<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>MAOIST &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<atom:link href="https://vskandhra.org/tag/maoist/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://vskandhra.org</link>
	<description></description>
	<lastBuildDate>Sun, 18 Sep 2022 11:50:47 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.3.10</generator>

<image>
	<url>https://vskandhra.org/wp-content/uploads/2019/01/cropped-vsklogo1-1-32x32.png</url>
	<title>MAOIST &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<link>https://vskandhra.org</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>లొంగిపోయిన 700 మంది మావో సానుభూతిపరులు</title>
		<link>https://vskandhra.org/34397/</link>
					<comments>https://vskandhra.org/34397/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Sun, 18 Sep 2022 11:50:47 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#Maoist sympathizers]]></category>
		<category><![CDATA[#sympathizers]]></category>
		<category><![CDATA[AOB]]></category>
		<category><![CDATA[MAOIST]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=34397</guid>

					<description><![CDATA[<p>సీలేరు: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని బోండా ఘాట్​లో శనివారం దాదాపు 700 మంది మావోయిస్టు సానుభూతి పరులు లొంగిపోయారు. పోలీసులు నేడు ఆంధ్రహల్ గ్రామ సమీపంలో గల 65 బీఎస్ఎఫ్ బెటాలియన్ శిబిరం వద్ద సానుభూతిపరుల లొంగుబాటు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోరాపుట్ పోలీస్ డీఐజీ రాజేష్ పండిట్, బీఎస్ఎఫ్ డీఐజీ మదన లాల్ తదితరులు సమక్షంలో వివిధ గ్రామాల ప్రజలు లొంగిపోయారు. ఈ లొంగుబాటులో ఒడిశా కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాతో పాటుగా అల్లూరి జిల్లా రంగబయలు [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/34397/">లొంగిపోయిన 700 మంది మావో సానుభూతిపరులు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>సీలేరు: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని బోండా ఘాట్​లో శనివారం దాదాపు 700 మంది మావోయిస్టు సానుభూతి పరులు లొంగిపోయారు. పోలీసులు నేడు ఆంధ్రహల్ గ్రామ సమీపంలో గల 65 బీఎస్ఎఫ్ బెటాలియన్ శిబిరం వద్ద సానుభూతిపరుల లొంగుబాటు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోరాపుట్ పోలీస్ డీఐజీ రాజేష్ పండిట్, బీఎస్ఎఫ్ డీఐజీ మదన లాల్ తదితరులు సమక్షంలో వివిధ గ్రామాల ప్రజలు లొంగిపోయారు.</p>
<p>ఈ లొంగుబాటులో ఒడిశా కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాతో పాటుగా అల్లూరి జిల్లా రంగబయలు పంచాయతీకి చెందిన పట్న పడాల్పుట్, కోసంపుట్ గ్రామాలకు చెందిన వారుసైతం ఉన్నారు. మొత్తం 700 మంది లొంగిపోగా అందులో 13 మంది రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు.</p>
<p>మారుమూలప్రాంతాల్లో అభివృద్ధికి పోలీసులతో కలిసి పనిచేస్తామని వారంతా హామీ ఇచ్చారు. అనంతరం పోలీసులు గిరిజనులకు పలు సామగ్రి పంపిణీ చేశారు. భారీ స్థాయిలో సానుభూతిపరులు లొంగిపోవడంతో ఈ ప్రాంతంలో మావోయిస్ట్​లపై తీవ్ర ప్రభావం చూపనుంది.</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a><strong>  </strong></span></h3>
<p>&nbsp;</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/34397/">లొంగిపోయిన 700 మంది మావో సానుభూతిపరులు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/34397/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>మావోయిస్టు సానుభూతిపరుల ఇండ్లలో NIA సోదాలు</title>
		<link>https://vskandhra.org/33732/</link>
					<comments>https://vskandhra.org/33732/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Mon, 05 Sep 2022 10:30:11 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#CHAITANYA MAHILA SANGHAM]]></category>
		<category><![CDATA[#Maoist sympathizers]]></category>
		<category><![CDATA[MAOIST]]></category>
