కర్నూలు జిల్లా మంత్రాలయంలో వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో సామూహిక అష్టోత్తర పారాయణం ప్రారంభించారు. ఆదివారం అమావాస్యను పురస్కరించుకుని తుంగభద్ర నదిలో పండితులు, శిష్యులతో కలిసి పుష్కర యోగాలో భాగంగా పుణ్యస్నానాలు ఆచరించి భక్తులకు నీళ్లు చల్లి ఆశీర్వదించారు. అనంతరం ఊంజల మండపంలో రజిత ఊయలలో రాఘవేంద్రస్వామి విగ్రహాన్ని ఉంచి హారతులు ఇచ్చారు. చాతుర్మాసదీక్షల్లో భాగంగా సామూహిక అష్టోత్తర పారాయణం శ్రీరాఘవేంద్రస్వామి స్ర్తోత్త్ర అష్టోత్తర పారాయణం, దండోదక స్నానం ఆచరించారు. అనంతరం భక్తులనుద్దేశించి పీఠాధిపతి మాట్లాడారు. వివిద రాష్ట్రాల నుంచి వచ్చిన పండితులు సాంప్రదాయ శాస్త్రోక్తంగా పీఠాధిపతులకు పట్టువస్త్రాలు సమర్పించి గురుభక్తిని చాటుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు పీఠాధిపతి శేషవస్త్రం, ఫలఫుష్ప మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.
48
You Might Also Like
13 నుంచి చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు
46
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో చిన వెంకన్న ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 13 నుంచి 20 వరకు వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి...
పాకిస్థాన్ కర్మ ఫలం అనుభవిస్తోంది.. ఐరాసలో జైశంకర్ కీలక వ్యాఖ్యలు
27
పాకిస్థాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణం ఆ దేశ స్వయంకృతాపరాధమేనని, కర్మ ఫలం అనుభవిస్తోందని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఎవరు చేసుకున్న కర్మ వారు...
సర్జికల్ స్ట్రైక్: పాక్పై ప్రతీకారం తీర్చుకున్న వేళ..
పొరుగు దేశం పాకిస్తాన్ సాగిస్తున్న దుశ్చర్యలకు పలుమార్లు భారత్ నష్టపోవాల్సి వచ్చింది. పాక్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ, ఉగ్రదాడులకు కుట్ర పన్నుతూనే ఉన్నారు. 2016,...
తిరుమలకు శృంగేరి జగద్గురువులు, దక్షిణాది పర్యటన ఖరారు…
67
శృంగేరిపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామివారు దక్షిణాదిలోని మూడు రాష్ట్రాల్లో సుమారు 40 రోజుల పాటు పర్యటించనున్నారు.17.10.2024 నుంచి 27.11.2024 వరకు స్వామివారి పర్యటన కొనసాగనుంది....
మెడను పక్కకు తిప్పి, కత్తి దూయనున్న రావణుడు
37
రాజస్థాన్లోని కోటా సిటీ పోటీ పరీక్షలకు ప్రసిద్ధి చెందింది. ఈ పట్టణంలో ప్రతీయేటా దసరా వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈసారి జరిగే వేడుకల్లో రావణుడు మరింత...
సింహాసనం.. సిద్ధమయ్యిందిగా..
29
ప్రతిష్టాత్మక మైసూరు దసరా ఉత్సవాలకు అంతా సిద్ధమయ్యింది. ఓవైపు విద్యుద్దీపాల అలంకరణ, మరోవైపు గజరాజుల విన్యాసాలతో రాచనగర వీధులు శోభాయామానంగా దర్శనమిస్తున్నాయి. ప్యాలెస్ సంప్రదాయంలో భాగంగా బంగారు...