<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>PSEUDO SECULARISM &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<atom:link href="https://vskandhra.org/tag/pseudo-secularism/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://vskandhra.org</link>
	<description></description>
	<lastBuildDate>Thu, 26 Nov 2020 15:30:08 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.3.10</generator>

<image>
	<url>https://vskandhra.org/wp-content/uploads/2019/01/cropped-vsklogo1-1-32x32.png</url>
	<title>PSEUDO SECULARISM &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<link>https://vskandhra.org</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>కాషాయ రంగు టోపీ, బొట్టు పెట్టుకున్నారని అరెస్టు చేశారు&#8230;&#8230;</title>
		<link>https://vskandhra.org/13266/</link>
					<comments>https://vskandhra.org/13266/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Thu, 19 Nov 2020 10:15:22 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[PSEUDO SECULARISM]]></category>
		<category><![CDATA[TELANGANA]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=13266</guid>

					<description><![CDATA[<p>నవత్వంతో సేవ కార్యాక్రమాలు చేసేవారు నుదిటిపై బొట్టు, తలపై కాషాయపు రంగు టోపి పెట్టుకోకూడదా అలా పెట్టుకుంటే పోలీసులు కేసులు పెడతారా లాక్  డౌన్ సమయంలో ఏప్రిల్ నెలలో నిజామాబాద్ నగరంలో జరిగిన ఈ సంఘటన అవుననే చెబుతోంది . సెక్యులర్ పాలన అంటే ఏమిటో  తెలుసుకోవాలనుకునే వారికి ఈ కేసు మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్ నెలలో ఎండల్లో పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని వారికి నిజామాబాద్ నగరానికి చెందిన కొందరు యువకులు [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/13266/">కాషాయ రంగు టోపీ, బొట్టు పెట్టుకున్నారని అరెస్టు చేశారు&#8230;&#8230;</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">మా</span>నవత్వంతో సేవ కార్యాక్రమాలు చేసేవారు నుదిటిపై బొట్టు, తలపై కాషాయపు రంగు టోపి</p>
<p>పెట్టుకోకూడదా అలా పెట్టుకుంటే పోలీసులు కేసులు పెడతారా లాక్  డౌన్ సమయంలో ఏప్రిల్ నెలలో నిజామాబాద్ నగరంలో జరిగిన ఈ సంఘటన అవుననే చెబుతోంది .</p>
<p>సెక్యులర్ పాలన అంటే ఏమిటో  తెలుసుకోవాలనుకునే వారికి ఈ కేసు మంచి ఉదాహరణగా చెప్పవచ్చు.</p>
<p>లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్ నెలలో ఎండల్లో పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని వారికి నిజామాబాద్ నగరానికి చెందిన కొందరు యువకులు రాగి జావ, మజ్జిగ, పండ్లను పంపిణీ చేశారు, కొన్ని ప్రాంతాల్లో పంపిణి చేస్తూ  నగరంలోని  నెహ్రూ పార్క్ వద్దకు చేరుకు న్నారు.</p>
<p>అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఇచ్చేందుకు  ప్రయత్నించడంతో ఓ పోలీసు అధికారి అడ్డుకున్నారు.</p>
<p>అడ్డుకోవడమే కాదు వారిపై కోవిడ్-19 నిబంధనలు ఉల్లంఘించారని 188, 269, 270  ఐపీసీ  సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారి వాహనాలను సీజ్ చేసి  సాయంత్రం  వరకు వారిని స్టేషన్లో ఉంచారు.</p>
<p>పోలీసు అధికారుల అనుమతి తీసుకుని, కోవిడ్ నిబంధనలు  పాటించే ఇదంతా చేస్తున్నామని చెప్పినా వినకుండా వారిపై కేసు నమోదు చేసి కోర్టు మెట్లు ఎక్కించారు.</p>
<p>ఈ కేసు మూడు రోజుల క్రితం కోర్టుకు చేరింది. కోర్టులో జడ్జి గారు మీరు చేసిన తప్పు ఏమిటని యువకులను ప్రశ్నించారు.  లాక్ డౌన్ సమయంలో చౌరస్తాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు రాగిజావ, మజ్జిగ, పండ్లు పంపిణీ చేశామని చెప్పిన సమాధానంతో జడ్జి ఆశ్చర్యపోయారు.  మంచిపనే చేశారు కదా? అన్నారు.</p>
<p>మరి కేసు ఎందుకు పెట్టారని పోలీసులను పశ్నిస్తే  వారంత  కాషాయ టోపీలు పెట్టుకుని ఉన్నారని  చెప్పడంపై  జడ్జి అసహనం వ్యక్తం చేశారు.  సేవ చేసుకునేందుకు  ఎలా ఉంటే ఏమిటీ?  ఇది మంచి పద్ధతి కాదని, మళ్లీ ఇలాంటిది జరగకుండా చూడాలని పోలీ సులను హెచ్చరించారు .  సేవా కార్యక్రమాలు చేసే  ముందు జాగ్రత్తగా ఉండాలని యువకులకు కూడా సలహా ఇచ్చి,నలుగురికీ జరిమానా విధించారు జడ్జి గారు.</p>
<p>పోలీసులకు ఒకరి సంస్కృతి,  సంప్రదాయాలు నచ్చకపోతే  కేసులు పెడతారా? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిని ఆలోచింపజేస్తోంది. బొట్టుపెట్టుకుంటే, కాషాయ టోపీలు ధరిస్తే నేరమవుతుందా? అని తలలు పట్టుకుంటున్నారు.  లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన ఎందరిపై కేసులు పెట్టారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.</p>
<p>&nbsp;</p>
<p>ఈ కేసు గనుక సుప్రీంకోర్టుకు చేరి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి చర్చనీయాంశం  అయ్యేది.  హిందూ సంస్కృతి సంప్రదాయాలు పాటించడంపై వివాదం తలెత్తేది. సెక్యూలర్ పాలనంటే ఇదేనా? అని కోర్టు ప్రభుత్వాలను ప్రశ్నించేది.</p>
<p>ఈ కేసులో ప్రత్యేకత ఏముందని అనుకునే వారుం టారు. పత్రికలు, మీడియాకు ఇది వార్త కాకపోవచ్చు. ఇవాళ వీరికి జరిగింది, రేపు మీ వరకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిపడం కోసమే చేసిన ప్రయత్నం అందరూ ఆలోచించండి.</p>
<h3><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><u><span style="color: #ff0000;">మరిన్ని జాతీయ</span></u><span style="color: #ff0000;"><u>, </u><u>అంతర్జాతీయ వార్తలు</u><u>, </u><u>విశేషాల కోసం </u><u>VSK ANDHRAPRADESH </u><u>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.</u><u> </u></span></a></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/13266/">కాషాయ రంగు టోపీ, బొట్టు పెట్టుకున్నారని అరెస్టు చేశారు&#8230;&#8230;</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/13266/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>హిందువులను పట్టించుకోకపోవడమే సెక్యులరిజమా?</title>
		<link>https://vskandhra.org/11916/</link>
					<comments>https://vskandhra.org/11916/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Sat, 05 Sep 2020 16:02:02 +0000</pubDate>
				<category><![CDATA[Articles]]></category>
		<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[Custodial Torture against Sadhu]]></category>
		<category><![CDATA[PSEUDO SECULARISM]]></category>
		<category><![CDATA[TAMILANADU GOVERNMENT NEGLECTING HINDUS]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=11916</guid>