		<category><![CDATA[NATIONAL INVESTIGATION AGENCY]]></category>
		<category><![CDATA[NIA]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=33732</guid>

					<description><![CDATA[<p>లంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, కో కన్వీనర్ రాధ, సభ్యురాలు అనితల ఇండ్లలో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్‌, హన్మకొండలలో సోదాలు చేపట్టింది. న్యూ ప్రకాష్ రెడ్డి పేటలోని ప్రభుత్వ టీచర్, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనిత ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. స్థానిక పోలీసులు అనిత ఇంటివద్ద మోహరించి అటు వైపు ఎవరూ వెళ్ళకుండా [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/33732/">మావోయిస్టు సానుభూతిపరుల ఇండ్లలో NIA సోదాలు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">తె</span>లంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, కో కన్వీనర్ రాధ, సభ్యురాలు అనితల ఇండ్లలో ఎన్‌ఐఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్‌, హన్మకొండలలో సోదాలు చేపట్టింది. న్యూ ప్రకాష్ రెడ్డి పేటలోని ప్రభుత్వ టీచర్, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనిత ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.</p>
<p>స్థానిక పోలీసులు అనిత ఇంటివద్ద మోహరించి అటు వైపు ఎవరూ వెళ్ళకుండా చర్యలు చేపట్టారు. సామాజిక కార్యకర్తగా మహిళా చైతన్య కార్యక్రమాలు అనిత నిర్వహిస్తారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనిత ఇంట్లో మూడుగంటల పాటు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు మహిళల మ్యానిఫెస్టో, పాటల పుస్తకాలు తీసుకెళ్ళారు.</p>
<p>తమ కుమార్తె రాధను నర్సింగ్‌ చదివిస్తామని చెప్పి తీసుకెళ్లారని 2017 డిసెంబరులో విశాఖలోని పెదబయలు పీఎస్‌లో రాధ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు రాధను కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని రాధ తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప, తదితరులు తమ నివాసానికి వచ్చేవారని ఫిర్యాదులో తెలిపారు. వైద్యం పేరుతో దేవేంద్ర రాధను తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ఈ క్రమంలో విచారణ ప్రారంభించిన ఎన్‌ఐఏ అధికారులు.. గతంలోనే శిల్ప, దేవేంద్ర, స్పప్న, నరేందర్‌ నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరిపింది. ఇదే కేసులో ఎన్‌ఐఏ అధికారులు మరోసారి సోదాలు జరుపుతున్నారు.</p>
<p>ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. గతంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఉండేవని, ప్రస్తుతం కమిటీలు లేవని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తమ ఆక్టివిటీస్ కొనసాగుతున్నాయని చెప్పారు. ఆరు నెలలకు ఓసారి సమావేశం నిర్వహిస్తామని, మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇటీవల జరిగిన సమావేశం వివరాలు రాసుకున్న బుక్ ని ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్ళారని చెప్పారు. గతంలో కూడా కార్యాలయానికి పిలిచి మాట్లాడారని తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్ ‌గఢ్,‌ తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో వారం రోజులుగా పోలీస్ ప్రత్యేక బలగాలు సరిహద్దులో మోహరించి కూంబింగ్ చేపట్టాయి. ఓ వైపు సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్, మరోవైపు మావోయిస్టుల సానుభూతిపరుల గురించి ఎన్ఐఏ ఆరా తీయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అనిత ఇంట్లో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.</p>
<h2><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><u><span style="color: #ff0000">మరిన్ని జాతీయ</span></u><span style="color: #ff0000"><u>, </u><u>అంతర్జాతీయ వార్తలు</u><u>, </u><u>విశేషాల కోసం </u><u>VSK ANDHRAPRADESH </u><u>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</u><u>. </u></span></a></h2>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/33732/">మావోయిస్టు సానుభూతిపరుల ఇండ్లలో NIA సోదాలు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/33732/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>మావోయిస్టు అగ్రనేత శంకర్ ఇంట్లో ఎన్ఐఎ సోదాలు</title>
