<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>road accidents. &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<atom:link href="https://vskandhra.org/tag/road-accidents/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://vskandhra.org</link>
	<description></description>
	<lastBuildDate>Tue, 05 Oct 2021 12:57:19 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.3.10</generator>

<image>
	<url>https://vskandhra.org/wp-content/uploads/2019/01/cropped-vsklogo1-1-32x32.png</url>
	<title>road accidents. &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<link>https://vskandhra.org</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>క్షతగాత్రులను తొలిగంటలో ఆస్పత్రికి తరలిస్తే రూ. 5 వేలు</title>
		<link>https://vskandhra.org/19733/</link>
					<comments>https://vskandhra.org/19733/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Tue, 05 Oct 2021 12:57:19 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[000]]></category>
		<category><![CDATA[000 for those who respond to road accidents]]></category>
		<category><![CDATA[reward of Rs 5]]></category>
		<category><![CDATA[road accidents.]]></category>
		<category><![CDATA[Rs 5]]></category>
		<category><![CDATA[The central government]]></category>
		<category><![CDATA[The central government launched a new scheme]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=19733</guid>

					<description><![CDATA[<p>ఉత్తమ ప్రాణదాతలకు రూ. లక్ష కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ నెల 15 నుంచి అమలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునేవారికి రూ.5 వేలు పారితోషికంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు కేంద్రం వెల్లడిరచింది. ప్రమాదాల్లో గాయపడిన వారిని తొలి గంట(గోల్డెన్‌ అవర్‌)లో ఆసుపత్రికి తరలించి, ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తామని [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/19733/">క్షతగాత్రులను తొలిగంటలో ఆస్పత్రికి తరలిస్తే రూ. 5 వేలు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<ul>
<li>
<h3><span style="color: #ff0000">ఉత్తమ ప్రాణదాతలకు రూ. లక్ష</span></h3>
</li>
<li>
<h3></h3>
<h3><span style="color: #ff0000">కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం</span></h3>
</li>
<li>
<h3></h3>
<h3><span style="color: #ff0000">ఈ నెల 15 నుంచి అమలు</span></h3>
</li>
</ul>
<p>న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి బాధితులను ఆదుకునేవారికి రూ.5 వేలు పారితోషికంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు కేంద్రం వెల్లడిరచింది. ప్రమాదాల్లో గాయపడిన వారిని తొలి గంట(గోల్డెన్‌ అవర్‌)లో ఆసుపత్రికి తరలించి, ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తామని తెలిపింది.</p>
<p>ఈ పథకం అక్టోబరు 15 నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన 10 మందికి రూ.1 లక్ష చొప్పున అందిస్తారు. ఈ పథకంలో ప్రమాదం గురించి పోలీసులకు మొట్టమొదట ఎవరైనా సమాచారం అందిస్తే, ఆ వివరాలను వైద్యులతో ధ్రువీకరించుకున్న అనంతరం పోలీసులు ఆ వ్యక్తికి ఓ రసీదు ఇస్తారు. ఆ రసీదు కాపీని కలెక్టర్‌ నేతృత్వంలో పనిచేసే ఓ కమిటీకి పోలీసులే పంపిస్తారు.</p>
<p>రోడ్డు ప్రమాద బాధితులను ఎవరైనా నేరుగా ఆసుపత్రికి తరలిస్తే, వారి పూర్తి వివరాలను ఆసుపత్రి వారే పోలీసులకు తెలియజేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కేంద్రం తాజా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. 2026 మార్చి 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని తెలిపింది. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడానికే కేంద్రం వినూత్న పథకాన్ని తీసుకొచ్చింది.</p>
<p>Source: NationalistHub</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/19733/">క్షతగాత్రులను తొలిగంటలో ఆస్పత్రికి తరలిస్తే రూ. 5 వేలు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/19733/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>
