్తవం తీసుకున్నందుకు నక్సలైట్లు చంపడం అనే ఘటన భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు.</p>
<h3>3. ఒడిశాలో అనంత్ రామ్ గోండ్ హత్య</h3>
<p>ఒడిశాలో అనంత్ రామ్ గోండ్ అనే వ్య‌క్తిని పోలీసు ఇన్ఫార్మర్ అనే అనుమానంతో నక్సలైట్లు హ‌త‌మార్చారు. అయితే స‌బ్రాంగ్ అనే వామ‌ప‌క్షమీడియా పోర్ట‌ల్ “రామ్ గోండ్ అనే వ్యక్తి క్రైస్త‌వ మతం స్వీకరించినందున అతనిని త‌ల న‌రికి చంపేశారు” అని ప్రచురించింది. పైగా హిందూ మతోన్మాదులే స్వయంగా నక్సలైట్లకు ఆయుధాలు అందించి ఈ హత్య చేయించారు” అని వ్రాసింది. అంతేకాకుండా నిందితులైన హిందువులను రక్షించడం కోసం పోలీసులు ఈ హత్యలో నక్సలైట్ల పాత్రను జోడించారనిచార‌ని కూడా ఆ కధనంలో పేర్కొంది.</p>
<p>పైన పేర్కొన్న కధనమనే నిజమైతే, నక్సలైట్ చరిత్రలో వారు తమ మాజీ సహచరులలో ఒకరిని చంపడానికి హిందువుల నుంచి  ఆయుధాలు తీసుకున్న మొదటి ఘటన ఇదే అవుతుంది.  దీనిపై ఆసియా న్యూస్‌ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన పెర్సిక్యూషన్ రిలీఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు షిబు థామస్.. అనంత్ రామ్ గోండ్ 9నెలల క్రితం క్రైస్తవ మతంలోకి మారాడ‌ని, రెండు నెలల క్రితం బాప్టిజం పొందాడ‌ని, దీంతో ఆ గ్రామంలో హిందువులు అత‌నిపై కోపంతో చంపేశార‌ని, పైగా న‌క్స‌లైట్ల చంపేశార‌ని చెబుతున్నార‌ని” చెప్పాడు.</p>
<p>సబ్రాంగ్, పెర్సిక్యూషన్ రిలీఫ్ చెబుతున్న విష‌యాల్లో చాలా అవాస్త‌వాలున్నాయి. త‌మ రహస్యాలను పోలీసులకు చెబుతార‌నే భయంతో బాధితుడు అనంత్ రామ్ గోండ్‌ను నక్సలైట్‌లు చంపారని మరోపక్క ఇదే పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ తన స్వంత ఫేస్‌బుక్ పోస్టులో స్పష్టంగా రాసింది.</p>
<h3>4: చత్తీస్ గఢ్ లో ముంగ్లు రామ్ నురేటి హత్య</h3>
<p>చత్తీస్ గఢ్ లోని కోహ్కమెట గ్రామానికి చెందిన ముంగ్లు రామ్ నురేటి అనే వ్యక్తిని పోలీసు ఇన్ఫార్మర్ అనే అనుమానంతో నక్సలైట్లు చంపేశారు. ఎప్పటిలాగానే ఈ సారి కూడా పెర్సిక్యూషన్ రిలీఫ్ సంస్థ హిందువులపై నింద‌లు వేయ‌డానికి సిద్ధమైంది.</p>
<p>“ముంగ్లు రామ్ నురేటి  క్రైస్తవ మ‌తాన్నిపాటించడాన్ని వ్యతిరేకించిన గ్రామస్తులు అతన్ని పోలీసు ఇన్ఫార్మర్ అంటూ మావోయిస్టులకు తప్పుడు సమాచారమిచ్చారు. మూడేండ్ల క్రితం జంతు భావ‌జాలం క‌లిగిన గిరిజ‌న తెగ నుంచి ఆయ‌న క్రైస్త‌వంలోకి వ‌చ్చాడు” అంటూ  పెర్సిక్యూషన్ రిలీఫ్ తమ 2019 వార్షిక నివేదికలో పేర్కొంది. గిరిజన మత విశ్వాసాలను “జంతు భావాజాలం క‌లిగిన ” అంటూ అవమానించడాన్ని మనం ఈ నివేదిక‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు.</p>
<p>ఈ కేసులో బాధితుడి కుమార్తె ఇచ్చిన వాంగ్మూలం అత్యంత కీలకమైనది. మృతుడి కుమార్తె దివ్య మాట్లాడుతూ  “నా తండ్రి ఇన్ఫార్మర్ కాదు. అతను ఒక చిన్న కిరాణా దుకాణం నడుపుతున్న సాధారణ వ్యక్తి. పోలీసులు, నక్సలైట్టు  ఇద్దరూ మా గ్రామాలను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడతారు. అంత మాత్రాన గ్రామస్తులు వారిలో ఎవరికైనా సమాచారం ఇచ్చేవారని దీని అర్థం కాదు” అని తెలిపింది.</p>
<h3>5. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సుబ్బరావమ్మ అనే వృద్ధురాలి హత్య:</h3>
<p>ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో ఒక వృద్ధురాలిని యువకుడు హతమార్చాడు. తర్వాత నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు.  కానీ ఈ వార్తలను పెర్సిక్యూషన్ రిలీఫ్ వక్రీకరించింది.  పెర్సిక్యూషన్ రిలీఫ్ తమ 2018 వార్ష‌క నివేదిక‌లో ఈ ఘటనను ప్రస్తావిస్తూ.. “హిందూ దేవాలయ పూజారి, గ్రామ సర్పంచ్ యొక్క ప్రేరణతో వృద్ధురాలు చంప‌బ‌డింది” అని పేర్కొంది. ఇది పోలీసు నివేదిక‌ల‌కు పూర్తి విరుద్ధం.</p>
