<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>#AAP &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<atom:link href="https://vskandhra.org/tag/aap/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://vskandhra.org</link>
	<description></description>
	<lastBuildDate>Mon, 12 Sep 2022 13:01:47 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.3.10</generator>

<image>
	<url>https://vskandhra.org/wp-content/uploads/2019/01/cropped-vsklogo1-1-32x32.png</url>
	<title>#AAP &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<link>https://vskandhra.org</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>తప్పుడు ఆరోపణలతో పరువు పోగొట్టుకున్న కేజ్రీవాల్</title>
		<link>https://vskandhra.org/34077/</link>
					<comments>https://vskandhra.org/34077/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Mon, 12 Sep 2022 13:01:47 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#AAP]]></category>
		<category><![CDATA[#Gujarat Police]]></category>
		<category><![CDATA[Aam Aadmi Party]]></category>
		<category><![CDATA[ARVIND KEJRIWAL]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=34077</guid>

					<description><![CDATA[<p>* తమ ఆఫీసులో గుజరాత్ పోలీసులు తనిఖీలు చేశారంటూ తప్పుడు ఆరోపణలు * అంతా అబద్ధమేనంటున్న పోలీసులు మ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్ గుజరాత్‌ పర్యటనలో ఉండగా అహ్మదాబాద్‌లోని ఆప్‌ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపారంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ, దాని నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్లు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. గుజరాత్‌ పర్యటన నిమిత్తం దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/34077/">తప్పుడు ఆరోపణలతో పరువు పోగొట్టుకున్న కేజ్రీవాల్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<h3><span style="color: #ff00ff">* తమ ఆఫీసులో గుజరాత్ పోలీసులు తనిఖీలు చేశారంటూ తప్పుడు ఆరోపణలు</span></h3>
<h3><span style="color: #ff00ff">* అంతా అబద్ధమేనంటున్న పోలీసులు</span></h3>
<p><span class="shortcode-dropcap is-default">త</span>మ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్ గుజరాత్‌ పర్యటనలో ఉండగా అహ్మదాబాద్‌లోని ఆప్‌ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపారంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ, దాని నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్లు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.</p>
<p>గుజరాత్‌ పర్యటన నిమిత్తం దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌ చేరుకున్నారు. ఆ సమయంలో అహ్మదాబాద్‌లోని నవరంగ్‌పురా ప్రాంతంలో గల పార్టీ కార్యాలయంలో స్థానిక పోలీసులు సోదాలు జరిపారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ట్విటర్‌లో వెల్లడించింది. రెండు గంటల పాటు జరిపిన ఈ తనిఖీల్లో వారికి ఏం దొరకలేదని పేర్కొంది. కేజ్రీవాల్‌ అహ్మదాబాద్‌లో ల్యాండ్‌ అయిన కొద్ది గంటలకే ఈ సోదాలు జరిగాయంటూ పేర్కొంది. దీంతో ఈ పరిణామాలపై ఢిల్లీ సీఎం కూడా ట్వీట్ చేశారు. భాజపాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. &#8221;గుజరాత్‌ ప్రజల నుంచి ఆమ్‌ ఆద్మీ పార్టీకి వస్తోన్న మద్దతును చూసి భాజపాకు మతిభ్రమిస్తోంది.. ముందు ఢిల్లీలో తనిఖీలు చేశారు. ఇప్పుడు గుజరాత్‌లోనూ సోదాలు మొదలుపెట్టారు. ఢిల్లీ మాదిరిగానే ఇక్కడ కూడా వారికేం దొరకదు. ఎందుకంటే మేం నిజాయతీ గల నాయకులం&#8221; అని రాసుకొచ్చారు.</p>
<p>అయితే ఈ సోదా కట్టుకథలను గుజరాత్‌ పోలీసులు తోసిపుచ్చారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపణలపై నవరంగ్ ‌పురా పోలీసు ఇన్‌స్పెక్టర్‌ పీకే పటేల్‌ మాట్లాడుతూ.. &#8221;సోదాలపై ఆప్‌ నేతల ట్వీట్లు చూడగానే ఆదివారం రాత్రి నేనే స్వయంగా పార్టీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించాను. తనిఖీలు చేసేందుకు ఎవరు వచ్చారనే వివరాల గురించి అక్కడ ఉన్న నేతలను అడిగాను. కానీ ఆప్‌ నేతలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు&#8221; అని పేర్కొన్నారు.</p>
<p>మరోవైపు, ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ సర్కారు మరో సమస్యలో చిక్కుకుంది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన &#8216;లోఫ్లోర్‌ బస్సు&#8217;ల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఫిర్యాదును సీబీఐకి పంపేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) వి.కె.సక్సేనా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే దీనిపైనా ఆప్‌ నేతలు మండిపడ్డారు.</p>
<h2><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><u><span style="color: #ff0000">మరిన్ని జాతీయ</span></u><span style="color: #ff0000"><u>, </u><u>అంతర్జాతీయ వార్తలు</u><u>, </u><u>విశేషాల కోసం </u><u>VSK ANDHRAPRADESH </u><u>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</u><u>. </u></span></a></h2>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/34077/">తప్పుడు ఆరోపణలతో పరువు పోగొట్టుకున్న కేజ్రీవాల్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/34077/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ఆప్ నేత మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్లలో సీబీఐ తనిఖీలు</title>
