<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>ARMY CHIEF GENERAL MANOJ MUKUND NARAVANE &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<atom:link href="https://vskandhra.org/tag/army-chief-general-manoj-mukund-naravane/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://vskandhra.org</link>
	<description></description>
	<lastBuildDate>Fri, 04 Jun 2021 07:00:35 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.3.10</generator>

<image>
	<url>https://vskandhra.org/wp-content/uploads/2019/01/cropped-vsklogo1-1-32x32.png</url>
	<title>ARMY CHIEF GENERAL MANOJ MUKUND NARAVANE &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<link>https://vskandhra.org</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>పాక్ చర్యలను బట్టే కాల్పుల విరమణ కొనసాగింపు ఉంటుంది &#8211; సైన్యాధిపతి నరవాణే</title>
		<link>https://vskandhra.org/16063/</link>
					<comments>https://vskandhra.org/16063/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Fri, 04 Jun 2021 07:00:35 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[ARMY CHIEF GENERAL MANOJ MUKUND NARAVANE]]></category>
		<category><![CDATA[BHARATH Vs PAKISTAN]]></category>
		<category><![CDATA[CORONA]]></category>
		<category><![CDATA[COVID]]></category>
		<category><![CDATA[INDIA Vs PAKISTAN]]></category>
		<category><![CDATA[INDIAN ARMY CHIEF GENERAL MANOJ MUKUND NARAVANE]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=16063</guid>

					<description><![CDATA[<p>రత్‌తో ‘శాంతి వారధుల’ను నిర్మించాల్సిన బాధ్యత పాకిస్థాన్‌పైనే ఉందని సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె పేర్కొన్నారు. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలవుతున్నప్పటికీ చొరబాట్లకు అడ్డుకట్ట వేయడం వంటి చర్యలను పాక్‌ చేపడితే పరస్పరం విశ్వాసాన్ని నెలకొల్ప డానికి ఉపయోగపడతాయని తెలిపారు. కాల్పుల విరమణ ఎంత కాలం సాగుతుందన్నది పాకిస్థాన్‌ చర్యలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో పర్యటిస్తున్న ఆయన నియంత్రణ రేఖ వెంబడి భద్రతను సమీక్షించారు. ఉగ్రవాదం, కొవిడ్‌-19 మహమ్మారిని [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/16063/">పాక్ చర్యలను బట్టే కాల్పుల విరమణ కొనసాగింపు ఉంటుంది &#8211; సైన్యాధిపతి నరవాణే</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">భా</span>రత్‌తో ‘శాంతి వారధుల’ను నిర్మించాల్సిన బాధ్యత పాకిస్థాన్‌పైనే ఉందని సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణె పేర్కొన్నారు. నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలవుతున్నప్పటికీ చొరబాట్లకు అడ్డుకట్ట వేయడం వంటి చర్యలను పాక్‌ చేపడితే పరస్పరం విశ్వాసాన్ని నెలకొల్ప డానికి ఉపయోగపడతాయని తెలిపారు. కాల్పుల విరమణ ఎంత కాలం సాగుతుందన్నది పాకిస్థాన్‌ చర్యలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో పర్యటిస్తున్న ఆయన నియంత్రణ రేఖ వెంబడి భద్రతను సమీక్షించారు.</p>
<p>ఉగ్రవాదం, కొవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కొంటూనే అత్యున్నత స్థాయి పోరాట సన్నద్ధతను కొనసాగిస్తున్నందుకు బలగాలను అభినందించారు. ‘‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ గౌరవించినంత కాలం మేం కూడా మా తుపాకులకు పనిచెప్పబోం’’ అని స్పష్టంచేశారు. ఆయుధ గర్జన ఆగినప్పటికీ తమ పోరాట సన్నద్ధతలో ఎలాంటి ఉదాసీనత ఉండబోదన్నారు. సరిహద్దు అవతల ఉగ్రవాద శిబిరాలు ఇంకా కొనసాగుతుండటమే ఇందుకు కారణమని చెప్పారు. ‘‘భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య దశాబ్దాలుగా అపనమ్మకం ఉంది. అందువల్ల రాత్రికి రాత్రే పరిస్థితి మారబోదు. భారత్‌లో విద్రోహ చర్యలకు పాక్‌ స్వస్తి పలకడాన్ని కొనసాగిస్తే చిన్నచిన్న అడుగులూ విశ్వాసాన్ని పాదుగొల్పుతాయి’’ అని చెప్పారు. ముప్పు పరిస్థితిని బట్టి మోహరింపులు చేపడుతున్నట్లు వివరించారు. ‘‘పరిస్థితులు అనుకూలిస్తే కొంత మేర బలగాలను క్రియాశీల విధుల నుంచి ఉపసంహరించి, సరిహద్దులకు కొంత దూరంగా ఉన్న ప్రాంతాల్లో మోహరిస్తాం. తద్వారా సైనికులకు విశ్రాంతి, శిక్షణకు సమయం లభిస్తుంది. అయితే వారిని పూర్తిస్థాయిలో ఉపసంహరించబోం’’ అని చెప్పారు. అమర్‌నాథ్‌ యాత్రను సాఫీగా నిర్వహించడానికి సైన్యం సిద్ధంగా ఉందన్నారు.</p>
<h3>మూడో దశ వచ్చినా..</h3>