<p>ఇదే కేసులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 ఏళ్ల శిల్పిని అరెస్టు చేసినట్లు, నిందితుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు ఆ జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు తెలిపారు. ఈ విషయమై ఎస్పీ మాట్లాడుతూ..  “అతను రోజూ ప్రాంతంలోని ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేవాడు, నేరం జరిగిన రోజు అతను.. యువ‌తి అనుకుని వృద్ధురాలు ఉండే గ‌దిలోకి వెళ్లాడు.  అతను ఆమెను బ‌ల‌వంతం చేయబోగా ఆమె ప్రతిఘటించింది. దీంతో ఆ వృద్దురాలి త‌ల‌పై క‌ర్ర‌తో  కొట్టాడు. తీవ్ర గాయాల‌తో ఆమె మ‌ర‌ణించింది. అనంత‌రం విశాఖపట్నంలోని ఒక ఆస్ప‌త్రిలో చికిత్స చేయించుకుంటున్న అత‌న్నిమార్చి 23 న మేము అదుపులోకి తీసుకున్నాము. ” అని ఎస్సీ వెల్ల‌డించారు. “ఎఫ్ఐఆర్లో నిందితుల పేరు ప్రస్తావించలేము. ఎందుకంటే, నేరం జరిగిన సమయంలో, అతను ఆమెను చంపాడని మేము నిర్ధారించలేదు. ఈ కేసులో మతపరమైన కోణం లేదు. నిందితుడు మానసిక  రోగి,  పైగా లైంగిక‌దాడికి పాల్ప‌డి ఆమె ప్ర‌తి ఘ‌టించ‌డంతో ఆమెను కొట్టాడు” అని ఎస్సీ స్పష్టం చేసారు.</p>
<h3>6: తమిళనాడులో పాస్టర్ గిడియాన్ పెరియసామి హత్య</h3>
<p>త‌మిళ‌నాడులోని గిడియాన్ అనే ఒక క్రైస్తవ పాస్టర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌నను పెర్సిక్యూషన్ రిలీఫ్,  ఇతర క్రైస్తవ సంస్థలు ‘క్రూరమైన హత్య’ అని వక్రీకరించాయి. తమిళ దినపత్రిక దినమలార్ దీనిని ఆత్మహత్య కేసుగా నివేదించింది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇది ఆత్మహత్యే అని నివేదించింది. కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ మాత్రం ‘మెజారిటీ మతస్థులు దారుణంగా కొట్టి, హింసించి హ‌త్య చేశార‌ని’ త‌న నివేదిక‌లో పేర్కొంది.</p>
<p>అంతే కాకుండా సంఘటన జరిగిన 2 రోజుల్లోనే www.change.org సైట్‌లో హిందూ సంస్థలు,  వ్యక్తులపై బలమైన ఆరోపణలతో ఆన్‌లైన్ పిటిషన్ తయారు చేయబడింది. ఇందులో ‘క్రిస్టియన్ మైనారిటీ, దళిత పాస్టర్ మిస్టర్ గిడియాన్ పెరియసామిని 2018 జ‌న‌వ‌రి 20న హత్య చేశార‌ని, అందులో నలుగురు నిందితులు హిందూ మున్నాని, ఉన్న‌త కులాల‌కు చెందిన హిందూ మతోన్మాదులని” పిటిష‌న్‌లో  పేర్కొంది. మరణించిన పాస్టర్ మిస్టర్ గిడియాన్ పెరియసామి గురించి తమిళంలో 25 నిమిషాల నిడివి గల వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు.  ఇందులో గ్రాహం స్టెయిన్స్ చిత్రం, అతని హత్య కథనం యొక్క దృశ్యాలతో వీడియో రూపొందించారు. అతని అంత్యక్రియల‌తో పాటు గ‌తంలో జ‌రిగిన ఘర్షణల దృశ్యాలను ఇందులో ఇమిడ్చి భావోద్వేగాలను రేకెత్తించడానికి, పాస్టర్ గిడియాన్‌ను నిజంగా హిందూవులే  హత్య చేశారని చెప్ప‌డానికి ఈ వీడియో ద్వారా పెద్ద కుట్ర చేశారు. అంతర్జాతీయ క్రైస్తవ వెబ్‌సైట్‌లు ఈ వార్తలను పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశాయి.</p>
<p>పోలీసులు నేరంపై దర్యాప్తు చేయక ముందే,  పెర్సిక్యూషన్ రిలీఫ్ హ‌త్య‌ను వక్రీక‌రించేందుకు అనేక ర‌కాలుగా ప్ర‌య‌త్నించింది. చివ‌రికి ఇది ఆత్మహత్య కేసు అని స్ప‌ష్టంగా తేలింది. మృతుడు మెడ‌కు వేసుకున్న తాడు బిగుసుకుపోయి గొంతు, మెడ చుట్టూ రక్తం గడ్డకట్టడంతో ఊపిరాడ‌క మృతి చెందిన‌ట్టు తెలింది. కానీ అతని శరీరంపై రక్తం యొక్క ఇతర ఆనవాళ్ళు లేవు. కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ త‌న త‌ప్పుడు నివేదిక‌లతో ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించింది.</p>
<h3>7: ఒడిశాలో పాస్టర్ సాన్వి హత్య</h3>
<p>ఒడిషాలో పాస్ట‌ర్ సాన్వి హ‌త్య ఘటనను పెర్సిక్యూషన్ రిలీఫ్ త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నాలు చేసింది. ఈ కేసుకు సంబంధించి త‌న నివేదికలో నేరం జరిగిన తేదీ, ప్రదేశం గురించి ప్రస్తావించలేదు. మరణించినవారి పేరు, ఇంటి పేరు లేకుండా నివేదిక రూపోందించారు. ఏ స్వతంత్ర వెబ్‌సైట్ లేదా న్యూస్ ఛానెల్‌లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ ఘటన గురించి కనీసం ప్రస్తావన కూడా లేదు. సంఘటనను ధృవీకరించే ప్రాథమిక వివరాలైన ఘటనా స్థలం, నేరం చేసిన తేదీ, మరణించిన వారి పూర్తి  వివరాలు లేనప్పుడు ఇటువంటి నివేదిక‌ల ప్రామాణికతను అస్సలు ధృవీకరించలేము.</p>