		<link>https://vskandhra.org/33492/</link>
					<comments>https://vskandhra.org/33492/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Tue, 30 Aug 2022 12:36:27 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#AAP]]></category>
		<category><![CDATA[#ARVIND KEJRIVAL]]></category>
		<category><![CDATA[#Arvind Kejriwal government]]></category>
		<category><![CDATA[#BJP]]></category>
		<category><![CDATA[MANISH SISODIA]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=33492</guid>

					<description><![CDATA[<p>శ రాజధాని ఢిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ అధికారులు.. తాజాగా ఆయన బ్యాంకు లాకర్లనూ పరిశీలించారు. మంగళవారం ఉదయం సిసోడియా, ఆయన సతీమణి ఉత్తరప్రదేశ్‌ ఘాజియాబాద్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ ‌కు చేరుకున్నారు. వీరి సమక్షంలో సీబీఐ అధికారులు లాకర్లను తనిఖీ చేశారు. అయితే ఈ సోదాల్లో అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని సమాచారం. [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/33492/">ఆప్ నేత మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్లలో సీబీఐ తనిఖీలు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">దే</span>శ రాజధాని ఢిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ అధికారులు..</p>
<p>తాజాగా ఆయన బ్యాంకు లాకర్లనూ పరిశీలించారు. మంగళవారం ఉదయం సిసోడియా, ఆయన సతీమణి ఉత్తరప్రదేశ్‌ ఘాజియాబాద్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ ‌కు చేరుకున్నారు. వీరి సమక్షంలో సీబీఐ అధికారులు లాకర్లను తనిఖీ చేశారు. అయితే ఈ సోదాల్లో అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని సమాచారం.</p>
<p>ఢిల్లీలో గతేడాది నవంబరులో కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన అబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పాటు విధానపరమైన లోపాలున్నట్లు ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా.. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ ‌శాఖకు ఇన్‌ఛార్జ్ ‌గా ఉన్న మనీశ్‌ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే సీబీఐ కేసు నమోదు చేసి, రంగంలోకి దిగింది. ఈ కేసులో సిసోడియా సహా మొత్తం 15 మంది వ్యక్తులు, ఓ కంపెనీ పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ క్రమంలోనే ఆగస్టు 19న సిసోడియా నివాసం సహా దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 31 చోట్ల సోదాలు నిర్వహించింది. ఆప్‌ సీనియర్‌ నేత సిసోడియా.. విద్యాశాఖతో పాటు ఎక్సైజ్‌ శాఖనూ చూస్తున్నారు. ఈ సోదాల విషయంలోనే ఆప్‌, భాజపా మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.</p>
<h2><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><u><span style="color: #ff0000">మరిన్ని జాతీయ</span></u><span style="color: #ff0000"><u>, </u><u>అంతర్జాతీయ వార్తలు</u><u>, </u><u>విశేషాల కోసం </u><u>VSK ANDHRAPRADESH </u><u>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</u><u>. </u></span></a></h2>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/33492/">ఆప్ నేత మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్లలో సీబీఐ తనిఖీలు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/33492/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ఆప్ మంత్రికి మళ్ళీ బెయిల్ నిరాకరించిన స్పెషల్ కోర్ట్</title>
		<link>https://vskandhra.org/30713/</link>
					<comments>https://vskandhra.org/30713/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Sat, 18 Jun 2022 10:55:26 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#AAM ADMY PARTY]]></category>
		<category><![CDATA[#AAP]]></category>
		<category><![CDATA[#AAP MINISTER SATYENDAR JAIN]]></category>
		<category><![CDATA[#CBI SPECIAL COURT]]></category>
		<category><![CDATA[#Enforcement Directorate]]></category>
		<category><![CDATA[CBI]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=30713</guid>

					<description><![CDATA[<p>గదు అక్రమ చెలామణీ (Money laundering) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ నిరాకరించింది. కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30న జైన్ ‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టగా జూన్‌ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. విచారణ కోసం మరో [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/30713/">ఆప్ మంత్రికి మళ్ళీ బెయిల్ నిరాకరించిన స్పెషల్ కోర్ట్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">న</span>గదు అక్రమ చెలామణీ (Money laundering) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్ కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ నిరాకరించింది.</p>
<p>కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30న జైన్ ‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టగా జూన్‌ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. విచారణ కోసం మరో ఐదు రోజులు అనుమతించాలని ఈడీ కోరగా దానిని జూన్ 13 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.</p>
