archiveBSF

News

సరిహద్దుల్లో రెట్టింపైన డ్రోన్‌ కేసులు!

న్యూఢిల్లీ: పంజాబ్, జమ్మూ కాశ్మీర్ లలో సరిహద్దు దాటి డ్రోన్ ల ద్వారా డ్రగ్స్, ఆయుధాలను పంపే కేసులు ఈ ఏడాదిలో రెట్టింపు అయ్యాయని సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్ పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. అదేస్థాయిలో ఉగ్రదాడులను...
News

భారత సరిహద్దు దళాలపై పాకిస్తాన్ రేంజ‌ర్ల కాల్పులు!

న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ మరోసారి తూట్లు పొడిచింది. పాక్‌ రేంజర్లు జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆర్నియా సెక్టార్‌ వద్ద భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. అయితే, దీనికి తమ...
News

సరిహద్దుల్లో మారణాయుధాలు స్వాధీనం

పంజాబ్‌: భారత్‌–పాక్‌ సరిహద్దుల్లోని పంజాబ్‌లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) మారణాయుధాలను స్వాధీనం చేసుకుంది. ఫిరోజ్‌పూర్‌ సెక్టార్‌లో సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో తనిఖీల సందర్భంగా మూడు ఏకే–47 రైఫిళ్లు, రెండు ఎం–3 సబ్‌ మెషీన్‌ గన్లు, రెండు పిస్టళ్లతోపాటు మొత్తం...
News

గుజరాత్ తీరంలో నాలుగు పాకిస్తాన్ పడవలు స్వాధీనం, ఇద్దరు జాలర్లు అరెస్టు

బీఎస్ఎఫ్ అధికారులు గుజరాత్‌లోని భుజ్ సమీపంలో ఇద్దరు పాకిస్థానీ జాలర్లను అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు చేపలు పట్టే బోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో హరామీ నాలా ప్రాంతంలో పాకిస్థానీ బోట్ల కదలికలను గుర్తించిన బీఎస్ఎఫ్...
News

జవాన్ వివాహం ఆటంకం లేకుండా జరగాలని రంగంలోకి భద్రతా దళం

జమ్ముక‌శ్మీర్‌: ఓ జవాన్ వివాహ వేడుక పెద్దలు నిశ్చయించిన సమయానికే సవ్యంగా జరగాలని సంకల్పంచిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) రంగంలోకి దిగింది. జమ్ముక‌శ్మీర్‌ మచిల్ సెక్టార్‌‌లో నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహిస్తోన్న ఓ జవాన్ పెళ్ళి సమయం దగ్గరపడుతోంది. కానీ,...
News

భారత ప్రాదేశిక జలాల్లోకి పాకిస్తాన్ బోట్లు!

న్యూఢిల్లీ: భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ ఫిషింగ్ బోట్లును బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్, కచ్ ప్రాంతం సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో హరామీ నాలా ఏరియాలోకి పాకిస్తాన్‌కు చెందిన రెండు చేపల బోట్లు...
News

పంజాబ్‌లో పాకిస్థాన్ డ్రోన్ కూల్చివేత

నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్న భద్రత దళాలు పంజాబ్‌: పంజాబ్‌లోని ఫిరోజ్​పుర్​ సెక్టార్​లోని అంతర్జాతీయ సరిహద్దులో సోమవారం ఓ పాకిస్థాన్​ డ్రోన్​ను భారత సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్) కూల్చివేసింది. అందులో నాలుగు కిలోల నిషేధిత వస్తువులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున...
News

అమృత్‌సర్‌లో పాకిస్తాన్ డ్రోన్!

అమృత్‌సర్‌: జిత్తుల‌మారి పాకిస్తాన్‌కు ఎన్ని దెబ్బ‌లు త‌గులుతున్నా... ఎన్ని అవ‌మాన‌భారాలు మోస్తున్నా గుణ‌పాఠం రావ‌డం లేదు. భార‌త్‌పై ఎప్ప‌టిక‌ప్పుడు దొంగ‌దెబ్బ తీసేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. తాజాగా ఓ డ్రోన్‌ను భార‌త్‌వైపు పంపింది. దీనిని ప‌సిగ‌ట్టిన బీఎస్‌ఎఫ్ సత్వరం పాకిస్థాన్‌ దుష్ట బుద్ధిని అణిచివేసింది....
News

పాకిస్థాన్ స్మగ్లర్లను మట్టుబెట్టిన భద్రత దళాలు

36 కిలోల హెరాయిన్ స్వాధీనం జమ్ముకశ్మీర్‌: జమ్ముకశ్మీర్‌లో సరిహద్దుల మీదుగా భారత్​లోకి ప్రవేశిస్తున్న ముగ్గురు పాకిస్థానీ స్మగ్లర్లను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 కేజీల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్టు బీఎస్​ఎఫ్​ అధికారులు తెలిపారు. కశ్మీర్‌లోని సాంబా సరిహద్దుల్లో అక్రమంగా...
News

భారత్​పై మరో కుట్ర.. సరిహద్దుల్లో రెడీగా 135 మంది ఉగ్రవాదులు!

న్యూఢిల్లీ: భార‌త దేశంపై మ‌రో కుట్ర జ‌రిగింది. దీని ఫ‌లిత‌మే స‌రిహ‌ద్దుల్లో దాదాపు 135 ఉగ్ర‌వాదులు దేశంలోకి చొర‌బ‌డేందుకు నిరీక్షిస్తున్నారు. ఈ మేర‌కు బీఎస్‌ఎఫ్​ కశ్మీర్​ ఇన్‌స్పెక్టర్​ జనరల్​ రాజాబాబు సింగ్ తెలిపారు. వీరంతా నియంత్రణ రేఖ వెంబడి న‌క్కి ఉన్నార‌ని,...
1 2 3
Page 1 of 3