		<link>https://vskandhra.org/30970/</link>
					<comments>https://vskandhra.org/30970/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Thu, 23 Jun 2022 13:04:18 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#High Court Advocate Shilpa]]></category>
		<category><![CDATA[#NIA raids]]></category>
		<category><![CDATA[#nursing student]]></category>
		<category><![CDATA[#Radha]]></category>
		<category><![CDATA[FIR]]></category>
		<category><![CDATA[MAOIST]]></category>
		<category><![CDATA[NIA]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=30970</guid>

					<description><![CDATA[<p>భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌ఐఎ సోదాలు నిర్వహించింది. మెదక్ జిల్లా చేగుంటలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడి ఇంట్లో ఎన్‌ఐఎ సోదాలు చేపట్టింది. గురువారం తెల్లవారుజామున నుంచి శంకర్ ఇంట్లో ఎన్‌ఐఎ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉప్పల్‌ చిలుకానగర్‌లో హైకోర్టు అడ‍్వకేట్‌ శిల్ప ఇంట్లో కూడా ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఏక కాలంలో అధికారులు మూడు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పలు డాక్యుమెంట్లను [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/30970/">మావోయిస్టు అగ్రనేత శంకర్ ఇంట్లో ఎన్ఐఎ సోదాలు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌ఐఎ సోదాలు నిర్వహించింది. మెదక్ జిల్లా చేగుంటలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. మావోయిస్టు అగ్రనేత దుబాషి శంకర్ కుమారుడి ఇంట్లో ఎన్‌ఐఎ సోదాలు చేపట్టింది. గురువారం తెల్లవారుజామున నుంచి శంకర్ ఇంట్లో ఎన్‌ఐఎ అధికారులు సోదాలు చేస్తున్నారు.</p>
<p>ఉప్పల్‌ చిలుకానగర్‌లో హైకోర్టు అడ&#x200d;్వకేట్‌ శిల్ప ఇంట్లో కూడా ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఏక కాలంలో అధికారులు మూడు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పలు డాక్యుమెంట్లను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో శిల్పను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించారు.</p>
<p>రెండేళ్ళుగా నర్సింగ్ విద్యార్థిని రాధ కనిపించకుండా పోయింది. రాధ అదృశ్యంపై విశాఖ జిల్లాలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. 2017 డిసెంబర్‌లో విశాఖ జిల్లా పెద్దబయలు పోలీస్ స్టేషన్‌లో రాధ తల్లి ఫిర్యాదు చేసింది. రాధను నక్సల్స్‌లో చేర్చారని అడ్వకేట్ శిల్పపై ఆరోపణలు ఉన్నాయి.</p>
<p>ఈ క్రమంలో మే 31వ తేదీన కేసు రీ-ఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని ఎన్‌ఐఎకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చైతన్య మహిళా సంఘం నేతలపై, మావోయిస్టు అగ్రనేతలు గాజర్ల రవి, అరుణలపై ఎన్‌ఐఎ కేసు నమోదు చేసింది. పెదబయలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఎన్‌ఐఎ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.</p>
<p>మూడున్నర సంవత్సరాల క్రితం తమ కూతురు రాధని కిడ్నాప్ చేశారని తల్లి ఫిర్యాదు చేసింది. మావోయిస్ట్ అనుబంధ సంస్థ సీఎంఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. తన కూతురును బలవంతంగా మావోయిస్ట్ పార్టీలో చేర్చుకున్నారని ఫిర్యాదులో రాధ తల్లి వెల్లడించింది. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, శిల్ప తదితరులు తమ నివాసానికి వచ్చేవారని వెల్లడించింది.</p>
<p>2017లో వైద్యం పేరుతో దేవేంద్ర తమ కూతురుని తీసుకెళ్లారని.. అప్పటి నుంచి ఇంటికి రాధ తిరిగి రాలేదని ఫిర్యాదులో తెలిపింది. 2018 నుంచి మావోయిస్ట్ పార్టీలో చేరి ఉదయ్ అరుణతో కలిసి ఏవోబీలో రాధ పనిచేస్తోందని తెలుస్తోంది. మావోయిస్ట్ అగ్ర నేతలు గాజర్ల రవి, దేవేంద్ర, శిల్ప, స్వప్న పేర్లను ఎఫ్ఐఆర్‌లో ఎన్ఐఏ చేర్చింది.</p>
