archiveIRCTC

News

రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త.. అది ఏంటంటే?

రైళ్లలో ప్రయాణించే వారికి కోసం రైల్వే శాఖ మరో సదుపాయం తీసుకొచ్చింది. ప్రయాణంలో ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవడాన్ని మరింత సులభతరం చేసింది. వాట్సాప్‌ ద్వారా ఇకపై ఈ సేవలను పొందే సదుపాయాన్ని తీసుకొచ్చింది. తమ ఈ-కేటరింగ్‌ సేవలను మరింత సులభతరం చేయడంలో...
News

భారీగా తగ్గనున్న రైలు టికెట్‌ ధరలు..!

న్యూఢిల్లీ: దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేందుకు రైల్వే శాఖ ప్రత్యేకంగా 'భారత్‌ గౌరవ్‌' పేరుతో పర్యాటక రైళ్ళను తీసుకొచ్చింది. అయితే ఈ రైళ్ళకు ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లభించలేదు. దీంతో ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు...
News

రైలులో ఇక నచ్చిన భోజనం

న్యూఢిల్లీ: రైలు ప్రయాణాల్లో ఇకపై స్థానిక ఆహార పదార్థాలు అందుబాటులోకి రానున్నాయి. మధుమేహం వంటి వ్యాధులు ఉన్నవారికి అవసరమయ్యే వంటకాలు సహా, శిశువులు, ఆరోగ్య ప్రియుల కోసం ప్రత్యేక ఆహారాన్ని రైల్వే అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మెనూ మార్చుకొనే వెసులుబాటును...
News

భారత రైళ్ళ‌లో గ్యాస్ సిలిండర్ల వినియోగం నిషేధం

అగ్ని ప్రమాదాల నివారణకు కేంద్రం చర్యలు న్యూఢిల్లీ: రైళ్ళ‌లో అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా వంట వండే ప్యాంట్రీ కార్లలో గ్యాస్‌ సిలిండర్ల వినియోగంపై నిషేధం విధించింది. వీటికి బదులు ఎలక్ట్రిక్‌ ఇండక్షన్లను వినియోగించాలని...
News

ముంబయి కేంద్రంగా స్వదేశీ క్రూజ్ లైన్లు

ముంబయి: తొలి స్వదేశీ క్రూజ్‌ లైనర్‌ సేవలను ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్టు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) బుధవారం వెల్లడించింది. వాటర్‌వేస్‌ లీజర్‌ టూరిజానికి చెందిన కార్డెలియా క్రూజెస్‌ అనే ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో...
News

రైల్వే ప్రయాణికులకు అందుబాటులోనికి రానున్న పాడ్ హోటళ్ళు… తొలిసారిగా ముంబై రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయనున్న ఐఆర్సీటీసీ

ముంబయి సెంట్రల్లో ప్రయాణికుల కోసం అధునాతన 'పాడ్ హోటల్' ను నిర్మిస్తోంది భారత రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్​సీటీసీ). స్టేషన్​ మొదటి అంతస్తులోని రెండు నాన్​ ఏసీ గదులను జపాన్​ తరహా క్యాప్సుల్​ హోటల్​గా మారుస్తోంది. అందులో ప్రయాణికులకు...