<h3>8: రాజస్థాన్‌లోని షరోన్ చర్చికి చెందిన పాస్టర్ మహేష్ హత్య</h3>
<p>రాజ‌స్థాన్‌లోని ష‌రోన్ చ‌ర్చి పాస్ట‌ర్ మ‌హేష్ త‌న గ్రామంలో విద్యుత్ స‌మ‌స్య త‌లెత్త‌డంతో విద్యుత్ స్థంభం ఎక్కి ఫ్యూజ్ ను ప‌రిశీలిస్తున్న స‌మ‌యంలో ప్ర‌మాద‌వ‌శాత్తు విద్యుదాఘాతంతో మ‌ర‌ణించాడు. కానీ పెర్సిక్యూషన్ రిలీఫ్ మాత్రం ఈ ఘటనపై త‌న నివేదిక‌లో ప్రస్తావిస్తూ “పాస్టర్ మహేష్ ను క‌రెంట్ స‌మ‌స్య పరిష్కరించడానికి విద్యుత్ స్థంబం ఎక్క‌మ‌ని చెప్పి, అతను పైకి వెళ్ళినప్పుడు, కొంత మంది హిందువులు ఉద్దేశపూర్వకంగా విద్యుత్తును ఆన్ చేసి, అతడు కరెంట్ షాకుతో కింద ప‌డి చనిపోయేలా చేశారు. ఈ ఘ‌ట‌న‌పై గ్రామస్తులు సమావేశం నిర్వహించి  నిందితులకు రూ.2.50 లక్షల జ‌రిమానా విధించారు. ఈ విష‌యాన్ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌కూడ‌దని, సర్పంచ్, ఇతరులు నిర్ణయించుకున్నారు.” అని వ్రాసుకొచ్చింది.</p>
<p>ఇది విద్యుదాఘాతంతో మరణించిన సాధారణ కేసు తప్ప మరొకటి కాదని స్థానిక వార్తాపత్రికలు స్పష్టం చేశాయి.<br />
హిందువుల‌పై నిరాధార అభియోగాలు మోపి, అంతర్జాతీయ సమాజం ఎదుట హిందువులను, భారతదేశాన్ని అగౌరవపరిచేందుకు పెర్సిక్యూషన్ రిలీఫ్ చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలను లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఆధారాలతో సహా హోంశాఖకు సమర్పించింది. సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరింది.</p>
<h3>కొసమెరుపు:</h3>
<p>లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ‘పెర్సిక్యూషన్ రిలీఫ్’ సంస్థ, తమ అధికారిక వెబ్సైట్ ని మూసివేయడం గమనార్హం.</p>
<p>&#8220;When guilt is in its blush of infancy, it trembles in a tenderness of shame; and the first eye that pierces through the veil that hides the secret brings it to the face&#8221;<br />
~ Thomas Southerne<br />
Persecution Relief&#8217;s site is down!! https://t.co/FRkzQvXBFZ pic.twitter.com/sqBlG4IVAX<br />
— Legal Rights Protection Forum (@lawinforce) December 2, 2020</p>
<h3><span style="color: #ff0000">మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.</span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/13540/">అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దిగజార్చేందుకు దేశీయ క్రైస్తవ సంస్థల కుట్రలు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/13540/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>Central government ordered AP state government for action against pastors who had fake caste certification</title>
		<link>https://vskandhra.org/13116/</link>
					<comments>https://vskandhra.org/13116/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Sat, 07 Nov 2020 07:45:59 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[AP State government Financial assistance to Pastors and Imams]]></category>
		<category><![CDATA[AP State Social Welfare Department]]></category>
		<category><![CDATA[Central government ordered for action against pastors who had fake caste certification]]></category>
		<category><![CDATA[LRPF]]></category>
		<category><![CDATA[Union Ministry of Social Justice and Empowerment]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=13116</guid>

