News

News

సంస్కార భారతి ఆధ్వర్యంలో జాతీయ శాస్త్రీయ నృత్య పోటీలు

సంస్కార భారతి విజయవాడ మహానగర్‌ శాఖ, సుమధుర కళానికేతన్‌ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ శాస్త్రీయ నృత్య పోటీలు ఫిబ్రవరి 22, 23న నిర్వహిస్తున్నట్టు సంస్కార భారతి అధ్యక్షుడు డాక్టర్‌ పీవీఎన్‌ కృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ప్రవేశరుసుము లేకుండా...
News

శివరాత్రికి పటిష్ఠ ఏర్పాట్లు

శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈనెల 25 నుంచి జరుగనున్న శ్రీముఖలింగేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. మూడు రోజుల పాటు జరిగే...
News

తెలుగు భాషను పరిరక్షించుకోవాలి

ప్రపంచంలో ఏ భాషకు లేని సౌలభ్యం, ఒక్క తెలుగు భాషకు మాత్రమే ఉందని, చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు అధికారి మద్దిపట్ల వెంకటరమణ అభివర్ణించారు.మాతృభాషా దినోత్సవం సందర్భంగా, శుక్రవారం చిత్తూరు పిసిఆర్ హైస్కూల్లో, విద్యార్థులకు తెలుగు భాషలో పలు...
News

ఆదాయంలో షిర్డీ, వైష్ణోదేవిలను దాటిన అయోధ్య

యూపీలోని అయోధ్యలోని నూతన రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరిగినది మొదలు భక్తులు తండోపతండాలుగా అయోధ్యకు తరలివస్తున్నారు. ఇప్పుడు యూపీలో జరుగుతున్న కుంభమేళాకు వచ్చిన భక్తులు అయోధ్యకు వచ్చి, బాలరాముణ్ణి దర్శించుకుంటున్నారు. ఇక్కడకు వచ్చిన రామభక్తులంతా ఆలయానికి భారీగా విరాళాలు ఇ‍వ్వడంతో...
News

భగీరథుడి విగ్రహావిష్కరణ

అనంతపురం జిల్లా పరిగి మండలంలోని జంగాలపల్లి గ్రామంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథ భగీరథ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 2018 నుంచి 2019 వరకు గ్రామంలో భగీరథ విగ్రహావిష్కరణ వాయిదా పడుతూ ఇప్పటికి ఏర్పాటుకావడం సంతోషకరంగా ఉందన్నారు.భగీరథ మహర్షి పట్టుదలకు...
News

ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ.. నీతులా ? పాక్ ను ఎండగట్టిన భారత్

అంతర్జాతీయ వేదికలపై ప్రతిసారీ భారత్‌పై అక్కసు వెళ్లగక్కడం పాకిస్థాన్‌కు ఓ దురలవాటు. దాయాది దేశం తోకముడిచేలా చెంపచెళ్లుమనిపించే సమాధానం మనం ఇస్తున్నా దాని బుద్ధి మారడం లేదు. తాజాగా మరోసారి పాక్‌ చేసిన ఆరోపణలను భారత్‌ ఖండించింది. ఆ దేశం ఎగదోస్తున్న...
News

తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు

తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం వెళ్ళడం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎలాంటి రాకపోకలు సాగించకూడదు. కానీ గురువారం ఈ ఘటన జరగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ...
News

ఆ వేడుక వల్ల అయోధ్య రామమందిరం పనులకు బ్రేక్..

మహాకుంభమేళా సందర్భంగా అయోధ్య రామమందిరానికి భక్తుల తాకిడి భారీగా పెరిగిందని రామమందిరం నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ నేపథ్యంలోనే రామాలయ నిర్మాణ పనులు 25 రోజులుగా ఆగిపోయినట్లు ఆయన తెలిపారు. మార్చి నెలలో పూర్తి కావాల్సిన పనులు...
News

మమతా బెనర్జీ వ్యాఖ్యలపై అఖిల్ భారతీయ సంత్ సమితి తీవ్ర ఆక్షేపణ

ప్రయాగ్‌రాజ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న మహాకుంభ్‌ను 'మృత్యుకుంభ్'గా సంబోధిస్తూ అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. బీజేపీతో పాటు పలు హిందూ ధార్మిక సంస్థలు మమత వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి. మమతా బెనర్జీ చేసిన...
News

నది కాలుష్యం ఆరోపణలను ఖండించిన యూపీ సీఎం

విసర్జితాల కారణంగా ప్రయాగ్‌రాజ్‌లో పలు చోట్ల నదీ జలాలు కలుషితమయ్యాయంటూ వస్తున్న ఆరోపణలను ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఖండిచారు. నదీ జలాలపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు. నదీ జలాలు స్నానాలకే కాకుండా తాగేందుకూ అనుకూలంగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. ప్రయాగ్‌రాజ్‌లోని...
1 841 842 843 844 845 2,479
Page 843 of 2479