archiveTERRORISTS

News

కశ్మీర్ యువతను డ్రగ్స్‌కు బానిస చేస్తున్న‌ పాకిస్తాన్

జ‌మ్ము: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేందుకు పాకిస్థాన్​ పెద్ద మొత్తంలో డ్రగ్స్ తరలిస్తోందని జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్​బాగ్​ సింగ్ తెలిపారు. ఓ ప్రణాళిక ప్రకారం మాదకద్రవ్యాలు రవాణా చేసి స్థానిక యువతను బానిసలను చేస్తోందని ఆరోపించారు. నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో, జమ్ముకాశ్మీర్ పోలీసులు...
News

ముస్లిం యువతను ఉగ్రవాదులుగా మారుస్తున్న కేరళవాసి

దోషిగా తేల్చిన కోర్టు తిరువ‌నంత‌పురం: ఉగ్రవాద సంస్థ ఐఎస్​ఐఎస్(ఐసిస్)​లో చేరిన 14 మంది కేరళ యువకుల కేసులో ప్రత్యేక ఎన్​ఐఏ కోర్టు నషీదుల్​ హమ్జాఫర్​ అనే నిందితుడిని దోషిగా తేల్చింది. కేరళలోని ఎర్నాకులంలో బుధవారం జరిగిన విచారణలో భాగంగా న్యాయస్థానం ఈ...
News

సేల్స్‌మెన్‌ను కాల్చిచంపిన ఉగ్రవాదులు!

జమ్మూకాశ్మీర్‌: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ సాధారణ ప్రజలను పొట్టనబెట్టుకుంటున్నారు. బొహ్రి కదల్‌ ప్రాంతంలో సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఉగ్రవాదులు సాధారణ పౌరుడిపై కాల్పులు జరిపారు. అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. అతను ఆసుపత్రికి తరలించకముందే చనిపోయినట్టు...
News

కశ్మీర్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

ఉగ్రవాదుల ఏరివేతకు చర్యలు జ‌మ్మూక‌శ్మీర్‌: ఈ నెల 25న కశ్మీర్‌లో అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను అక్కడి యంత్రాంగం నిలిపివేసింది. పెద్దఎత్తున ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుంటోంది. ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు స్థానిక పోలీసు...
News

బ్రేకింగ్‌ న్యూస్‌… జమ్మూ కాశ్మీర్‌లో ఇద్దరు టీచర్ల కాల్చివేత!

జమ్మూ కాశ్మీర్‌: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు స్వైరవిహారం చేస్తున్నారు. సాధారణ పౌరులను కాల్చిచంపుతున్నారు. తాజాగా శ్రీనగర్‌లోని సీనియర్‌ సెకండరీ స్కూల్‌కు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను తుపాకులతో కాల్చి చంపారు. Source: Organiser మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK...
News

దమ్ముంటే నా ముందుకు రండి… ముష్కరులకు కశ్మీరీ పండిట్‌ కుమార్తె సవాల్‌!

కశ్మీర్‌: ఇక్బాల్‌ పార్క్‌లోని బింద్రూ మెడికేట్‌ ఫార్మశీ యజమాని కాశ్మీరీ పండిట్‌ అయిన లాల్‌ బింద్రూ(70)ను ఉగ్రవాదులు హతమార్చిన విషయం విదితమే. మక్కన్‌ లాల్‌ బింద్రూ చిన్న కుమార్తె డాక్టర్‌ శ్రద్ధా బింద్రూ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రిని చంపిన గుర్తు...
News

అంతర్జాతీయ తీవ్రవాదులు, నేరగాళ్లతో ఆఫ్ఘన్ పాలకవర్గం

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన నేర, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గుర్తించి.. వారిపై ఆంక్షలు విధిస్తుంది. ఆ జాబితాను ఎప్పటికప్పుడు వివిధ దేశాలకు పంపిస్తుంది. వారు ఎక్కడున్నా.. వేటాడి బంధించాలని ఆదేశిస్తుంది. ఆ జాబితా ప్రకారం...
News

ఐసిస్‌తో ఇరాక్‌ అతలాకుతలం!

న్యూఢిల్లీ/బాగ్దాద్‌: కరుడుగట్టిన ఐసిస్‌ ఉగ్రవాదులతో ఇరాక్‌ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా ఆ దేశంలోని పోలీసులనే లక్ష్యంగా చేసుకుని, పాల్పడుతున్న దాడులకు అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఐసిస్‌ తాజా దాడుల్లో 13 మంది ఇరాకీ పోలీసులు మృత్యువాత పడ్డారు. చెక్‌పోస్ట్‌ వద్ద విధుల్లో...
News

జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదుల అరెస్టు – భారీ ఉగ్ర కుట్ర భగ్నం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రకుట్రకు యత్నిస్తున్న ఐదుగురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీ పేలుడు సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పర్వేజ్‌ అహ్మద్‌ భట్ (22), అల్తాఫ్‌ అహ్మద్‌ మీర్‌ (35), జీహెచ్‌ మహమ్మద్‌...
News

జమ్ముకశ్మీర్‌లో జవాన్ ని అపహరించిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న జవాన్‌ నిన్నటి నుంచి కనిపించడంలేదని భారత సైన్యం తెలిపింది. షోఫియాన్‌ జిల్లాలోని హర్‌మైన్ ప్రాంతంలో నివసించే షాకిర్‌ మన్‌జూర్‌ అనే జవాను ఆచూకీ నిన్న సాయంత్రం 5 గంటల నుంచి తెలియరావడంలేదని వెల్లడించారు. ఇతను 162 బెటాలియన్‌లో...
1 2 3 4 5
Page 4 of 5