<p>ఈ క్రమంలోనే గత మంగళవారం జైన్‌ బెయిల్ పిటిషన్ ‌పై వాదనలు విన్న స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్&#8230; తుది ఉత్తర్వులను జూన్ 18కి రిజర్వ్ చేశారు. నేడు బెయిల్‌ అభ్యర్థనను కొట్టివేస్తూ తీర్పు వెలువడింది. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్‌ కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.</p>
<h2><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><u><span style="color: #ff0000">మరిన్ని జాతీయ</span></u><span style="color: #ff0000"><u>, </u><u>అంతర్జాతీయ వార్తలు</u><u>, </u><u>విశేషాల కోసం </u><u>VSK ANDHRAPRADESH </u><u>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</u><u>. </u></span></a></h2>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/30713/">ఆప్ మంత్రికి మళ్ళీ బెయిల్ నిరాకరించిన స్పెషల్ కోర్ట్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/30713/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ఓడిపోయే పోరుకు నేనెందుకు? &#8211; మమతకు స్పష్టం చేసిన శరద్ పవార్</title>
		<link>https://vskandhra.org/30524/</link>
					<comments>https://vskandhra.org/30524/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Wed, 15 Jun 2022 12:41:16 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#AAP]]></category>
		<category><![CDATA[#BJD]]></category>
		<category><![CDATA[#Kcr]]></category>
		<category><![CDATA[#SHARAD POWAR]]></category>
		<category><![CDATA[#SHIROMANI AKALIDAL]]></category>
		<category><![CDATA[#SHIVSENA]]></category>
		<category><![CDATA[#SP]]></category>
		<category><![CDATA[#YSRCP]]></category>
		<category><![CDATA[CONGRESS]]></category>
		<category><![CDATA[CPI]]></category>
		<category><![CDATA[CPM]]></category>
		<category><![CDATA[MAMATA BENARJEE]]></category>
		<category><![CDATA[NCP]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=30524</guid>

					<description><![CDATA[<p>* రాష్ట్రపతి పదవికి పోటీపై ప్రతిపక్ష పార్టీలకు స్పష్టం చేసిన శరద్ పవార్ షనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు నిరాకరించారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై ఏకాభిప్రాయం కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రతిపక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ ఆఫ్ ఇండియాలో జరుగుతోన్న సమావేశంలో పవార్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. ఈ పదవికి [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/30524/">ఓడిపోయే పోరుకు నేనెందుకు? &#8211; మమతకు స్పష్టం చేసిన శరద్ పవార్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<h3><span style="color: #ff00ff">* రాష్ట్రపతి పదవికి పోటీపై ప్రతిపక్ష పార్టీలకు స్పష్టం చేసిన శరద్ పవార్</span></h3>
<p><span class="shortcode-dropcap is-default">నే</span>షనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాష్ట్రపతి పదవికి పోటీ చేసేందుకు నిరాకరించారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయమై ఏకాభిప్రాయం కోసం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ప్రతిపక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.<br />
ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ ఆఫ్ ఇండియాలో జరుగుతోన్న సమావేశంలో పవార్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.</p>
<p>ఈ పదవికి పవార్‌ పేరును మమత ప్రతిపాదించగా.. ఇంకా క్రియాశీల రాజకీయాల్లో తాను కొనసాగాల్సి ఉందని చెప్తూ మమత ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికకు సంబంధించి మరో పేరు ప్రస్తావనకు రాలేదు. కాగా ఈ సమావేశానికి 16 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.</p>
<p>జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ.. ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. దీనిపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరుకావాలని 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా మొత్తం 22 మంది నేతలకు లేఖలు వ్రాశారు. కాగా, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, శివసేన, ఎన్‌సీసీ, ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేడీఎస్,డీఎంకే, ఆర్‌ఎల్‌డీతో సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.</p>
<p style="text-align: center"><img decoding="async" fetchpriority="high" class="alignnone wp-image-30526 size-full" src="https://vskandhra.org/wp-content/uploads/2022/06/MAMTHA1.jpeg" alt="" width="360" height="188" srcset="https://vskandhra.org/wp-content/uploads/2022/06/MAMTHA1.jpeg 360w, https://vskandhra.org/wp-content/uploads/2022/06/MAMTHA1-300x157.jpeg 300w" sizes="(max-width: 360px) 100vw, 360px" /></p>
<p>ఈ పదవికి సంబంధించి మొదటి నుంచి ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పవార్ పేరే వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకోవడంలో సఫలమవుతాయన్న దానిపై శరద్‌ పవార్‌ నమ్మకంగా లేరట. అందుకే ఓడిపోయే పోరులో బరిలోకి దిగేందుకు ఆయన సుముఖంగా లేరని ఇదివరకే సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇదే విషయాన్ని సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.</p>
