న్యూఢిల్లీ: చైనాకు చెందిన వివో సంస్థ చేసిన రూ.62 వేల కోట్ల మోసం సంగతి తేలకుండానే మరో చైనా సంస్థ మోసం వెలుగుచూసింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ 'ఒప్పో' దేశంలో రూ.4,389 కోట్ల మోసానికి పాల్పడ్డట్లు తేలింది. ఈ మేరకు...
విజయవాడ: గుజరాత్లోని ముంద్రా పోర్టులో రూ.9వేల కోట్ల విలువైన మాదకద్రవ్యాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇటీవల పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డ్రగ్స్ ముఠాకు విజయవాడకు చెందిన ఓ ట్రెడిరగ్ సంస్థతో సంబంధాలు ఉన్నట్టు పేర్కొన్నారు. ముంద్రా నౌకాశ్రయానికి...
ఏపీలోని విజయవాడతో లింకులు... సరుకు విలువ రూ. 2 వేల కోట్లు గాంధీనగర్: గుజరాత్లోని ముంద్రా నౌకాశ్రయంలో భారీ ఎత్తున నిషేధిత మాదకద్రవ్యాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెండు సరుకు రవాణా...