archiveRBI

ArticlesNews

పెద్దనోట్ల రద్దు సరైన నిర్ణయమే — సుప్రీంకోర్టు

కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరు 8న ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ ప్రక్రియలో తప్పేమీ లేదని సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం సోమవారం వెలువరించిన తీర్పులో పేర్కొంది. అప్పట్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ కారణంతో...
News

గణనీయంగా పెరుగుతున్న కార్డు, యూపీఐ వినియోగం

క్రెడిట్‌ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ చెల్లింపులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనడానికి, వినియోగం తిరిగి గాడినపడుతుందనడానికి ఇది నిదర్శనమని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. ఆర్బీ‌ఐ గణాంకాల ప్రకారం ఏప్రిల్ ‌లో రూ.9.83 లక్షల కోట్లుగా...
News

ఈ ఏడాది నుంచే దేశంలో డిజిటల్ కరెన్సీ

న్యూఢిల్లీ: ప‌్ర‌స్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో డిజిటల్‌ కరెన్సీని తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ కృషి చేస్తోంది. సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ను భారత్‌లో నిర్వహించేందుకు నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు, అమెరికా ఫిన్‌టెక్‌ కంపెనీ ఎఫ్‌ఐఎస్‌లతో ఆర్‌బీఐ సంప్రదింపులు...
News

దేశంలో సైబర్ నేరాల నియంత్రణకు రిజిస్ట్రీ

న్యూఢిల్లీ: మోసపూరిత వెబ్‌సైట్లు, ఫోన్‌ నెంబర్ల వివరాలు ప్రజలందరికీ తెలియజేసే లక్ష్యంతో ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రయత్నిస్తోంది. ఎలాంటి మోసపూరిత విధానాలు అవలంబిస్తున్నారో తెలియజేయడానికి ఇది తోడ్పడుతుందని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనిల్‌...
News

యూపీఐ పేమెంట్స్‌పై చార్జీలు లేవ్‌

న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలపై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి ఎలాంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ఇటీవల యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీలు పెంచేందుకు ఆర్బీఐ ప్లాన్ చేస్తుందని క‌థ‌నాలు...
News

‘ఉచిత’ నియంత్రణపై సూచనలు కోరిన `సుప్రీం’

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉచిత హామీలతో ప్రజలను మభ్య పెట్టపెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న కేంద్రం వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ప్రచార సమయంలో రాజకీయ పార్టీల ఉచిత పథకాల ప్రకటనలను ఎలా నియంత్రించాలనే దానిపై...
News

‘రూపాయి బలంగానే ఉంది.. ఇతర దేశాల కరెన్సీల కంటే మనదే బెటర్​’

న్యూఢిల్లీ: డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 80 స్థాయికి క్షీణించిన నేపథ్యంలో, పతనాన్ని నిలువరించేందుకు విదేశీ మారకపు నిల్వల్లో కొంతమేర వినియోగిస్తామని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. 'వర్షాలు పడే సమయంలో మీరు...
News

కరెన్సీ నోట్లపై ఠాగూర్, కలాం చిత్రాలు?

న్యూఢిల్లీ: కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రించే అంశాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు పరిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కరెన్సీ నోట్లపై గాంధీ చిత్రం మాత్రమే ఉంటోంది. తొలిసారి ఇతరుల చిత్రాలను కూడా కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆర్​బీఐ...
News

గ్రామీణుల కోసం కేంద్రం డిజిసాథి

ఇంటర్నెట్ లేకపోయిన డిజిటల్ చెల్లింపులకు అవకాశం న్యూఢిల్లీ: స్మార్ట్​ఫోన్​ లేని ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు యూపీఐ ఆధారిత నగదు లావాదేవీలు జరుపుకొనేందుకు వీలుగా ఈ సేవల్ని డిజిసాథిని తీసుకొచ్చినట్టు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ తెలిపారు. గ‌త మూడేళ్ళుగా...
News

మెరుగైన ఆడిటింగ్ విధానాలతో ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థ

ఆర్‌.బి.ఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడి న్యూఢిల్లీ: క్రియాశీల, ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థ కోసం ఆడిట్ నిర్వహణ సమర్థంగా చేపట్టడం అవసరమని ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆడిటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఆడిటింగ్ వల్ల ప్రజల్లో...