<p>ఇదిలా ఉండగా&#8230; మమతా బెనర్జీ పిలుపునిచ్చిన సమావేశానికి పలువురు అగ్రనేతలు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మనీ లాండరింగ్ కేసులో మూడురోజులుగా ఈడీ విచారణకు హాజరవుతున్నారు. దాంతో ఆయన రాలేకపోయారు. మమతా బెనర్జీ సమావేశానికి కాంగ్రెస్ ను ఆహ్వానించారన్న కోపంతో కేసీఆర్ కూడా సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇదే కారణంతో శిరోమణి అకాలీదళ్‌ నేతలు కూడా సమావేశానికి రాలేదు. ఆప్‌, బీజేడీ, వైఎస్సార్‌సీపీ పార్టీ నేతలు కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు.</p>
<h2><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><u><span style="color: #ff0000">మరిన్ని జాతీయ</span></u><span style="color: #ff0000"><u>, </u><u>అంతర్జాతీయ వార్తలు</u><u>, </u><u>విశేషాల కోసం </u><u>VSK ANDHRAPRADESH </u><u>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</u><u>. </u></span></a></h2>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/30524/">ఓడిపోయే పోరుకు నేనెందుకు? &#8211; మమతకు స్పష్టం చేసిన శరద్ పవార్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/30524/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>హవ్వ జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తి మంత్రా?</title>
		<link>https://vskandhra.org/30492/</link>
					<comments>https://vskandhra.org/30492/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Wed, 15 Jun 2022 07:40:28 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#AAM ADMY PARTY]]></category>
		<category><![CDATA[#AAP]]></category>
		<category><![CDATA[#AAP MINISTER SATYENDAR JAIN]]></category>
		<category><![CDATA[#CENTRAL MINISTER ANURAG THAGORE]]></category>
		<category><![CDATA[#Enforcement Directorate]]></category>
		<category><![CDATA[#SATYENDRA JAIN]]></category>
		<category><![CDATA[ED]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=30492</guid>

					<description><![CDATA[<p>* ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్ సూటి ప్రశ్న వాలా కేసులో అరెస్టైన ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్ ‌ను మంత్రివర్గంలో కొనసాగిస్తుండటంపై ఆమ్‌ఆద్మీ పార్టీపై భాజపా నేత, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. కోవిడ్‌ అనంతరం జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నానని సత్యేందర్‌ జైన్‌ ఈడీ ముందు చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన&#8230; అటువంటి వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/30492/">హవ్వ జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తి మంత్రా?</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<h3><span style="color: #ff00ff">* ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్ సూటి ప్రశ్న</span></h3>
<p><span class="shortcode-dropcap is-default">హ</span>వాలా కేసులో అరెస్టైన ఢిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్ ‌ను మంత్రివర్గంలో కొనసాగిస్తుండటంపై ఆమ్‌ఆద్మీ పార్టీపై భాజపా నేత, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. కోవిడ్‌ అనంతరం జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నానని సత్యేందర్‌ జైన్‌ ఈడీ ముందు చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన&#8230; అటువంటి వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తున్నారంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి చేతిలో కీలక విభాగాలు పెట్టి ఎలా పాలన చేస్తారని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ‌ను సూటిగా ప్రశ్నించారు.</p>
<p>కోల్క‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్ ‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే జూన్‌ 13వరకు సత్యేందర్ ‌ను ఈడీ విచారించింది. ఆ సమయంలో హవాలా లావాదేవీలకు సంబంధించి ప్రశ్నలు అడిగినప్పుడు తాను కోవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రభావం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోయానని జైన్‌ చెప్పినట్లు సమాచారం. ఇదే విషయాన్ని న్యాయస్థానానికి ఈడీ విన్నవించినట్లు తెలుస్తోంది. వీటిని ప్రస్తావించిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తిని మంత్రిగా ఎలా కొనసాగిస్తారని ఆమ్‌ఆద్మీ పార్టీని నిలదీశారు. మరోవైపు, హిమాచల్‌ ప్రదేశ్ ‌లో ఆమ్‌ఆద్మీ తరపున పార్టీ కార్యకలాపాలకు ఇన్చార్జిగా ఉన్న సత్యేందర్‌ జైన్‌&#8230; ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను ఎలా గుర్తుపట్టగలరని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.</p>
<h2><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><u><span style="color: #ff0000">మరిన్ని జాతీయ</span></u><span style="color: #ff0000"><u>, </u><u>అంతర్జాతీయ వార్తలు</u><u>, </u><u>విశేషాల కోసం </u><u>VSK ANDHRAPRADESH </u><u>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</u><u>. </u></span></a></h2>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/30492/">హవ్వ జ్ఞాపకశక్తి కోల్పోయిన వ్యక్తి మంత్రా?</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/30492/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ఆప్ ఆరోగ్యమంత్రి కస్టడీ కొనసాగింపు</title>
		<link>https://vskandhra.org/30190/</link>
					<comments>https://vskandhra.org/30190/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Thu, 09 Jun 2022 09:50:02 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#AAP]]></category>
