ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఆగస్టులో నిర్వహించే విశేష ఉత్సవాలను టీటీడీ పీఆర్ఓ విభాగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 4న శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం, 7న ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు, 9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ, 10న కల్కి జయంతి, 13న తరి గొండ వెంగమాంబ వర్ధంతి, 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు, 16న వరలక్ష్మీ వ్రతం, నారాయణగిరిలో ఛత్రస్థాపనోత్సవం, 19న శ్రావణపౌర్ణమి, పౌర్ణమి గరుడ సేవ, రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి, విఖానస మహాముని జయంతి, 20న తిరుమల శ్రీవారు శ్రీ విఖానసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు, గాయత్రీ జపం, 27న శ్రీకృష్ణాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం, 28న శ్రీవారి శిష్యోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
54
You Might Also Like
స్వామి నారాయణ్ దేవాలయంపై దాడిని ఖండిస్తున్నాం : చక్రపాణి మహారాజ్
3
కాలిఫోర్నియాలోని బీఏపీఎస్ స్వామి నారాయణ మందిర్ విధ్వంసాన్ని హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ తీవ్రంగా ఖండించారు. పది రోజుల లోపే మళ్లీ దాడి జరిగిందని, ఇది...
కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దుశ్చర్య
39
అమెరికాలో మరో మారు హిందూ ఆలయంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి, ఆలయానికి సంబంధించిన నీటి సరఫరా...
మణిపూర్ లోని శివాలయానికి నిప్పు.. వారంలోనే రెండోసారి
36
మణిపూర్ లోని సేనాపి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చొరబడి మరీ శివాలయానికి నిప్పంటించారు. దీంతో ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది....
దేశంలో సనాతన హిందూ బోర్డ్ ఏర్పాటు చేయండి : బాగేశ్వర్ బాబా
57
బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతులు ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) భారత ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ వుంచారు. ‘సనాతన్ హిందూ బోర్డు’’ ను దేశంలో ఏర్పాటు చేయాలని...
భక్తులలో భగవంతుని దర్శిస్తూ సేవలందించండి – అదనపు ఈవో
32
టీటీడీ ఉద్యోగులందరూ భక్తులలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శిస్తూ వారికి అత్యంత అంకితభావంతో సేవలు అందించాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమల...
రైల్వే ట్రాకులపై కుట్రల కేసు ఎన్ఐఏ తో దర్యాప్తు
31
రైల్వే ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్న వారికి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాలకు యత్నిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. రైల్వే పట్టాలపై కుట్రపూరితంగా...