ఆ డ్రగ్ కంటైనర్లు ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చినవే…
విజయవాడ: గుజరాత్లోని ముంద్రా పోర్టులో రూ.9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇటీవల పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డ్రగ్స్ ముఠాకు విజయవాడకు చెందిన ఓ ట్రెడిరగ్ సంస్థతో సంబంధాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ముంద్రా నౌకాశ్రయానికి...