		<category><![CDATA[#AAP MINISTER SATYENDAR JAIN]]></category>
		<category><![CDATA[#ARVIND KEJRIVAL]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=30190</guid>

					<description><![CDATA[<p>నీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్ ‌కు కోర్టులో ఊరట లభించలేదు. జైన్ ఈడీ కస్టడీలో ఉండే గడువును కోర్టు, గురువారం పొడిగించింది. దాంతో జూన్‌ 13 వరకు ఆయన దర్యాప్తు సంస్థ కస్టడీలోనే ఉండాల్సి ఉంది. కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్ ‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/30190/">ఆప్ ఆరోగ్యమంత్రి కస్టడీ కొనసాగింపు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">మ</span>నీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేందర్ జైన్ ‌కు కోర్టులో ఊరట లభించలేదు. జైన్ ఈడీ కస్టడీలో ఉండే గడువును కోర్టు, గురువారం పొడిగించింది. దాంతో జూన్‌ 13 వరకు ఆయన దర్యాప్తు సంస్థ కస్టడీలోనే ఉండాల్సి ఉంది.</p>
<p>కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్ ‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా జైన్‌ కంపెనీలకు షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ఇటీవల ఆయన్ను అరెస్టు చేసింది. జైన్ ‌ను కోర్టులో ప్రవేశపెట్టగా జూన్‌ 9 వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది. ఇప్పుడు దానిని మరోసారి సోమవారం వరకు పొడిగించింది. ఇదిలా ఉండగా.. సత్యేందర్‌, మరికొందరి ఇళ్లలో జరిపిన సోదాల్లో భారీగా డబ్బుతో పాటు బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.</p>
<h2><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><u><span style="color: #ff0000">మరిన్ని జాతీయ</span></u><span style="color: #ff0000"><u>, </u><u>అంతర్జాతీయ వార్తలు</u><u>, </u><u>విశేషాల కోసం </u><u>VSK ANDHRAPRADESH </u><u>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</u><u>. </u></span></a></h2>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/30190/">ఆప్ ఆరోగ్యమంత్రి కస్టడీ కొనసాగింపు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/30190/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>హవాలా కేసులో ఆప్ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్ట్‌</title>
		<link>https://vskandhra.org/29734/</link>
					<comments>https://vskandhra.org/29734/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Tue, 31 May 2022 07:14:36 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#AAP]]></category>
		<category><![CDATA[#AAP MINISTER SATYENDAR JAIN]]></category>
		<category><![CDATA[#DELHI]]></category>
		<category><![CDATA[#Directorate of Enforcement (ED)]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=29734</guid>

					<description><![CDATA[<p>శ రాజధాని నగరం ఢిల్లీ ఆరోగ్య, హోంశాఖ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్ జైన్ ‌ను ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ఈడీ) అధికారులు సోమవారం అరెస్టు చేశారు. కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా ఆయన కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో వెల్లడించింది. సీబీఐ [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/29734/">హవాలా కేసులో ఆప్ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్ట్‌</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">దే</span>శ రాజధాని నగరం ఢిల్లీ ఆరోగ్య, హోంశాఖ మంత్రి, ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్ జైన్ ‌ను ఎన్‌ఫోర్స్ ‌మెంట్‌ డైరెక్టరేట్ ‌(ఈడీ) అధికారులు సోమవారం అరెస్టు చేశారు.</p>
<p>కోల్ ‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్ లావాదేవీల కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 2015-16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా ఆయన కంపెనీలకు.. షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో వెల్లడించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ.. ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్‌, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకుంది.</p>
<h2><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><u><span style="color: #ff0000">మరిన్ని జాతీయ</span></u><span style="color: #ff0000"><u>, </u><u>అంతర్జాతీయ వార్తలు</u><u>, </u><u>విశేషాల కోసం </u><u>VSK ANDHRAPRADESH </u><u>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</u><u>. </u></span></a></h2>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/29734/">హవాలా కేసులో ఆప్ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అరెస్ట్‌</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/29734/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ప్రభుత్వ స్థలంలో హజ్ హౌజ్ నిర్మించే ప్రయత్నాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి &#8211; VHP డిమాండ్</title>
		<link>https://vskandhra.org/17755/</link>
					<comments>https://vskandhra.org/17755/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Thu, 12 Aug 2021 12:34:01 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#AAP]]></category>
		<category><![CDATA[AAP MLA Amanatullah Khan]]></category>
