<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>30th anniversary of the ASEAN partnership &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<atom:link href="https://vskandhra.org/tag/30th-anniversary-of-the-asean-partnership/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://vskandhra.org</link>
	<description></description>
	<lastBuildDate>Thu, 28 Oct 2021 12:38:51 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.3.10</generator>

<image>
	<url>https://vskandhra.org/wp-content/uploads/2019/01/cropped-vsklogo1-1-32x32.png</url>
	<title>30th anniversary of the ASEAN partnership &#8211; Vishwa Samvad Kendra Andhra Pradesh</title>
	<link>https://vskandhra.org</link>
	<width>32</width>
	<height>32</height>
</image> 
	<item>
		<title>2022 ఆసియాన్‌-భారత్‌ ఐక్యత సంవత్సరం</title>
		<link>https://vskandhra.org/20539/</link>
					<comments>https://vskandhra.org/20539/#respond</comments>
		
		<dc:creator><![CDATA[Krishna Murty Gunna]]></dc:creator>
		<pubDate>Thu, 28 Oct 2021 12:38:51 +0000</pubDate>
				<category><![CDATA[News]]></category>
		<category><![CDATA[18th ASEAN-India Summit]]></category>
		<category><![CDATA[30th anniversary of the ASEAN partnership]]></category>
		<category><![CDATA[MODI]]></category>
		<category><![CDATA[Narendra Modi]]></category>
		<category><![CDATA[PRIME MINISTER NARENDRA MODI]]></category>
		<guid isPermaLink="false">https://vskandhra.org/?p=20539</guid>

					<description><![CDATA[<p>భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు న్యూఢిల్లీ: వచ్చే ఏడాదితో ఆసియాన్‌ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలవుతాయని, ఈ భాగస్వామ్యానికి గుర్తుగా 2022ను ఐక్యతా సంవత్సరంగా జ‌రుపుకొందామ‌ని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని గురువారం 18వ ఆసియాన్‌- ఇండియా సమ్మిట్‌లో వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియన్‌ దేశాలతో భారత్‌కు సుదీర్ఘ సంబంధాలున్నాయని చెప్పారు. ఆగ్నేయాసియా దేశాల సమైక్యత భారత దేశానికి చాలా ముఖ్యమైనదని చెబుతూ ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరస్పర సహకారానికి [&#8230;]</p>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/20539/">2022 ఆసియాన్‌-భారత్‌ ఐక్యత సంవత్సరం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></description>
										<content:encoded><![CDATA[<ul>
<li>
<h3><span style="color: #ff0000">భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు</span></h3>
</li>
</ul>
<p>న్యూఢిల్లీ: వచ్చే ఏడాదితో ఆసియాన్‌ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలవుతాయని, ఈ భాగస్వామ్యానికి గుర్తుగా 2022ను ఐక్యతా సంవత్సరంగా జ‌రుపుకొందామ‌ని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని గురువారం 18వ ఆసియాన్‌- ఇండియా సమ్మిట్‌లో వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు.<br />
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియన్‌ దేశాలతో భారత్‌కు సుదీర్ఘ సంబంధాలున్నాయని చెప్పారు. ఆగ్నేయాసియా దేశాల సమైక్యత భారత దేశానికి చాలా ముఖ్యమైనదని చెబుతూ ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో పరస్పర సహకారానికి భారత్‌, ఆసియాన్‌ దృక్పథాలు నిబంధనావళిగా ఉపయోగపడతాయని తెలిపారు.</p>
<p>ప్రపంచం ఇంకా కరోనాతో పోరాడుతోందని, మహమ్మారి కాలంలో భారత్‌ కూడా అనేక సవాళ్లను ఎదుర్కొందని పేర్కొన్నారు. కొవిడ్‌ ప్రభావం ఆసియాన్‌ దేశాలు-భారత్‌ మధ్య స్నేహానికి సవాల్‌గా మారిందని తెలిపారు. ఈ సమయంలో పరస్పర సహకారంతోనే బంధం బలోపేతం చేయగలమని చెప్పారు. ఆసియాన్‌ దేశాలతో స్నేహమే భారత్‌కు ప్రధానం అని స్పష్టం చేశారు.</p>
<p>2022 నాటికి ఆసియన్‌ దేశాల భాగస్వామ్యానికి 30 ఏళ్ళు&#8230; భారత్‌కు కూడా స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతాయని ప్రధాని గుర్తు చేశారు. ఈ ముఖ్యమైన మైలురాయికి గుర్తుగా ఆసియాన్‌-భారత్‌ ఐక్యతా దినోత్సవాన్ని జ‌రుపుకొందామ‌ని సంతోషం వ్యక్తం చేశారు.</p>
<p>18వ ఆసియాన్‌- భారత్‌ సమ్మిట్‌ కరోనా మహమ్మారి, అంతర్జాతీయ అభివృద్ధి, వ్యాపారాలు, ఇతర సమస్యలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్షిస్తుంది. ఆరోగ్యం, వాణిజ్యం, కనెక్టివిటీ, విద్య సంస్కృతి సహా కీలక రంగాల్లో సాధించిన పురోగతిపై చర్చించనున్నది.</p>
<h3>నేడు విదేశీయాత్రకు ప్రధాని</h3>
<p>కాగా, ఇటలీ, బ్రిటన్‌లో ఐదు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం బయలుదేరనున్నారు. పర్యటనలో ఆయన జీ-20 సదస్సులో పాల్గొంటారు. అక్టోబరు 30 నుంచి ఇటలీలో రెండు రోజుల సదస్సు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత యూకేలోని గ్లాస్గో పర్యటనకు వెళ్లనున్నారు.</p>
<p>Source: Nijamtoday</p>
<h3><span style="color: #ff0000"><a style="color: #ff0000" href="https://play.google.com/store/apps/developer?id=Vishwa+Samvad+Kendra+Andhra+Pradesh"><strong>మరిన్ని జాతీయ</strong><strong>, </strong><strong>అంతర్జాతీయ వార్తలు</strong><strong>, </strong><strong>విశేషాల కోసం</strong><strong> VSK ANDHRAPRADESH </strong><strong>యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి</strong><strong>. </strong></a></span></h3>
<p>The post <a rel="nofollow" href="https://vskandhra.org/20539/">2022 ఆసియాన్‌-భారత్‌ ఐక్యత సంవత్సరం</a> appeared first on <a rel="nofollow" href="https://vskandhra.org">Vishwa Samvad Kendra Andhra Pradesh</a>.</p>
]]></content:encoded>
					
					<wfw:commentRss>https://vskandhra.org/20539/feed/</wfw:commentRss>
			<slash:comments>0</slash:comments>
		
		
			</item>
	</channel>
</rss>