<p>Source: Nijamtoday</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/30970/">మావోయిస్టు అగ్రనేత శంకర్ ఇంట్లో ఎన్ఐఎ సోదాలు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/30970/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>మావోయిస్టుల్లో చేరేవారి సంఖ్య తగ్గింది&#8230;ఏపీ డీజీపీ</title>
		<link>https://vskandhra.org/28806/</link>
					<comments>https://vskandhra.org/28806/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Sat, 07 May 2022 09:23:37 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#AP]]></category>
		<category><![CDATA[#Maoisam]]></category>
		<category><![CDATA[#Maoists in AP]]></category>
		<category><![CDATA[MAOIST]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=28806</guid>

					<description><![CDATA[<p>అమ‌రావ‌తి: రాష్ట్రంలో మావోయిస్ట్​ దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గిందని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. జన జీవన స్రవంతిలోకి వచ్చే వారికి పరిహారం అందిస్తామన్నారు. జగన్, నాగేశ్వరావు అనే ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశామని భాస్కర్, మోహన్, వంతల కృష్ణా, కిల్లో రాజు, మరొక మావోయిస్టు లొంగిపోయారని వెల్లడించారు. గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్​శాఖ అండగా ఉంటుందని.. మావోయిస్టులపై ఉన్న రివార్డ్​ను వారికే అందజేస్తామని తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురిపై లక్ష రూపాయల రివార్డ్ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/28806/">మావోయిస్టుల్లో చేరేవారి సంఖ్య తగ్గింది&#8230;ఏపీ డీజీపీ</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>అమ‌రావ‌తి: రాష్ట్రంలో మావోయిస్ట్​ దళాల్లో చేరే వారి సంఖ్య తగ్గిందని డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. జన జీవన స్రవంతిలోకి వచ్చే వారికి పరిహారం అందిస్తామన్నారు. జగన్, నాగేశ్వరావు అనే ఇద్దరు మావోయిస్టులను అరెస్ట్ చేశామని భాస్కర్, మోహన్, వంతల కృష్ణా, కిల్లో రాజు, మరొక మావోయిస్టు లొంగిపోయారని వెల్లడించారు.</p>
<p>గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్​శాఖ అండగా ఉంటుందని.. మావోయిస్టులపై ఉన్న రివార్డ్​ను వారికే అందజేస్తామని తెలిపారు. లొంగిపోయిన వారిలో ముగ్గురిపై లక్ష రూపాయల రివార్డ్ ఉందన్నారు.</p>
<p>గాలికొండ, పేద బయలు, కోరుకొండ ఏరియాలో ఇంకా మావోయిస్టు కమిటీలు ఉన్నాయని.. గతంలో కంటే ప్రస్తుతం వారి ప్రభావం తగ్గిందన్నారు. ఏజెన్సీలో కూంబింగ్ నిరంతరం కొనసాగుతుందని.. వీరిపై నిఘా ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందటంతో మావోయిస్టులు లొంగిపోతున్నారని డీజీపి తెలిపారు.</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a><strong>  </strong></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/28806/">మావోయిస్టుల్లో చేరేవారి సంఖ్య తగ్గింది&#8230;ఏపీ డీజీపీ</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/28806/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>కేరళలో 20 మంది మావోలపై ఎన్‌ఐఏ చార్జిషీట్</title>
		<link>https://vskandhra.org/28230/</link>
					<comments>https://vskandhra.org/28230/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Tue, 26 Apr 2022 05:57:09 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#AntiHindu]]></category>
		<category><![CDATA[#Maoisam]]></category>
		<category><![CDATA[MAOIST]]></category>
		<category><![CDATA[NIA]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=28230</guid>