		<category><![CDATA[ARVIND KEJRIWAL]]></category>
		<category><![CDATA[DELHI CM ARVIND KEJRIWAL]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=17755</guid>

					<description><![CDATA[<p>ల్లీలోని AAP ప్రభుత్వ హిందూ వ్యతిరేక మరియు ముస్లిం-బుజ్జగింపు విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి విశ్వ హిందూ పరిషత్ ఒక ఫ్రంట్ ‌ను ప్రారంభించింది. VHP జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, “గత కొన్ని సంవత్సరాలుగా, ఢిల్లీ ప్రభుత్వం ముస్లింలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఉగ్రవాదుల పక్షాన వాదించడం, హిందూ మాన బిందువులపై దాడి చేయడం మరియు హిందువులు కష్టపడి చెల్లించిన పన్నులను హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు వెచ్చించడంలో అపూర్వమైన [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/17755/">ప్రభుత్వ స్థలంలో హజ్ హౌజ్ నిర్మించే ప్రయత్నాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి &#8211; VHP డిమాండ్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">ఢి</span>ల్లీలోని AAP ప్రభుత్వ హిందూ వ్యతిరేక మరియు ముస్లిం-బుజ్జగింపు విధానాలకు వ్యతిరేకంగా పోరాడటానికి విశ్వ హిందూ పరిషత్ ఒక ఫ్రంట్ ‌ను ప్రారంభించింది. VHP జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్ర జైన్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, “గత కొన్ని సంవత్సరాలుగా, ఢిల్లీ ప్రభుత్వం ముస్లింలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఉగ్రవాదుల పక్షాన వాదించడం, హిందూ మాన బిందువులపై దాడి చేయడం మరియు హిందువులు కష్టపడి చెల్లించిన పన్నులను హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు వెచ్చించడంలో అపూర్వమైన రికార్డు సృష్టించిందని అన్నారు. “రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదం అనే అగ్నిపర్వతం యొక్క ముఖద్వారం వద్ద ఢిల్లీ కూర్చున్నట్లు కనిపిస్తోంది! ఢిల్లీని జిహాదీ రాడికల్స్ రాజధానిగా మరియు హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక రాజధానిగా మార్చాలనే AAP ప్రయత్నాలను VHP అనుమతించదు!” అని అన్నారు.</p>
<p>ఢిల్లీ పన్ను చెల్లింపుదారుల డబ్బును దోషపూరితంగా, బహిరంగంగా గో హంతకుడు అఖ్లాఖ్ మరియు ఇతర జిహాదీల కోసం ఖర్చు చేశారు. కానీ జిహాదీల మారణకాండలో ఆశువులుబాసిన అంకిత్ సక్సేనా, ధృవ్ త్యాగి, రియా గౌతమ్, యోగేష్ కుమార్, డాక్టర్ పంకజ్ నారంగ్, అంకిత్ గార్గ్, రాహుల్ రాజ్‌పుత్, రతన్ లాల్, ఢిల్లీకి చెందిన అంకిత్ శర్మ వంటి వారిని ఢిల్లీ ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోలేదు? అదే ముస్లిం డాక్టర్ అనాస్ ముజాహిద్ కరోనాతో మరణిస్తే ముస్తఫాబాద్ వెళ్లి అతని కుటుంబానికి 10 మిలియన్లు ఇచ్చాడు. కానీ అదే మహమ్మారికి బలైన డాక్టర్ కెకె అగర్వాల్ వంటి డజన్ల కొద్దీ కరోనా యోధులైన హిందూ వైద్యుల కోసం ఆయన ఏం చేశాడు? అని డాక్టర్ జైన్ ప్రశ్నించారు.</p>
<p>బంగ్లాదేశీలు, రోహింగ్యాల వంటి ముస్లిం చొరబాటుదారులు మరియు జిహాదీల ప్రధాన కార్యాలయాలు, హజ్ హవుజ్ లు ఆయనకు ఆమోదయోగ్యమైనవి. కానీ హనుమాన్ భక్తుడ్ని అని చెప్పుకునే ఆయనకు హనుమంతుడి ఆలయం మాత్రం ఎందుకు ఆమోదయోగ్యం కాదు? అని శ్రీ సురేంద్ర జైన్ ప్రశ్నించారు. ముల్లా/మౌల్వి/ముజ్జిన్‌లకు మంచి జీతాలను ఇస్తాడు, కానీ కోవిడ్ మహమ్మారి సంక్షోభ సమయాల్లో కూడా పూజారి-పురోహితులకు ఎలాంటి సహాయమూ చెయ్యకుండా దూరంగా ఉంటాడు. “రాజధానిలోని బహిరంగ ప్రదేశాలలో వందలాది అక్రమ మజార్లు (సమాధులు) ముఖ్యమంత్రి గారి రక్షణలో అభివృద్ధి చెందుతున్నాయి.” అని డాక్టర్ జైన్ ఆవేదన వ్యక్తం చేశారు.</p>
<p>స్థానిక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA)లు, ఢిల్లీలోని గ్రామ పంచాయితీలు మరియు ప్రజా ప్రతినిధుల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా అనేక భద్రతా సమస్యలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ భూమిలో హజ్ హౌస్ నిర్మించడానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు ఆయన తెలిపారు. ముస్లిం ఓటు బ్యాంకుపై ఆశతో ప్రభుత్వ సొమ్ముతో హజ్ హోజ్ నిర్మించడానికి ముఖ్యమంత్రి ఉద్యుక్తుడవుతున్నాడని, ఈ ముఖ్యమంత్రి ఔరంగజేబుకు ప్రతిరూపంగా మారాడని శ్రీ జైన్ దుయ్యబట్టారు.</p>
<p>ఇప్పటికే దేశ రాజధాని లవ్ జిహాద్, మత మార్పిడులు మరియు జిహాదీ రాడికల్స్ యొక్క సామూహిక హింసల భీభత్సంతో అట్టుడిగిపోతోంది. దీనిపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు నివేదించినప్పటికీ ప్రభుత్వం యొక్క నిర్లిప్త వైఖరి మాత్రం తొలగిపోలేదు. AAP MLA అమానతుల్లా ఖాన్ రాజ్యాంగ పదవిలో కూర్చుని హిందూ సన్యాసి తల నరికేస్తామని బెదిరించటం, శివ విహార్ మరియు సీలంపూర్ లలో జరిగిన అల్లర్లలో AAP నాయకుల పాత్ర ఎవరికీ తెలియనిదేమీ కాదు. ఢిల్లీలో ఎందరో అమాయక హిందూ యువతులు ఇస్లామిక్ జిహాదీలు మరియు చర్చిల కుట్రలకు బలై వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మౌన ప్రేక్షకుడిగా మిగిలిపోయింది. ఢిల్లీలో, పార్లమెంటరీ చట్టాలను లేదా కేంద్ర ప్రభుత్వ విధానాలను రాజ్యాంగ విరుద్ధంగా తూలనాడడంలోనే శాసనసభ సమయమంతా భారీగా దుర్వినియోగమవుతోంది. మత మార్పిడి భూతం నుండి రాష్ట్ర పౌరులను విముక్తి చేయడానికి ఈ ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయడంలేదు?” అని ఆయన ప్రశ్నించారు.</p>
<p>రాష్ట్ర ప్రభుత్వం హజ్ హౌస్ ఆలోచనను విరమించుకోవాలని, చొరబాటుదారులు మరియు జిహాదీలకు సేవ చేయడం మానేసి, హిందూ సమాజాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ సురేంద్ర జైన్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. లేకపోతే, జాతీయ రాజధానిలోని పౌర సమాజం వీధుల్లోకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు.</p>
