విద్యాలయాల్లో డ్రెస్కోడ్ను పాటించాల్సిందే…
న్యూఢిల్లీ: కర్ణాటక విద్యాలయాలలో హిజాబ్ నిషేధం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా “ అన్ని మతాల వారు పాఠశాల డ్రెస్ కోడ్ను తప్పనిసరి పాటించాలి, ఈ వివాదంపై విచారణ జరుపుతున్న కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని కూడా...