భక్తి భావం చాటేలా వినాయక చవితి, నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకు వినాయక మంటపాల నిర్వాహకులంతా సహకరించాలని అనంతపురం జిల్లా ఎస్పీ వి.రత్న కోరారు. శుక్రవారం హిందూపురంలోని రైల్వేరోడ్డు కేవీఆర్ ఫంక్షన్ హాలులో వినాయక మంటపాల నిర్వాహకులతో పీస్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్పీ రత్న, డీఎస్పీ కంజాక్షన్, ట్రాన్స్కో ఏఈ ఝన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. హిందూపురాన్ని శాంతిపురంగా చూద్దామన్నారు. హైదరాబాద్లా గొప్పగా వినాయక చవితి, నిమజ్జనం జరుపుకుందామని పిలుపునిచ్చారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఏటా ఎదుర్కొనే సమస్యలు గుర్తించి విగ్రహాల ఎత్తు 18 అడుగులకు మించకుండా చూడాలన్నారు. అలాగే చెవులు చిల్లులు పడేలా డీజేలు, సౌండ్స్ వద్దన్నారు. నిర్దేశించిన మార్గంలోనే గణేష్ శోభయాత్ర సాగాలన్నారు. శోభయాత్ర సమయంలోనూ కరెంట్ సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. అనంతరం నిర్వహకులు, పట్టణ ప్రముఖులు తమ సందేహాలు, సూచనలు అధికారులకు వివరించారు.
64
You Might Also Like
స్వామి నారాయణ్ దేవాలయంపై దాడిని ఖండిస్తున్నాం : చక్రపాణి మహారాజ్
3
కాలిఫోర్నియాలోని బీఏపీఎస్ స్వామి నారాయణ మందిర్ విధ్వంసాన్ని హిందూ మహాసభ అధ్యక్షుడు చక్రపాణి మహారాజ్ తీవ్రంగా ఖండించారు. పది రోజుల లోపే మళ్లీ దాడి జరిగిందని, ఇది...
కాలిఫోర్నియాలోని హిందూ ఆలయంపై దుశ్చర్య
39
అమెరికాలో మరో మారు హిందూ ఆలయంపై దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ ఆలయం గోడలపై కొందరు వ్యక్తులు విద్వేషపూరిత రాతలు రాసి, ఆలయానికి సంబంధించిన నీటి సరఫరా...
మణిపూర్ లోని శివాలయానికి నిప్పు.. వారంలోనే రెండోసారి
36
మణిపూర్ లోని సేనాపి జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రాంగణంలోని చొరబడి మరీ శివాలయానికి నిప్పంటించారు. దీంతో ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది....
దేశంలో సనాతన హిందూ బోర్డ్ ఏర్పాటు చేయండి : బాగేశ్వర్ బాబా
57
బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతులు ధీరేంద్ర శాస్త్రి (బాగేశ్వర్ బాబా) భారత ప్రభుత్వం ముందు కీలక డిమాండ్ వుంచారు. ‘సనాతన్ హిందూ బోర్డు’’ ను దేశంలో ఏర్పాటు చేయాలని...
భక్తులలో భగవంతుని దర్శిస్తూ సేవలందించండి – అదనపు ఈవో
32
టీటీడీ ఉద్యోగులందరూ భక్తులలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శిస్తూ వారికి అత్యంత అంకితభావంతో సేవలు అందించాలని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుమల...
రైల్వే ట్రాకులపై కుట్రల కేసు ఎన్ఐఏ తో దర్యాప్తు
31
రైల్వే ప్రమాదాలకు కుట్రలు పన్నుతున్న వారికి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రమాదాలకు యత్నిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. రైల్వే పట్టాలపై కుట్రపూరితంగా...