					<description><![CDATA[<p>తిరువ‌నంత‌పురం: కేరళలోని ఎడక్కర మావోయిస్టు కేసులో నిషేధిత సీపీఐ-మావోయిస్ట్‌కు చెందిన 20 మంది కార్యకర్తలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం తెలిపింది. చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేరళలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్&#8230;. భౌతిక, ఆయుధ శిక్షణ, పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్ సమావేశాన్ని నిర్వహించడానికి కుట్రకు సంబంధించినది. 2016లో కేరళలోని మలప్పురం జిల్లాలోని నిలంబూర్ అడవుల్లో నిషిద్ధ సీపీఐ-మావోయిస్ట్‌ల కమిటీ ఉగ్రవాద చర్యలకు పాల్పడి [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/28230/">కేరళలో 20 మంది మావోలపై ఎన్‌ఐఏ చార్జిషీట్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>తిరువ‌నంత‌పురం: కేరళలోని ఎడక్కర మావోయిస్టు కేసులో నిషేధిత సీపీఐ-మావోయిస్ట్‌కు చెందిన 20 మంది కార్యకర్తలపై ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆదివారం తెలిపింది.</p>
<p>చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేరళలోని ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్&#8230;. భౌతిక, ఆయుధ శిక్షణ, పశ్చిమ కనుమల ప్రత్యేక జోనల్ సమావేశాన్ని నిర్వహించడానికి కుట్రకు సంబంధించినది. 2016లో కేరళలోని మలప్పురం జిల్లాలోని నిలంబూర్ అడవుల్లో నిషిద్ధ సీపీఐ-మావోయిస్ట్‌ల కమిటీ ఉగ్రవాద చర్యలకు పాల్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలనే ఉద్దేశ్యంతో సంస్థను బలోపేతం చేయడానికి ప్ర‌య‌త్నించింది. కేరళ పోలీసులు మొదట ఈ విషయంలో 2017లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.</p>
<p>ఈ కేసులో నిందితులు నిషిద్ధ సీపీఐ-మావోయిస్టు సభ్యులని, మలప్పురంలోని నిలంబూర్ రిజర్వ్ ఫారెస్ట్‌లలోకి చొరబడి శిక్షణా శిబిరాలు, జోనల్ కమిటీ సమావేశాలు నిర్వహించేందుకు కుట్ర పన్నారని ఎన్‌ఐఏ జరిపిన దర్యాప్తులో తేలింది.</p>
<p>వారు సంస్మరణ వారోత్సవాలు, సీపీఐ-మావోయిస్ట్‌ల ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా జ‌రుపుకొన్నారు. త‌మ కార్యకలాపాలను మరింత ముందుకు తీసుకెళ్ళ‌డానికి, ఉగ్రవాద చర్యలను నిర్వహించడానికి నిషేధిత ఆయుధాలను ఉపయోగించి ఆయుధాల వినియోగం, శారీరక శిక్షణను నిర్వహించారు.</p>
<p>Source: HINDU POST</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a><strong>  </strong></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/28230/">కేరళలో 20 మంది మావోలపై ఎన్‌ఐఏ చార్జిషీట్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/28230/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>త‌గ్గిన నక్సల్స్ హింస!</title>
		<link>https://vskandhra.org/26345/</link>
					<comments>https://vskandhra.org/26345/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Tue, 15 Mar 2022 13:26:55 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#Maoisam]]></category>
		<category><![CDATA[#Maoisam in India]]></category>
		<category><![CDATA[MAOIST]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=26345</guid>

					<description><![CDATA[<p>కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్ల‌డి న్యూఢిల్లీ(భారతదేశం): నక్సల్ లేదా లెఫ్ట్ వింగ్ తీవ్రవాద(ఎల్‌డబ్ల్యుఇ) ఘటనలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 2,258 నుంచి 77 శాతం తగ్గాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు. రాతపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ, పౌరులు, భద్రతా దళాల మరణాలు కూడా 85 శాతం తగ్గాయని, 2010లో ఆల్ టైమ్ గరిష్ఠంగా 1,005 నుండి 2021 నాటికి 147కి తగ్గాయని మంత్రి తెలిపారు. [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/26345/">త‌గ్గిన నక్సల్స్ హింస!</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<ul>
<li>
<h3><span style="color: #ff0000">కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్ల‌డి</span></h3>
</li>
</ul>
<p>న్యూఢిల్లీ(భారతదేశం): నక్సల్ లేదా లెఫ్ట్ వింగ్ తీవ్రవాద(ఎల్‌డబ్ల్యుఇ) ఘటనలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 2,258 నుంచి 77 శాతం తగ్గాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు.</p>
<p>రాతపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ, పౌరులు, భద్రతా దళాల మరణాలు కూడా 85 శాతం తగ్గాయని, 2010లో ఆల్ టైమ్ గరిష్ఠంగా 1,005 నుండి 2021 నాటికి 147కి తగ్గాయని మంత్రి తెలిపారు.</p>