<p>కొవిడ్‌ కట్టడికి చేపడుతున్న చర్యలూ ఒకరకమైన యుద్ధమేనని నరవణె తెలిపారు. ఈ పోరులో సైన్యం అన్ని వనరులనూ సమకూర్చిందని, ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు సర్వశక్తులూ ఒడ్డిందన్నారు. కొవిడ్‌ మూడో ఉద్ధృతి ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ఇవి ఉపయోగపడతాయన్నారు. సైన్యాధిపతి తన పర్యటనలో స్థానిక సైనిక కమాండర్లతో భేటీ అయ్యారు. ఎల్‌వోసీ వెంబడి భద్రతా పరిస్థితులను వారు వివరించారు.</p>
<h3><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong><span style="color: #ff0000">మరిన్ని  జాతీయ</span></strong><span style="color: #ff0000"><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం </strong><strong>VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.</strong></span></a></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/16063/">పాక్ చర్యలను బట్టే కాల్పుల విరమణ కొనసాగింపు ఉంటుంది &#8211; సైన్యాధిపతి నరవాణే</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/16063/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి : ఆర్మీ చీఫ్</title>
		<link>https://vskandhra.org/11894/</link>
					<comments>https://vskandhra.org/11894/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Sat, 05 Sep 2020 08:01:57 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#INDIAN ARMY]]></category>
		<category><![CDATA[ARMY CHIEF GENERAL MANOJ MUKUND NARAVANE]]></category>
		<category><![CDATA[CHINA Vs INDIA]]></category>
		<category><![CDATA[INDIAN ARMY CHIEF]]></category>
		<category><![CDATA[TENSION IN INDO - CHINA BORDERS]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=11894</guid>

					<description><![CDATA[<p>రత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె పేర్కొన్నారు. దేశ భద్రత కోసం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బలగాలను మోహరించామని తెలిపారు. ఈశాన్య లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు సమీపంలో చైనా దురాక్రమణకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ గురువారం నుంచి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. చైనా దుశ్చర్యను తిప్పికొట్టేందుకు భారత జవాన్లు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. డ్రాగన్‌తో చర్చలు చేపట్టి సమస్యను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. &#8216;లద్దాఖ్‌ చేరుకున్నాక సరిహద్దుల్లోని [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/11894/">సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి : ఆర్మీ చీఫ్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">భా</span>రత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె పేర్కొన్నారు. దేశ భద్రత కోసం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బలగాలను మోహరించామని తెలిపారు. ఈశాన్య లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు సమీపంలో చైనా దురాక్రమణకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ గురువారం నుంచి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. చైనా దుశ్చర్యను తిప్పికొట్టేందుకు భారత జవాన్లు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. డ్రాగన్‌తో చర్చలు చేపట్టి సమస్యను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. &#8216;లద్దాఖ్‌ చేరుకున్నాక సరిహద్దుల్లోని పరిస్థితులపై ఆరా తీశాను. భారత ఆర్మీ ప్రపంచంలోనే ఉత్తమమైనది. దేశం గర్వించేలా వారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు&#8217; అని స్పష్టం చేశారు. వాస్తవాధీనరేఖ వెంట పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నట్లు, వాటికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.</p>
<p>&#8216;గత రెండు, మూడు నెలల నుంచి పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. సైనిక, దౌత్య మార్గాల్లో చైనాతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలతో సరిహద్దుల్లోని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతున్నాం&#8217; అని పేర్కొన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై గత వారం రోజులుగా భారత్‌-చైనా సైనికాధికారుల మధ్య జరుగుతున్న చర్చలు నేడు ఐదో రౌండ్‌కు చేరుకున్నాయి.</p>
<p><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong><span style="color: #ff0000">మరిన్ని</span></strong><span style="color: #ff0000"> <strong> జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.</strong></span></a></p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/11894/">సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి : ఆర్మీ చీఫ్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/11894/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి &#8211; సైన్యాధిపతి జనరల్‌ ముకుంద్‌ నరవణే</title>
