కశ్మీర్ పండిట్, కానిస్టేబుల్ను బలితీసుకున్న ఉగ్రవాదుల హతం!
కశ్మీర్: నిన్న కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ను, నేడు కానిస్టేబుల్ రెయాజ్ అహ్మద్ థోకెర్ను బలితీసుకున్న ఉగ్రవాదులను నేడు భద్రతా దళాలు కాల్చిచంపాయి. కశ్మీర్లోని బందిపొర ప్రాంతంలో తలదాచుకున్న ముష్కరులను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశాయి. అయితే, తప్పించుకునేందుకు...