చైనా సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపునకు వీలుగా అతి పెద్ద వంతెన
అసోం- అరుణాచల్ ప్రదేశ్లను అనుసంధానిస్తూ 9.15 కి.మి మేర నిర్మాణం న్యూఢిల్లీ: మన దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా అసోంలోని భూపేన్ హజారికా సేతు నిలుస్తోంది. అసోం- అరుణాచల్ప్రదేశ్లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9.15 కి.మీ. రెండు...