					<description><![CDATA[<p>he Union Ministry of Social Justice and Empowerment has directed the Andhra Pradesh State Social Welfare Department to take action against Christian pastors who have misused reservations and to immediately send the details of action which taken by the state government. The orders were issued by the Union Ministry of Social Justice and Empowerment in [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/13116/">Central government ordered AP state government for action against pastors who had fake caste certification</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">T</span>he Union Ministry of Social Justice and Empowerment has directed the Andhra Pradesh State Social Welfare Department to take action against Christian pastors who have misused reservations and to immediately send the details of action which taken by the state government. The orders were issued by the Union Ministry of Social Justice and Empowerment in response to a report by the Legal Rights Protection Forum (LRPF). LRPF found that 70 percent of pastors who received financial assistance of Rs 5,000 from the government during the corona lock-down had Hindu SC and OBC caste certification documents.</p>
<blockquote class="twitter-tweet" data-width="550" data-dnt="true">
<p lang="en" dir="ltr">Union Ministry of Social Justice &amp; Empowerment directed Principal Secretary, AP Social Welfare Dept to take action against Christian Pastors who received Rs.5K through &#39;Disaster Relief Fund&#39; by holding Hindu SC/OBC Caste Certificates. Asked to submit Action Taken Report. <a href="https://t.co/RRKjV6R4CG">https://t.co/RRKjV6R4CG</a> <a href="https://t.co/vVdBbSwCMi">pic.twitter.com/vVdBbSwCMi</a></p>
<p>&mdash; Legal Rights Protection Forum (@lawinforce) <a href="https://twitter.com/lawinforce/status/1324617573896347649?ref_src=twsrc%5Etfw">November 6, 2020</a></p></blockquote>
<p><script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p>
<p>Going into details &#8230;. The Andhra Pradesh government has provided financial assistance to various sections of the people who were suffering financially during the lock-down. In the same order, the government sanctioned Rs 5,000 to pastors, imams and priests from the Corona releaf fund which was alloted by the central government. The Legal Rights Protection Forum has submitted an investigative report to the Union Ministry of Social Justice and Empowerment On manipulations in those allocations of state government.</p>
<p>The Legal Rights Protection Forum proved in its report  that About 70 percent of the pastors in total 29,800 pastors who received financial assistance of Rs 5,000 from the state government during the lock-down are actually had Hindu SC and OBC certificates. And LRPF clarified that Many pastors who have been baptized in the past and received pastoral training are still enjoying SC status, which is unconstitutional.</p>
<p style="text-align: center"><img decoding="async" loading="lazy" class="alignnone wp-image-13112 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2020/11/G.O-50.jpg" alt="" width="857" height="428" srcset="https://vskandhra.org/wp-content/uploads/2020/11/G.O-50.jpg 857w, https://vskandhra.org/wp-content/uploads/2020/11/G.O-50-300x150.jpg 300w, https://vskandhra.org/wp-content/uploads/2020/11/G.O-50-768x384.jpg 768w" sizes="(max-width: 857px) 100vw, 857px" /></p>