<p>న‌క్స‌ల్స్‌ ప్రభావితమైన జిల్లాలుగా పరిగణించబడుతున్న జిల్లాలను గత నాలుగేళ్లలో రెండుసార్లు సమీక్షించామని, 2018లో 126 నుండి 90కి, జూలై-2021లో 70కి తగ్గినట్టు మంత్రి తెలిపారు.</p>
<p>Source: Organiser</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a><strong>  </strong></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/26345/">త‌గ్గిన నక్సల్స్ హింస!</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/26345/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ఒడిశాలో మావోయిస్టుల దుశ్చర్య.. జర్నలిస్టు బ‌లి!</title>
		<link>https://vskandhra.org/24664/</link>
					<comments>https://vskandhra.org/24664/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Sun, 06 Feb 2022 07:43:41 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#IED blast]]></category>
		<category><![CDATA[#journalist Killed]]></category>
		<category><![CDATA[#Odisha journalist]]></category>
		<category><![CDATA[MAOIST]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=24664</guid>

					<description><![CDATA[<p>భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని కలహందీలో మందుపాతర పేలి రోహిత్ కుమార్ బిశ్వాల్ అనే జర్నలిస్టు మృతిచెందారు. కర్లాకుంటా వంతెన ప్రాంతంలో ఈ మందుపాతర పేలినట్టు పోలీసులు తెలిపారు. ఒడిశాలో పంచాయ‌తీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు కలహందీలోని కర్లాకుంటా ప్రాంతంలో కొన్ని పోస్టర్లను అతికించారు. ఆ పోస్టర్లను కవర్ చేసేందుకు వెళ్లిన రోహిత్​ కుమార్..​ ప్రమాదవశాత్తు మందుపాతరపై కాలువేశారు. ఈ క్రమంలో మందుపాతర పేలి అక్కడికక్కడే జర్నలిస్టు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే కలహందీ పోలీసులు, సీఆర్​పీఎఫ్ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/24664/">ఒడిశాలో మావోయిస్టుల దుశ్చర్య.. జర్నలిస్టు బ‌లి!</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని కలహందీలో మందుపాతర పేలి రోహిత్ కుమార్ బిశ్వాల్ అనే జర్నలిస్టు మృతిచెందారు. కర్లాకుంటా వంతెన ప్రాంతంలో ఈ మందుపాతర పేలినట్టు పోలీసులు తెలిపారు. ఒడిశాలో పంచాయ‌తీ ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు కలహందీలోని కర్లాకుంటా ప్రాంతంలో కొన్ని పోస్టర్లను అతికించారు.</p>
<p>ఆ పోస్టర్లను కవర్ చేసేందుకు వెళ్లిన రోహిత్​ కుమార్..​ ప్రమాదవశాత్తు మందుపాతరపై కాలువేశారు. ఈ క్రమంలో మందుపాతర పేలి అక్కడికక్కడే జర్నలిస్టు మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే కలహందీ పోలీసులు, సీఆర్​పీఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. రోహిత్ మదన్​పుర్​- రామ్​పుర్ వాసిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a><strong>  </strong></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/24664/">ఒడిశాలో మావోయిస్టుల దుశ్చర్య.. జర్నలిస్టు బ‌లి!</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/24664/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>తిమ్మాపూర్‌లో మావోయిస్టు హ‌తం!</title>
		<link>https://vskandhra.org/24520/</link>
					<comments>https://vskandhra.org/24520/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Thu, 03 Feb 2022 06:21:49 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#killed a Maoist in Thimmapur]]></category>
		<category><![CDATA[ENCOUNTER]]></category>
		<category><![CDATA[MAOIST]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=24520</guid>

