archive#India TV-Matrix survey

News

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మ‌ళ్ళీ మోడీదే గెలుపు…. తాజా సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ కు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో మ‌ళ్ళీ బీజేపీ సార‌థ్యంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ-మ్యాట్రిజ్ సర్వే అంచనా వేసింది. బీజేపీ సార‌థ్యంలో ఎన్డీయేకు 362, కాంగ్రెస్ పార్టీ సార‌థ్యంలోని యూపిఏకు 97, ఇతరులు...