<p>According to a 1950 presidential decree, a person belonging to an SC social class loses his SC status if he converts to Christianity or Islam. But it is noteworthy here that many of the pastors who have received financial assistance from the government have SC certificates. The Legal Rights Protection Forum has asked the Central government to take action against them. The central government has directed the state government to take immediate action against the Christian pastors who misused the reservation.</p>
<p><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong><span style="color: #ff0000">మరిన్ని</span></strong><span style="color: #ff0000"> <strong> జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.</strong></span></a></p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/13116/">Central government ordered AP state government for action against pastors who had fake caste certification</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/13116/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>నకిలీ కుల ధృవీకరణ కలిగిన పాస్టర్లపై చర్యలకు కేంద్రం ఆదేశం</title>
		<link>https://vskandhra.org/13110/</link>
					<comments>https://vskandhra.org/13110/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Sat, 07 Nov 2020 06:38:24 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[LEGAL RIGHTS PROTECTION FORUM]]></category>
		<category><![CDATA[LRPF]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=13110</guid>

					<description><![CDATA[<p>జర్వేషన్ల దుర్వినియోగానికి పాల్పడిన క్రైస్తవ పాస్టర్లపై చర్యలు తీసుకుని, ఆ చర్యల తాలూకు వివరాలు తమకు పంపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ విభాగానికి చెందిన ప్రధాన  కార్యదర్శికి కేంద్ర సామజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.  కరోనా లాక్-డౌన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం స్వీకరించిన పాస్టర్లలో 70 శాతం మంది హిందూ ఎస్సీ, ఓబీసీ కులధ్రువీకరణ పత్రాలు కలిగివుండటంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (LRPF) ఇచ్చిన నివేదికపై స్పందించిన కేంద్ర సామజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/13110/">నకిలీ కుల ధృవీకరణ కలిగిన పాస్టర్లపై చర్యలకు కేంద్రం ఆదేశం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">రి</span>జర్వేషన్ల దుర్వినియోగానికి పాల్పడిన క్రైస్తవ పాస్టర్లపై చర్యలు తీసుకుని, ఆ చర్యల తాలూకు వివరాలు తమకు పంపాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ విభాగానికి చెందిన ప్రధాన  కార్యదర్శికి కేంద్ర సామజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.  కరోనా లాక్-డౌన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన 5 వేల రూపాయల ఆర్ధిక సహాయం స్వీకరించిన పాస్టర్లలో 70 శాతం మంది హిందూ ఎస్సీ, ఓబీసీ కులధ్రువీకరణ పత్రాలు కలిగివుండటంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (LRPF) ఇచ్చిన నివేదికపై స్పందించిన కేంద్ర సామజిక న్యాయ, సాధికార మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.</p>
<p>వివరాల్లోకి వెళితే&#8230;. లాక్-డౌన్ సమయంలో ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించింది. ఇదే క్రమంలో పాస్టర్లు, ఇమాంలు, అర్చకులకు కూడా కేంద్రం ఇచ్చిన కరోనా ఫండ్ నుండి రూ 5 వేలు చొప్పున ఇచ్చింది. దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పరిశోధనాత్మక నివేదికను కేంద్ర సామజిక న్యాయ మరియు సాధికార మంత్రిత్వ శాఖకు సమర్పించింది.</p>