<p>Source : VSK BHARAT</p>
<h3><a href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><u><span style="color: #ff0000">మరిన్ని జాతీయ</span></u><span style="color: #ff0000"><u>, </u><u>అంతర్జాతీయ వార్తలు</u><u>, </u><u>విశేషాల కోసం </u><u>VSK ANDHRAPRADESH </u><u>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</u><u>.</u><u> </u></span></a></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/17755/">ప్రభుత్వ స్థలంలో హజ్ హౌజ్ నిర్మించే ప్రయత్నాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి &#8211; VHP డిమాండ్</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/17755/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>తల తీసేస్తా : హిందూ పూజారి యతి నరసిం‌హానంద్ సరస్వతికి ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ బెదిరింపు</title>
		<link>https://vskandhra.org/15088/</link>
					<comments>https://vskandhra.org/15088/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Sat, 03 Apr 2021 09:55:37 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#AAP]]></category>
		<category><![CDATA[Aam Aadmi Party]]></category>
		<category><![CDATA[AAP MLA Amanatullah Khan]]></category>
		<category><![CDATA[Hindu Priest Yati Narsinghanand Saraswati]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=15088</guid>

					<description><![CDATA[<p>ల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ శనివారం హిందూ పూజారి యతి నరసిం‌హానంద్ సరస్వతిని “తల తీసేస్తా” అంటూ బెదిరించారు. ఖాన్ ఆయన తలని ఖండించాలనటమే కాదు, అతని నాలుకను కూడా కత్తిరించాలని ఆకాంక్షించారు. దాస్నా ఆలయ ప్రధాన పూజారి యతి నరసిం‌హానంద్ సరస్వతి ఇస్లాంపైన, మహమ్మద్ ప్రవక్తపైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ముస్లిములు ఆరోపిస్తున్నారు. हमारे नबी ﷺ की शान में गुस्ताखी हमें बिल्कुल बर्दाश्त नहीं, इस नफ़रती [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/15088/">తల తీసేస్తా : హిందూ పూజారి యతి నరసిం‌హానంద్ సరస్వతికి ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ బెదిరింపు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">ఢి</span>ల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ శనివారం హిందూ పూజారి యతి నరసిం‌హానంద్ సరస్వతిని “తల తీసేస్తా” అంటూ బెదిరించారు.</p>
<p>ఖాన్ ఆయన తలని ఖండించాలనటమే కాదు, అతని నాలుకను కూడా కత్తిరించాలని ఆకాంక్షించారు. దాస్నా ఆలయ ప్రధాన పూజారి యతి నరసిం‌హానంద్ సరస్వతి ఇస్లాంపైన, మహమ్మద్ ప్రవక్తపైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ముస్లిములు ఆరోపిస్తున్నారు.</p>
<blockquote class="twitter-tweet" data-width="550" data-dnt="true">
<p lang="hi" dir="ltr">हमारे नबी ﷺ की शान में गुस्ताखी हमें बिल्कुल बर्दाश्त नहीं, इस नफ़रती कीड़े की ज़ुबान और गर्दन दोनो काट कर इसे सख़्त से सख़्त सजा देनी चाहिए। <br />लेकिन हिंदुस्तान का क़ानून हमें इसकी इजाज़त नहीं देता, हमें देश के संविधान पर भरोसा है और मैं चाहता हूँ कि <a href="https://twitter.com/DelhiPolice?ref_src=twsrc%5Etfw">@DelhiPolice</a> इसका संज्ञान ले। <a href="https://t.co/GGcKl3LsX8">pic.twitter.com/GGcKl3LsX8</a></p>
<p>&mdash; Amanatullah Khan AAP (@KhanAmanatullah) <a href="https://twitter.com/KhanAmanatullah/status/1378199076357873664?ref_src=twsrc%5Etfw">April 3, 2021</a></p></blockquote>
<p><script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script></p>
<p>దానిపై ఖాన్ ట్వీట్ చేస్తూ, “ముహమ్మద్ ప్రవక్త పట్ల ఇలాంటి అగౌరవాన్ని మేము సహించలేము. ఈ ద్వేషపూరిత పురుగు నాలుక మరియు మెడను కోసి అత్యంత కఠినమైన శిక్షను విధించాలి. కానీ ఈ నేలపైనున్న చట్టం మమ్మల్ని అందుకు అనుమతించదు. భారత రాజ్యాంగంపై మాకు నమ్మకం ఉంది. ఢిల్లీ పోలీసులు దీనిని గమనించాలని నేను కోరుకుంటున్నాను.” అని వ్యాఖ్యానించారు.</p>
<p>ఖాన్ ఇస్లాంవాదులకు బహిరంగంగా మద్దతు ఇవ్వడం, ఈ విధంగా హిందువులను బెదిరించడం ఇదే మొదటిసారి కాదు. “విమర్శలకు ఎవరూ అతీతులు కాదు. మీరు హిందూ దేవీదేవతలపై విమర్శలు గుప్పించేటప్పుడు మేము మీ ప్రవక్త గురించి ఎందుకు ప్రశ్నించకూడదు?” అని నరసిం‌హానంద్ ప్రశ్నించారు. కానీ ఈ ప్రకటనతో కూడా ఆ ముస్లిం ఎమ్మెల్యే శాంతించలేదు.</p>
<h3>Source : Organiser.</h3>
<h3><span style="color: #ff0000">మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.</span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/15088/">తల తీసేస్తా : హిందూ పూజారి యతి నరసిం‌హానంద్ సరస్వతికి ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ బెదిరింపు</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/15088/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
		<item>
		<title>ఢిల్లీ అల్లర్లు 2020: యుఎపిఎ చట్టం కింద ఉమర్ ఖలీద్‌ విచారణకు అనుమతించిన కేజ్రీవాల్ ప్రభుత్వం మరియు కేంద్ర హోంశాఖ</title>
		<link>https://vskandhra.org/13120/</link>
					<comments>https://vskandhra.org/13120/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Syam Korsipati]]></dc:creator>
