archiveBHARATH Vs CHINA

News

భారత్ కట్టడికి ఉగ్రాస్త్రం – దుష్ట చైనా పన్నాగం

భారత్‌ను కట్టడి చేయడానికి చైనా ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా వినియోగించుకోవాలకుంటోందని అమెరికాకు చెందిన పబ్లిక్ పాలసీ రిసెర్చర్‌ మైఖేల్ రూబిన్ అభిప్రాయపడ్డారు. కాగా, పాకిస్థాన్‌ తన ఉగ్రవాద కార్యకలాపాలకు జవాబుదారీతనం నుంచి దౌత్యపరంగా రక్షించడానికి చైనాపై ఆధారపడుతున్నట్లు, ఆ ఉగ్రవాదాన్ని వాడుకొని...
News

ఏం చేయాలో మాకు తెలుసు…. పోయి పని చూసుకో… చైనాకు స్పష్టం చేసిన భారత విదేశాంగశాఖ

తన హద్దులు మర్చిపోయి ఉపదేశాలు ఇవ్వబోయిన చైనాకు భారత విదేశాంగశాఖ గట్టి షాక్‌ ఇచ్చింది. 'ఇదేమీ చైనా కాదు.. భారత్‌ ఇక్కడ మీడియా స్వేచ్ఛగా రిపోర్టింగ్‌ చేస్తుంది' అని వెనకేసుకొచ్చింది. అప్పటికే తైవాన్‌ కూడా స్పందించి డ్రాగన్‌ తీరుపై దుమ్మెత్తి పోసింది....
News

చైనాతో ఢీ అంటే ఢీ అంటున్న భారత్

వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌, చైనాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలు గత కొద్ది నెలల నుంచి అధికమౌతూనే ఉన్నాయి. పలు దఫాల చర్చలు విఫలమైన నేపథ్యంలో భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు చైనా 2000 కి.మీ వరకు పరిధి గల లాంగ్‌ రేంజ్‌,...
News

చైనాపై భగ్గుమన్న పాశ్చాత్య దేశాలు

ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ వ్యవహారంపై విమర్శలు ఎదుర్కొంటున్న చైనాకు అంతర్జాతీయ వేదికగా మరోసారి చుక్కెదురైంది. హాంగ్‌కాంగ్‌తోపాటు షిన్‌జియాంగ్‌ ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న చైనాపై పాశ్చాత్య దేశాలు విరుచుకుపడ్డాయి. సాధ్యమైనంత త్వరగా ఆయా ప్రాంతాల్లో పౌరుల ప్రాథమిక...
News

చర్చలు విఫలమైతే చైనాపై సైనిక చర్యకు వెనుకాడం : బిపిన్ రావత్

లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా ఆర్మీ దురాక్రమణను తిప్పికొట్టడానికి సైనిక చర్యకు కూడా సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి భారత్‌, చైనా మధ్య చర్చలు విఫలమైనప్పుడు మాత్రమే ఈ అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు. ఆదివారం...
ArticlesNews

హద్దులు దాటిన చైనా – సత్తా చూపిన భారత్

గాల్వన్ లోయలోకి ఇటీవల చైనా చొరబడటం, అక్కడ దౌర్జన్యానికి తెగబడి 20 మంది భారతీయ సైనికులను హతమార్చడంతో దీర్ఘకాలంగా నలుగుతున్న ఇండో-చైనా సరిహద్దు వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.  1962 యుద్ధం తరువాత ఇంత పెద్ద ఎత్తున దారుణానికి పాల్పడిన చైనాతో సరిహద్దు...
News

చైనాతో సరిహద్దు ఒప్పందాల నియమాలను మార్చడానికి త్రివిధ దళాలకు అనుమతి 

20 మంది భారతీయ ఆర్మీ జవాన్లు అమరులు కావడానికి దారితీసిన భారత్-చైనా గాల్వన్ వివాదం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో మాట్లాడుతూ త్రివిధ దళాలకు...
ArticlesNews

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

చైనా భారత్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత అధినాయకత్వం వహిస్తున్న మౌనంపై సహజంగానే మన దేశంలో ఉన్న అనేకులు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. వారాల తరబడి ఇరు దేశాల సైనికులు సరిహద్దులలో మోహరించి ఉన్న తరుణంలో చైనాపై భారత ప్రభుత్వం...
News

ఇటు ముగ్గురైతే అటు ఐదుగురు – అదీ లెక్క

ఇండో చైనా సరిహద్దులలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో రాత్రి జరిగిన ఘర్షణలలో ఒక భారత సైనిక అధికారి తోపాటు ఇద్దరు సైనికులు కూడా వీర మరణం పొందిన సంగతి మనకు తెలిసిందే. అయితే చైనా వైపు కూడా అంతకుమించిన ప్రాణ నష్టం...
News

భారత్‌, చైనా బలగాల మధ్య ఘర్షణ

నిన్న రాత్రి లఢక్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో... రెండు దేశాలూ సైన్యాలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించాయి. అలా సైన్యం రెండు వైపులా వెళ్లిపోతున్న సమయంలో... చైనా కవ్వింపు చర్యలకు దిగింది. దాంతో... మన ఇండియన్ ఆర్మీ కూడా రా చూసుకుందాం... నువ్వో...
1 2 3 4
Page 3 of 4