		<link>https://vskandhra.org/10595/</link>
					<comments>https://vskandhra.org/10595/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Sat, 13 Jun 2020 07:34:48 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[ARMY CHIEF GENERAL MANOJ MUKUND NARAVANE]]></category>
		<category><![CDATA[CHINA Vs INDIA]]></category>
		<category><![CDATA[CONDITIONS ARE IN UNDER CONTROL IN INDO - CHINA BORDER]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=10595</guid>

					<description><![CDATA[<p>రత-చైనా సరిహద్దుల్లో పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నవరణే తెలిపారు. చైనాతో స్థానిక స్థాయి కమాండర్లు జరుపుతున్న చర్చల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. దీని ఫలితంగా గత కొన్ని రోజుల్లో రెండు వైపుల భారీ స్థాయిలో బలగాల ఉపసంహరణ జరిగిందని వెల్లడించారు. చర్చల ద్వారానే ప్రస్తుతం నెలకొన్న సరిహద్దు వివాదాల్ని పరిష్కరించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో శనివారం జరిగిన సైనికాధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో పాల్గొన్న అనంతరం మీడియాతో [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/10595/">భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి &#8211; సైన్యాధిపతి జనరల్‌ ముకుంద్‌ నరవణే</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">భా</span>రత-చైనా సరిహద్దుల్లో పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని సైన్యాధిపతి జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నవరణే తెలిపారు. చైనాతో స్థానిక స్థాయి కమాండర్లు జరుపుతున్న చర్చల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. దీని ఫలితంగా గత కొన్ని రోజుల్లో రెండు వైపుల భారీ స్థాయిలో బలగాల ఉపసంహరణ జరిగిందని వెల్లడించారు. చర్చల ద్వారానే ప్రస్తుతం నెలకొన్న సరిహద్దు వివాదాల్ని పరిష్కరించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో శనివారం జరిగిన సైనికాధికారుల పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలను వెల్లడించారు.</p>
<h2>నేపాల్‌తో పటిష్ఠ బంధం..</h2>
<p>ఈ సందర్భంగా నేపాల్‌తో ఉన్న సంబంధాల్ని నరవణే గుర్తుచేశారు. ఆ దేశంతో ఎన్నో ఏళ్లుగా భౌగోళిక, సాంస్కృతిక, చారిత్రక సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇరు దేశ ప్రజల మధ్య కూడా బలమైన బంధం ఉందని గుర్తుచేశారు. ఉభయ దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న పటిష్ఠమైన బంధం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్‌లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలు ఆ దేశ అంతర్గత భూభాగాలుగా చూపుతూ నేపాల్‌ ఇటీవల కొత్త మ్యాప్‌ను రూపొందించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రాజ్యాంగ సవరణ బిల్లు నేడు అక్కడి పార్లమెంటు ముందుకు రానుంది. విపక్షాల మద్దతు కూడగట్టడంలో ఆ దేశ ప్రధాని కె.పి.శర్మ ఓలీ విఫలం కావడంతో ఇప్పటికే ఈ ప్రక్రియ ఓసారి వాయిదా పడింది. ఈ తరుణంలో నరవణే వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.</p>
<h2>కశ్మీర్‌లో స్థానికులే సహకరిస్తున్నారు..</h2>
<p>అలాగే జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపైనా నరవణే మీడియాతో మాట్లాడారు. గత 10 రోజుల్లో మన బలగాలు అనేక విజయాలు సాధించాయని గుర్తుచేశారు. దాదాపు 15 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతం చేశారని తెలిపారు. బలగాల మధ్య సహకారం వల్లే ఇది సాధ్యమైందన్నారు. అలాగే నిఘా వర్గాలకు అందుతున్న ఉగ్రమూకల సమాచారం ఎక్కువగా స్థానిక ప్రజల నుంచే అందుతోందని తెలిపారు. దీన్నిబట్టి అక్కడి పౌరులు ఉగ్రవాదంతో ఏ స్థాయిలో విసిగిపోయారో అర్థమవుతోందన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవాలని వారంతా బలంగా కోరుకుంటున్నారని తెలిపారు.</p>
<p><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong><span style="color: #ff0000">మరిన్ని జాతీయ</span></strong><span style="color: #ff0000"><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>.</strong></span></a></p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/10595/">భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి &#8211; సైన్యాధిపతి జనరల్‌ ముకుంద్‌ నరవణే</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/10595/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>
