కశ్మీర్ యువతను డ్రగ్స్కు బానిస చేస్తున్న పాకిస్తాన్
జమ్ము: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ తరలిస్తోందని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఓ ప్రణాళిక ప్రకారం మాదకద్రవ్యాలు రవాణా చేసి స్థానిక యువతను బానిసలను చేస్తోందని ఆరోపించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, జమ్ముకాశ్మీర్ పోలీసులు...