					<description><![CDATA[<p>సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టుని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ మేర‌కు పోలీసులు ఉన్న‌తాధికారులు తెలిపారు. బస్తర్ రేంజ్ ఐజి సుందర్‌రాజ్ మాట్లాడుతూ, చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ అటవీ సమీపంలో ఆదివారం ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడ డిఆర్‌జి, కోబ్రా (సిఆర్‌పిఎఫ్) 201వ బెటాలియన్ జాయింట్ టీమ్‌లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులకు భద్రత కల్పించేందుకు పెట్రోలింగ్ విధుల్లో ఉన్నాయి. మావోయిస్టులు బలగాలపై [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/24520/">తిమ్మాపూర్‌లో మావోయిస్టు హ‌తం!</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టుని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ మేర‌కు పోలీసులు ఉన్న‌తాధికారులు తెలిపారు. బస్తర్ రేంజ్ ఐజి సుందర్‌రాజ్ మాట్లాడుతూ, చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ అటవీ సమీపంలో ఆదివారం ఒక ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడ డిఆర్‌జి, కోబ్రా (సిఆర్‌పిఎఫ్) 201వ బెటాలియన్ జాయింట్ టీమ్‌లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులకు భద్రత కల్పించేందుకు పెట్రోలింగ్ విధుల్లో ఉన్నాయి.</p>
<p>మావోయిస్టులు బలగాలపై ఉదయం ఏడు గంటలకు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, దానికి బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని, ఫలితంగా ఒక మావోయిస్టు మరణించాడని ఐజి బస్తర్ రేంజ్ తెలిపారు.</p>
<p>మావోయిస్టు మృతదేహంతో పాటు 12 బోర్ రైఫిల్, 20-25 కిలోల ఐఈడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హతమైన మావోయిస్టును నిషేధిత మావోయిస్టు సంస్థ సీపీఐ-ఎం పొద్దెపడ్కల్ యూనిట్ మిలీషియా కమాండర్ మడ్కం జోగాగా గుర్తించారు. ఎదురుకాల్పులకు సంబంధించి తిమ్మర్‌పూర్‌కు చెందిన ఇద్దరు అనుమానిత మావోయిస్టులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.</p>
<p>Source: Organiser</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a><strong>  </strong></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/24520/">తిమ్మాపూర్‌లో మావోయిస్టు హ‌తం!</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/24520/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>పార్టీలో వేధింపులు&#8230; మ‌హిళా మావోయిస్టు లొంగుబాటు!</title>
		<link>https://vskandhra.org/24162/</link>
					<comments>https://vskandhra.org/24162/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Wed, 26 Jan 2022 05:39:14 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#female Maoist surrenders]]></category>
		<category><![CDATA[#Maoist leader]]></category>
		<category><![CDATA[#MAOISTS]]></category>
		<category><![CDATA[MAOIST]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=24162</guid>

					<description><![CDATA[<p>భాగ్య‌న‌గ‌రం: నిషేధిత మావోయిస్టు పార్టీ చెర్ల ఎల్‌జిఎస్ గ్రూపున‌కు చెందిన 19 ఏళ్ల మహిళ మంగళవారం తెలంగాణ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) ఎదుట తిరుగుబాటు సంస్థపై ఆరోపణలు చేస్తూ లొంగిపోయింది. త‌న‌ను ఒక సీనియర్ మావోయిస్టు నాయకుడుతోపాటు 2-3 దళాల‌ సభ్యులతో వివాహం చేసుకోమని మావోయిస్టు పార్టీ బలవంతం చేసింద‌ని బాధితురాలు ఆరోపించింది. తెలంగాణలోని చెర్ల మండలం బత్తినపల్లి గ్రామానికి చెందిన వెట్టి జోగి అలియాస్ జ్యోతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/24162/">పార్టీలో వేధింపులు&#8230; మ‌హిళా మావోయిస్టు లొంగుబాటు!</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>భాగ్య‌న‌గ‌రం: నిషేధిత మావోయిస్టు పార్టీ చెర్ల ఎల్‌జిఎస్ గ్రూపున‌కు చెందిన 19 ఏళ్ల మహిళ మంగళవారం తెలంగాణ పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) ఎదుట తిరుగుబాటు సంస్థపై ఆరోపణలు చేస్తూ లొంగిపోయింది. త‌న‌ను ఒక సీనియర్ మావోయిస్టు నాయకుడుతోపాటు 2-3 దళాల‌ సభ్యులతో వివాహం చేసుకోమని మావోయిస్టు పార్టీ బలవంతం చేసింద‌ని బాధితురాలు ఆరోపించింది.</p>
<p>తెలంగాణలోని చెర్ల మండలం బత్తినపల్లి గ్రామానికి చెందిన వెట్టి జోగి అలియాస్ జ్యోతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 141 బెటాలియన్‌ ఎదుట లొంగిపోయింది. వెట్టి జోగిని 15 ఏళ్ళ వయస్సులో మావోయిస్టు పార్టీ 2018లో బలవంతంగా చేర్చుకుంది.</p>