<blockquote class="twitter-tweet" data-width="550" data-dnt="true">
<p lang="en" dir="ltr">Union Ministry of Social Justice &amp; Empowerment directed Principal Secretary, AP Social Welfare Dept to take action against Christian Pastors who received Rs.5K through &#39;Disaster Relief Fund&#39; by holding Hindu SC/OBC Caste Certificates. Asked to submit Action Taken Report. <a href="https://t.co/RRKjV6R4CG">https://t.co/RRKjV6R4CG</a> <a href="https://t.co/vVdBbSwCMi">pic.twitter.com/vVdBbSwCMi</a></p>
<p>&mdash; Legal Rights Protection Forum (@lawinforce) <a href="https://twitter.com/lawinforce/status/1324617573896347649?ref_src=twsrc%5Etfw">November 6, 2020</a></p></blockquote>
<p><script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p>
<p>లాక్-డౌన్ సమయంలో ప్రభుత్వం నుండి రూ. 5వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందుకున్న 29,800 మంది పాస్టర్లలో దాదాపు 70 శాతం మంది పాస్టర్లు హిందూ ఎస్సీ, ఓబీసీ సర్టిఫికెట్లు కలిగివున్న విషయం లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ నివేదికలో వెల్లడించింది. గతంలో బాప్టిజం తీసుకుని, పాస్టర్ ట్రైనింగ్ పొందిన అనేక మంది పాస్టర్లు ఇప్పటికీ ఎస్సీ హోదా అనుభవిస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది.</p>
<p style="text-align: center"><img decoding="async" loading="lazy" class="alignnone wp-image-13112 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2020/11/G.O-50.jpg" alt="" width="857" height="428" srcset="https://vskandhra.org/wp-content/uploads/2020/11/G.O-50.jpg 857w, https://vskandhra.org/wp-content/uploads/2020/11/G.O-50-300x150.jpg 300w, https://vskandhra.org/wp-content/uploads/2020/11/G.O-50-768x384.jpg 768w" sizes="(max-width: 857px) 100vw, 857px" /></p>
<p>1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవం లేదా ఇస్లాం మతం స్వీకరిస్తే తన ఎస్సీ హోదా కోల్పోతాడు. కానీ ఇక్కడ  ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం పొందిన పాస్టర్లలో అనేకమంది ఎస్సీ సర్టిఫికెట్లు కలిగివుండటం గమనార్హం. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్రాన్ని కోరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని రిజర్వేషన్ల దుర్వినియోగానికి పాల్పడిన క్రైస్తవ పాస్టర్లపై తక్షణ చర్యలకు ఆదేశించింది.</p>
<p>Source : Nijam Today</p>
<p><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong><span style="color: #ff0000">మరిన్ని</span></strong><span style="color: #ff0000"> <strong> జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.</strong></span></a></p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/13110/">నకిలీ కుల ధృవీకరణ కలిగిన పాస్టర్లపై చర్యలకు కేంద్రం ఆదేశం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/13110/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ఎస్సీలలో క్రైస్తవ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్న జీవోపై కేంద్రానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు </title>
		<link>https://vskandhra.org/12944/</link>
					<comments>https://vskandhra.org/12944/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Tue, 27 Oct 2020 11:01:00 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[AP GOVERNMENT]]></category>