		<pubDate>Sat, 07 Nov 2020 09:19:50 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[#AAP]]></category>
		<category><![CDATA[Delhi anti-Hindu riots]]></category>
		<category><![CDATA[DELHI GOVERNMENT]]></category>
		<category><![CDATA[UMAR KHALID]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=13120</guid>

					<description><![CDATA[<p>నారిటీ అనుకూల ప్రభుత్వ ఇమేజ్ ను ప్రక్కనబెడుతూ ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈశాన్య ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మత హింసకు సంబంధించిన కేసులో జెఎన్‌యు మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌పై విచారణకు అనుమతి ఇచ్చింది. ఉగ్రవాద నిరోధక చట్టం యుఎపిఎ కింద మాజీ జెఎన్‌యు విద్యార్థి నాయకుడిపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చట్టం ప్రకారం, UAPA కింద ఒక వ్యక్తిని విచారించడానికి, [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/13120/">ఢిల్లీ అల్లర్లు 2020: యుఎపిఎ చట్టం కింద ఉమర్ ఖలీద్‌ విచారణకు అనుమతించిన కేజ్రీవాల్ ప్రభుత్వం మరియు కేంద్ర హోంశాఖ</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<p><span class="shortcode-dropcap is-default">మై</span>నారిటీ అనుకూల ప్రభుత్వ ఇమేజ్ ను ప్రక్కనబెడుతూ ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈశాన్య ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మత హింసకు సంబంధించిన కేసులో జెఎన్‌యు మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌పై విచారణకు అనుమతి ఇచ్చింది.</p>
<p>ఉగ్రవాద నిరోధక చట్టం యుఎపిఎ కింద మాజీ జెఎన్‌యు విద్యార్థి నాయకుడిపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చట్టం ప్రకారం, UAPA కింద ఒక వ్యక్తిని విచారించడానికి, ముందు MHA నుండి అనుమతి తీసుకోవాలి.</p>
<p>ఫిబ్రవరి 2020 లో ఈశాన్య ఢిల్లీ అల్లర్ల వెనుక ఉన్న పెద్ద కుట్రకు సంబంధించిన కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) (UAPA) చట్టం కింద ఉమర్ ఖలీద్‌ను సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సమయంలోనే దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్ల సమయంలో హింసను ప్రేరేపించారనే ఆరోపణతో 15 మంది నిందితులపై ఢిల్లీ పోలీసులు 17,500 పేజీల భారీ చార్జిషీట్ ను దాఖలు చేశారు.</p>
<p>&#8221; ఢిల్లీ అల్లర్లకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన అన్ని కేసులలో మేము ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చాము. ఇప్పుడు, నిందితులు ఎవరో తేల్చే బాధ్యత కోర్టులదే&#8221; అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఢిల్లీ పోలీసులు ఇప్పుడు తమ అనుబంధ చార్జిషీట్‌లో ఖలీద్‌ పేరు కూడా చేర్చవచ్చు.</p>
<p>&#8220;యుఎపిఎ సెక్షన్ 13 కింద ఒకరిని విచారించడానికి, అవసరమైన అనుమతులు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి ఇప్పటికే మాకందాయి. యుఎపిఎ సెక్షన్ &#8211; 16,17 మరియు 18 కింద ప్రాసిక్యూషన్ కోసం అవసరమైన, ఢిల్లీ ప్రభుత్వ అనుమతి కూడా లభించింది&#8221; అని అధికార వర్గాలు తెలిపాయి.</p>
<p>మత హింసకు సంబంధించిన కేసులో సెప్టెంబర్ 13 న ఖలీద్‌ను యుఎపిఎ చట్టం కింద అరెస్టు చేశారు. తమ ఆరోపణలను రుజువు చేయడానికి, అల్లర్లు జరుగుతున్న సమయంలో &#8216;ఫిబ్రవరి 24 నుండి వారు జరిపిన వాట్సప్ సంభాషణలను (వాట్సప్ చాట్) చార్జిషీట్ లో తాము పొందు పరచామని కూడా పోలీసులు గతంలో పేర్కొన్నారు.</p>
<p>శిక్షార్హమైన కాశ్మీరీ వేర్పాటువాదులు అఫ్జల్ గురు మరియు మక్బూల్ భట్ లకు మరణశిక్ష విధించడాన్ని నిరసిస్తూ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) లో జరిగిన దేశ వ్యతిరేక ప్రదర్శనలలో ఉమర్ ఖలీద్ కూడా పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2016 నుండి ఇదే కేసుపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా జరుగుతున్నాయి. 2020 ఫిబ్రవరి 28 న ఢిల్లీ ప్రభుత్వం 2016 కేసులో విచారణకు తమ అనుమతి ఇచ్చింది.</p>
<p>ఫిబ్రవరి 2016 లో జెఎన్‌యులో దేశ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించిన నాలుగు రోజుల తరువాత, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 కింద దేశద్రోహం, నేరపూరిత కుట్ర ఆరోపణలపై జెఎన్‌యు స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కన్హయ్య కుమార్‌ను అరెస్టు చేసిన తరువాత ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, రామ నాగ, అనంత్ ప్రకాష్, అశుతోష్ కుమార్ సహా మరో ఐదుగురు అజ్ఞాతంలోకి వెళ్లి 10 రోజుల తరువాత తిరిగి వచ్చారు.</p>
<p>పోలీసులకు లొంగిపోయిన ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు అనంతరం జెఎన్‌యు అడ్మినిస్ట్రేటివ్ ప్యానెల్ పలువురు విద్యార్థులకు పలు రకాల శిక్షలు విధించింది. కన్హయ్య కుమార్‌కు 10,000 రూపాయల జరిమానా విధించింది. తరువాత ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను ఒక సెమిస్టర్ పాటు విశ్వవిద్యాలయం నుండి తొలగించారు.</p>
<p>Source : Organiser</p>
<p><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని</strong> <strong> జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.</strong></a></span></p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/13120/">ఢిల్లీ అల్లర్లు 2020: యుఎపిఎ చట్టం కింద ఉమర్ ఖలీద్‌ విచారణకు అనుమతించిన కేజ్రీవాల్ ప్రభుత్వం మరియు కేంద్ర హోంశాఖ</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/13120/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>
