<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>#Kejriwal &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<atom:link href="https://vskandhra.org/tag/kejriwal/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://vskandhra.org</link>
	<description></description>
	<lastBuildDate>Fri, 25 Nov 2022 12:13:35 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.3.8</generator>

<image>
	<url>https://vskandhra.org/wp-content/uploads/2019/01/cropped-vsklogo1-1-32x32.png</url>
	<title>#Kejriwal &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<link>https://vskandhra.org</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>తరగతి గదుల నిర్మాణంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మరో కుంభకోణం</title>
		<link>https://vskandhra.org/36754/</link>
					<comments>https://vskandhra.org/36754/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Fri, 25 Nov 2022 12:13:35 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[# irregularities]]></category>
		<category><![CDATA[#Kejriwal]]></category>
		<category><![CDATA[#Kejriwal government]]></category>
		<category><![CDATA[#liquor scandal]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=36754</guid>

					<description><![CDATA[<p>న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తాజాగా తరగతి గదుల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు ఎదుర్కోవలసి వస్తున్నది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 2,405 తరగతి గదుల నిర్మాణంలో రూ.1,300 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందని విజిలెన్స్ డైరెక్టరేట్ విజిలెన్స్ డైరెక్టరేట్ ఆరోపించింది. దీనిపై ప్రత్యేక నైపుణ్యంగల సంస్థ చేత దర్యాప్తు చేయించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫారసు చేసింది. ఢిల్లీ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/36754/">తరగతి గదుల నిర్మాణంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మరో కుంభకోణం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p>న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తాజాగా తరగతి గదుల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు ఎదుర్కోవలసి వస్తున్నది. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 2,405 తరగతి గదుల నిర్మాణంలో రూ.1,300 కోట్ల మేరకు కుంభకోణం జరిగిందని విజిలెన్స్ డైరెక్టరేట్ విజిలెన్స్ డైరెక్టరేట్ ఆరోపించింది.</p>
<p>దీనిపై ప్రత్యేక నైపుణ్యంగల సంస్థ చేత దర్యాప్తు చేయించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫారసు చేసింది. ఢిల్లీ రాష్ట్రంలోని 193 పాఠశాలల్లో 2,405 తరగతి గదుల నిర్మాణంలో అనేక అక్రమాలు జరిగాయని విజిలెన్స్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఈ అక్రమాలకు విద్యా శాఖ, ప్రజా పనుల శాఖలలోని అధికారుల్లో ఎవరు బాధ్యులో నిర్ణయించాలని చీఫ్ సెక్రటరీకి పంపిన నివేదికలో కోరింది.</p>
<p>టెండరు ప్రక్రియలో అనేక అక్రమాలు జరిగాయని, ప్రైవేటు వ్యక్తులు, బబ్బర్ అండ్ బబ్బర్ అసోసియేట్స్ ప్రమేయం ఎక్కువగా ఉందని తెలిపింది. అప్పటి పీడబ్ల్యూడీ మంత్రి చాంబర్‌లో జరిగిన సమావేశంలో బబ్బర్ అండ్ బబ్బర్ అసోసియేట్స్ ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపింది. అధికారికంగా కన్సల్టెంట్‌గా నియమించకపోయినప్పటికీ ఈ సంస్థ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారని, టెండరు తర్వాత కూడా మార్పుల కోసం మంత్రిపై ప్రభావం చూపించారని ఆరోపించింది. దీనివల్ల అదనంగా రూ.205.45 కోట్లు ఖర్చు చేయవలసి వచ్చిందని పేర్కొంది.</p>
<p>Source: Nijamtoday</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a><strong>  </strong></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/36754/">తరగతి గదుల నిర్మాణంలో కేజ్రీవాల్ ప్రభుత్వం మరో కుంభకోణం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/36754/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ఆమ్‌ ఆ‍ద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్‌!</title>
		<link>https://vskandhra.org/32933/</link>
					<comments>https://vskandhra.org/32933/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Fri, 19 Aug 2022 05:32:36 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#Aam Aadmi Party in Delhi]]></category>
		<category><![CDATA[#AAP Deputy CM]]></category>
		<category><![CDATA[#Central Bureau of Investigation]]></category>
		<category><![CDATA[#Kejriwal]]></category>
		<category><![CDATA[CBI]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=32933</guid>

					<description><![CDATA[<p>మనీష్‌ సిసోడియా నివాసంలో సోదాలు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని ఆమ్‌ ఆ‍ద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్‌ పెట్టింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు సీబీఐ షాక్‌ ఇచ్చింది. కాగా, శుక్రవారం ఉదయం ఢిల్లీలోని మనీష్‌ సిసోడియా నివాసం, సహా పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. అయితే, ఢిల్లీ ఎక్సైజ్ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/32933/">ఆమ్‌ ఆ‍ద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్‌!</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<ul>
<li>
<h3><span style="color: #ff0000">మనీష్‌ సిసోడియా నివాసంలో సోదాలు</span></h3>
</li>
</ul>
<p>న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని ఆమ్‌ ఆ&#x200d;ద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్‌ పెట్టింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు సీబీఐ షాక్‌ ఇచ్చింది.</p>
<p>కాగా, శుక్రవారం ఉదయం ఢిల్లీలోని మనీష్‌ సిసోడియా నివాసం, సహా పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. అయితే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ(లిక్కర్‌ స్కామ్‌) కేసులో జరిగిన అవకతవకలపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. కాగా, సీబీఐ సోదాల సందర్భంగా కేజ్రీవాల్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. సీబీఐకి స్వాగతం. మేము పూర్తి సహకారం అందిస్తాము.. అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజులుగా కేంద్రంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆప్‌ డిప్యూటీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించడం హాట్‌ టాపిక్‌గా మారింది.</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a><strong>  </strong></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/32933/">ఆమ్‌ ఆ‍ద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్‌!</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/32933/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>