		<category><![CDATA[CONVERSIONS IN AP]]></category>
		<category><![CDATA[LEGAL RIGHTS PROTECTION FORUM]]></category>
		<category><![CDATA[LRPF]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=12944</guid>

					<description><![CDATA[<p>ధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై దృష్టి సారించి, పలు పరిశోధనాత్మక నివేదికలు కేంద్రానికి సమర్పిస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ తాజాగా మరో వివాదాస్పద జీవో, దాని తాలూకు పర్యవసానాలను వివరిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. 1977 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సోషల్ వెల్ఫేర్ విభాగం జీవో నెంబర్ 341 పేరిట ఎస్సీలకు భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా అందుతున్న వెసులుబాట్లను ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిని వారికి కూడా అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఎస్సీలకు అందాల్సిన వెసులుబాట్లను ‘శాసనబద్ధమైనవి’గా, ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/12944/">ఎస్సీలలో క్రైస్తవ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్న జీవోపై కేంద్రానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు </a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">ఆం</span>ధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న క్రైస్తవ మతమార్పిళ్లపై దృష్టి సారించి, పలు పరిశోధనాత్మక నివేదికలు కేంద్రానికి సమర్పిస్తున్న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ తాజాగా మరో వివాదాస్పద జీవో, దాని తాలూకు పర్యవసానాలను వివరిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసింది.</p>
<p>వివరాల్లోకి వెళితే.. 1977 సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సోషల్ వెల్ఫేర్ విభాగం జీవో నెంబర్ 341 పేరిట ఎస్సీలకు భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారా అందుతున్న వెసులుబాట్లను ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిని వారికి కూడా అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఎస్సీలకు అందాల్సిన వెసులుబాట్లను ‘శాసనబద్ధమైనవి’గా, ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వారికి ఇస్తున్న వెసులుబాట్లను  ‘శాసనేతరమైనవి’గా ఆ జీవోలో అప్పటి ప్రభుత్వం పేర్కొంది.</p>
<p>ఈ జీవో ప్రకారం రాజ్యాంగం అందించే శాసనబద్ధమైన వెసులుబాటులజాబితాలో ఉండే విద్య, ఉపాధి/ఉద్యోగం మరియు ఎన్నికల్లో అవకాశంలో ప్రాధాన్యత.. ఈ మూడు మినహాయించి, ఎస్సీలకు అందే అన్ని రకాల ఇతర వెసులుబాట్లు ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వ్యక్తులకు అందుతాయి. దీనిపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర సామాజిక న్యాయ మరియు  సాధికార మంత్రిత్వశాఖకు తమ ఫిర్యాదు పంపింది.</p>
<p style="text-align: center"><img decoding="async" loading="lazy" class="alignnone wp-image-12946 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2020/10/AP1.jpg" alt="" width="547" height="598" srcset="https://vskandhra.org/wp-content/uploads/2020/10/AP1.jpg 547w, https://vskandhra.org/wp-content/uploads/2020/10/AP1-274x300.jpg 274w" sizes="(max-width: 547px) 100vw, 547px" /></p>
<p>1950 భారత రాష్ట్రపతి ఉత్తరువు ప్రకారం ఎస్సీ హోదా కలిగిన వ్యక్తులు ఇస్లాం లేదా క్రైస్తవ మతం స్వీకరిస్తే తమకున్న ఎస్సీ హోదా కోల్పోతారనేది సుస్పష్టం. కాగా క్రైస్తవంలోకి మారి, ఎస్సీ హోదా కోల్పోయిన వారి కోసం ప్రత్యేకంగా ‘శాసనేతర’ రాయితీలు కల్పించడం అనేది పరోక్షంగా మతమార్పిళ్లను ప్రోత్సహించడమేనని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అభిప్రాయపడింది. గత నాలుగు దశాబ్దాల కాలంగా ఈ జీవో ఆధారంగా ఎస్సీ ప్రజలకు దక్కాల్సిన ఉచిత భూమి/ఇళ్ళు, ఉచిత కరెంట్, వడ్డీ లేని రుణాలు వంటి రాయితీలు ఎస్సీ హోదా కోల్పోయిన క్రైస్తవులకు ప్రభుత్వాల ద్వారా చేరుతుండటంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఆందోళన వ్యక్తం చేసింది.</p>