					<description><![CDATA[<p>జలు చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం…  అన్ని మతాల వారిని సమానంగా చూసినప్పుడే అది నిజమైన సెక్యులర్, ప్రజాస్వామ్య ప్రభుత్వమవుతుంది. కానీ తమిళనాడు లోని ఏఐడిఎంకె ప్రభుత్వం క్రైస్తవులకు అనుకూలంగా, మరోవైపు హిందువుల పట్ల ప్రతికూలంగా వ్యవహరిస్తోంది. ఇటీవల కరోనాతో మరణించిన టీవీ జర్నలిస్ట్ జాన్ కెన్నెడీ కి తమిళనాడు ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేసింది. రెండేళ్ల బాలుడు సుజిత్ బోరు బావిలో పడి చనిపోగా ఆ కుటుంబానికి రూ. కోటి తో పాటు కుటుంబంలో [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/11916/">హిందువులను పట్టించుకోకపోవడమే సెక్యులరిజమా?</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">ప్ర</span>జలు చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం…  అన్ని మతాల వారిని సమానంగా చూసినప్పుడే అది నిజమైన సెక్యులర్, ప్రజాస్వామ్య ప్రభుత్వమవుతుంది. కానీ తమిళనాడు లోని ఏఐడిఎంకె ప్రభుత్వం క్రైస్తవులకు అనుకూలంగా, మరోవైపు హిందువుల పట్ల ప్రతికూలంగా వ్యవహరిస్తోంది.</p>
<p>ఇటీవల కరోనాతో మరణించిన టీవీ జర్నలిస్ట్ జాన్ కెన్నెడీ కి తమిళనాడు ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేసింది. రెండేళ్ల బాలుడు సుజిత్ బోరు బావిలో పడి చనిపోగా ఆ కుటుంబానికి రూ. కోటి తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించారు. పోలీస్ కస్టడీలో మరణించిన ఇద్దరు క్రిస్టియన్ తండ్రి కొడుకులకు రాష్ట్ర ప్రభుత్వం తలో రూ. 25 లక్షల తో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు..</p>
<p>పైన పేర్కొన్న వారందరూ క్రిస్టియన్లు కావడం.. వారికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నష్టపరిహారంతోపాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం గమనార్హం.</p>
<p>అయితే దేశ సరిహద్దు వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన తిరుమూర్తి అనే సైనికుడికి కేవలం రూ. లక్ష  మాత్రమే తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.</p>
<p>ఎస్సై ఆంటోని మైకేల్ హింసలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సేలం సాధు కుటుంబానికి తమిళనాడు ప్రభుత్వం ఎటువంటి పరిహారం ప్రకటించలేదు. పైగా ఎస్సై పై పెట్టిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని కుటుంబాన్ని పోలీసు ఉన్నతాధికారులు బెదిరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించకపోవడం విచారకరం.</p>
<p>రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలను అనుమతించ లేదు. దేవాలయాల్లో ఉత్సవాలు నిర్వహించడానికి కూడా అధికారులు అనుమతులను నిరాకరించారు.  కానీ చెన్నై, బసంత్ నగర్ లోని వేలన్ కన్ని చర్చి లో జెండా కార్యక్రమంలో వేలాది మంది క్రైస్తవులు పాల్గొన్నప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు.</p>
<p>పై విషయాలన్నీ గమనిస్తే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించడంలో, కరోనా నిబంధనలు అమలుచేసే విషయంలో హిందువుల పట్ల వివక్ష చూపుతోందని స్పష్టంగా అర్థమవుతోంది.</p>
<p>Source : <a href="https://www.organiser.org/">https://www.organiser.org/</a> &amp; VSK TELANGANA</p>
<p><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong><span style="color: #ff0000">మరిన్ని</span></strong><span style="color: #ff0000"> <strong> జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.</strong></span></a></p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/11916/">హిందువులను పట్టించుకోకపోవడమే సెక్యులరిజమా?</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/11916/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>
