archive#LATEST NEWS

ArticlesNews

ప్రజలతో మమేకం కావాలి.. టార్గెట్-400పై నాయకులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ!

'దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సరిగ్గా 400 రోజులే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. మన పథకాల గురించి వివరించండి... ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించండి.. మనం చరిత్ర సృష్టిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ...
News

నేపాల్ విమాన ప్రమాదంలో మొత్తం 72మంది మృతి… కూలడానికి కొన్ని సెకన్ల ముందు ఏం జరిగిందంటే?

నేపాల్‌లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం జనవరి 15వ తేదీన జరిగిన విషయం తెలిసిందే. యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏటీఆర్-72 విమానం పొఖారా ఎయిర్ పోర్ట్ లో ల్యాండవుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలో 72 మంది...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయానికి పొరపాటున వెళ్తే నా తల తీసేయొచ్చు – కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ తిరుగుబాటు ధోరణితో ఉండే బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరతారని, భారత్ జోడో యాత్రలో త్వరలో పాల్గొనవచ్చనే...
News

అగ్నిపథ్‌ వీరుల చేతిలోనే భారత్‌ భవిష్యత్తు – ప్రధాని మోదీ

సరికొత్త ‘అగ్నిపథ్’ పథకానికి మార్గనిర్దేశకులు మీరేనని త్రివిధ దళాల తొలి బ్యాచ్‌ అగ్నివీరులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించి.. అభినందనలు తెలిపారు. ఈ పరివర్తన విధానం సాయుధ బలగాలను పటిష్ఠం చేయడంలో కీలకంగా మారుతుందని, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు...
News

రోడ్లు అధ్వానంగా ఉన్నందుకు క్షమాపణలు చెప్పిన మంత్రి.. ఆపై ఓ వ్యక్తి కాళ్లు కడిగిన వైనం!

అధ్వానంగా మారిన రోడ్లపై సాక్షాత్తూ మంత్రి ప్రజలకు క్షమాపణలు కోరిన ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో రోడ్డు దుస్థితికి క్షమాపణలు చెబుతూ.. ఆ రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్ ఓ వ్యక్తి...
News

ఒక్క రోజే 320 రైళ్లు రద్దు.. కారణం ఏంటంటే?

దేశ వ్యాప్తంగా మంగళవారం 320 రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు, సాంకేతిక కారణాలు, రైళ్లు, రైల్వే ట్రాక్ ల నిర్వహణ పనుల కారణంగా మంగళవారం ఒక్కరోజే 320 రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ...
ArticlesNews

కొలీజియం వ్యవస్థపై సుప్రీంకోర్టు, మోదీ ప్రభుత్వం మధ్య రచ్చ.. కారణం ఇదే!

భారత్‌లోని సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం కోసం ఏర్పాటు చేసిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం, న్యాయవ్యవస్థ మధ్య వివాదం ఇప్పుడల్లా సద్దుమణిగేలా లేదు. సుప్రీంకోర్టు తీసుకొచ్చిన కొలీజియం వ్యవస్థలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలని కోరుతూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్...
News

మహిళలకూ గుర్తింపు ఇవ్వాలి.. వారిని వస్తువులతో పోల్చడం తప్పు – సుప్రీం కోర్టు

మహిళలకు తమకంటూ ఓ గుర్తింపు ఉందని, వారు ఇంట్లో వాడుకునే వస్తువులు, సామాన్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహం తర్వాత గుర్తింపు మారిపోదని తెలిపింది. సిక్కిం రాష్ట్రానికి చెందని పురుషులను పెళ్లి చేసుకునే సిక్కిం మహిళలకు ఆదాయపు పన్ను చట్టంలోని...
News

రామ్‌చరిత్‌ మానస్‌ గ్రంథంపై బిహార్‌ మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. ఆ మంత్రి నాలుక కోస్తానన్న మహంత్ జగద్గురు!

రామ్‌చరిత్‌ మానస్ గ్రంథంపై బిహార్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. రామ్‌చరిత్ మానస్ గ్రంథంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ సింగ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని మహంత్ జగద్గురు పరమహంస ఆచార్య డిమాండ్...
ArticlesNews

భారతదేశంలోని ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదు.. కానీ ఇలా చేస్తే సహించం – ఆర్‌ఎస్‌ఎస్‌ ఛీప్‌ మోహన్‌భగవత్‌

భారతదేశంలో ముస్లింలకు ఎలాంటి భయాలు అక్కర్లేదని, ఆధిపత్య ధోరణి చూపేలా చేసే ప్రసంగాలను మాత్రం వారు వదులుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భాగవత్ తెలిపారు. ముస్లింలు దేశంలో జీవించే హక్కు ఉందని.. కానీ మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడితే మాత్రం తాము సహించమని...
1 11 12 13 14
Page 13 of 14