<p>&#8221;మావోయిస్ట్ పార్టీ నాయకులు ఆదివాసీ పిల్లలను బడికి వెళ్లనివ్వడం లేదు. ఈ ఆదివాసీ బాలికలను, బాలురను బెదిరించి మావోయిస్టు పార్టీలో చేరమని బలవంతం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ నాయకులు బాలురు, బాలికల హక్కులను ఉల్లంఘిస్తున్నారు.&#8221; అని పోలీసులు ఓ ప్రకటన పేర్కొన్నారు.</p>
<p>Source: Organiser</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a><strong>  </strong></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/24162/">పార్టీలో వేధింపులు&#8230; మ‌హిళా మావోయిస్టు లొంగుబాటు!</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/24162/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>గిరిజనుల పవిత్ర చెట్లను నరికిన మాజీ మావోయిస్టు సజీవ దహనం</title>
		<link>https://vskandhra.org/23567/</link>
					<comments>https://vskandhra.org/23567/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Fri, 07 Jan 2022 05:02:20 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[Colebira Police Station]]></category>
		<category><![CDATA[Jharkhand]]></category>
		<category><![CDATA[MAOIST]]></category>
		<category><![CDATA[Maoist 'Sanju Pradhan']]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=23567</guid>

					<description><![CDATA[<p>జార్ఖండ్‌: చెట్లను అక్రమంగా, ఇష్టానుసారం నరుక్కుంటూ వెళుతున్న ఓ మాజీ మావోయిస్టును గ్రామస్థులందరూ కలిసి సజీవ దహనం చేశారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని సిమ్‌డేగా జిల్లాలో సాల్‌వుడ్ అటవీ చెట్లను అక్రమంగా నరికి విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై ‘సంజు ప్రధాన్’ అనే మాజీ మావోయిస్టును గ్రామస్థులు కాల్చివేశారు. కొలెబిరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బెస్‌రాజరాలో మంగళవారం (డిసెంబర్ 4) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్థానిక పోలీసులను, అధికారులను ఈ ఘటనపై దర్యాప్తు చేసి నిందితులను [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/23567/">గిరిజనుల పవిత్ర చెట్లను నరికిన మాజీ మావోయిస్టు సజీవ దహనం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>జార్ఖండ్‌: చెట్లను అక్రమంగా, ఇష్టానుసారం నరుక్కుంటూ వెళుతున్న ఓ మాజీ మావోయిస్టును గ్రామస్థులందరూ కలిసి సజీవ దహనం చేశారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని సిమ్‌డేగా జిల్లాలో సాల్‌వుడ్ అటవీ చెట్లను అక్రమంగా నరికి విక్రయిస్తున్నాడనే ఆరోపణలపై ‘సంజు ప్రధాన్’ అనే మాజీ మావోయిస్టును గ్రామస్థులు కాల్చివేశారు. కొలెబిరా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బెస్‌రాజరాలో మంగళవారం (డిసెంబర్ 4) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్థానిక పోలీసులను, అధికారులను ఈ ఘటనపై దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.</p>
<p>ఛప్రిదీపాకు చెందిన ప్రధాన్ మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై గతంలో అరెస్టయ్యాడు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ప్రధాన్ కలప విక్రయించే వ్యాపారం ప్రారంభించాడు. ఖుత్‌కట్టి అటవీ భూమి నుంచి సాల్‌ కలపను అక్రమంగా నరికివేసినట్టు గ్రామస్థులు ఆరోపించారు. గిరిజన సంప్రదాయంలో, ఖుత్‌కట్టి అడవులు గిరిజన సమాజానికి చెందినవి. ఖుత్‌కట్టి అటవీ భూమిలో ఉన్న చెట్లను ముఖ్యంగా సాల్ వుడ్ చెట్లను గిరిజనులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. గత ఏడాది అక్టోబర్‌ 21న ప్రధాన్‌ వద్ద నుంచి భారీగా 120 సీఎఫ్‌టీ కలపను అటవీశాఖ స్వాధీనం చేసుకోవడంతో గిరిజనులు ప్రధాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై కేసు కూడా నమోదైంది.</p>
<p>Source: NationalistHub</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a><strong>  </strong></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/23567/">గిరిజనుల పవిత్ర చెట్లను నరికిన మాజీ మావోయిస్టు సజీవ దహనం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/23567/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>