<p>లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు ప్రకారం.. జీవో నెంబర్ 341 ద్వారా ఎస్సీ నుండి క్రైస్తవంలోకి మారిన వ్యక్తి  మూడు రకాల రాయితీలు పొందే అవకాశం కలుగుతోంది. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:</p>
<ol>
<li>ఎస్సీలకు అందాల్సిన(శాసనబద్ధమైనవి మినహా)  రాయితీలు/వెసులుబాట్లు</li>
<li>ఎస్సీ క్రైస్తవంలోకి మారితేబీసీ-సి జాబితాలో చేరుతారు కాబట్టి, వెనుకబడినవర్గాల వారికి ఇచ్చే రాయితీలు</li>
<li>ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్కార్పొరేషన్ అందించే సబ్సిడీలు</li>
</ol>
<p>ఇదిలా ఉండగా.. క్రైస్తవంలోకి మారిన ఎస్సీలకు రాయితీలు కల్పించే జీవో నెంబర్ 341 అమలు విషయంలో కూడా ప్రభుత్వాలు పక్కాగా వ్యవహరిస్తున్నాయి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో జారీ అయిన ఈ జీవో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణాలో కూడా అమలు అవుతోంది. దేశంలో ఈ రెండు రాష్ట్రాల్లో తప్ప మరే రాష్ట్రంలోనూ ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక జీవో అమలులో లేదని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదులో స్పష్టం చేసింది.</p>
<p style="text-align: center"><img decoding="async" loading="lazy" class="alignnone wp-image-12947 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2020/10/AP2.jpg" alt="" width="857" height="428" srcset="https://vskandhra.org/wp-content/uploads/2020/10/AP2.jpg 857w, https://vskandhra.org/wp-content/uploads/2020/10/AP2-300x150.jpg 300w, https://vskandhra.org/wp-content/uploads/2020/10/AP2-768x384.jpg 768w" sizes="(max-width: 857px) 100vw, 857px" /></p>
<p>2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీల అభ్యున్నతికి సుమారు 15,000 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ, దాదాపు 80 శాతం మంది ఎస్సీలు మతం మారినట్టుగా అంచనా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అసలైన ఎస్సీల అభ్యున్నతి కోసం కేటాయించే ఆర్ధిక వనరులలో సింహభాగం మతం మారిన క్రైస్తవులకు చేరుతోందని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ అంచనా వేసింది. ఇది మతమార్పిళ్ల కోసం ప్రభుత్వం ఇస్తున్న నజరానాగా కనిపిస్తోందని తమ ఫిర్యాదులో ఎల్.ఆర్.పి.ఎఫ్. పేర్కొంది.</p>
<p>ఈ విషయంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తమ ఫిర్యాదు కాపీని రాష్ట్రపతి భవన్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్లకు సమర్పించి, ఈ వివాదాస్పద జీవోపై తగు నాయపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.</p>
<p><strong>Source</strong>: <a href="https://thecommunemag.com/ap-govts-g-o-extending-scheduled-caste-benefits-to-converted-christians-challenged/">TheCommune</a> &amp; VSK TELANGANA</p>
<p><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని</strong> <strong> జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.</strong></a></p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/12944/">ఎస్సీలలో క్రైస్తవ మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్న జీవోపై కేంద్రానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు </a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/12944/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>
