తిరుపతి జిల్లా ఏర్పేడు శ్రీ వ్యాసాశ్రమంలో బుధవారం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో మలయాళ స్వామి ప్రతిబింబిస్తూ మోక్షానికి అర్హత కులమా గుణమా పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామీజీ తన సందేశంలో ప్రపంచంలోని 84 లక్షల జీవరాశులలో మానవజన్మ ఎంతో శ్రేష్టమన్నారు. 211 ప్రపంచ దేశాలలో భారతదేశం ఎంతో గొప్పదని తెలిపారు. సామాజిక సమరసత చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. పుస్తక రచయిత వల్లిశ్వర్ తన సందేశంలో మలయాళ స్వామి రచనలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడాన్ని ఆయన రచించిన గ్రంథాలను వాటి భావాలను వివరించారు. పుస్తకంలోని ప్రధాన సారాంశాలను విపులీకరించారు. వేదిక అధ్యక్షులు పి వీరాస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రధాన వక్తలు వేణుగోపాల్ నాయుడు సమరసత సాధనకు కృషి చేయాల్సిన ఆవశ్యకతను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆశయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సమరసత సంయోజకులు రాగాల నర్సింగరావు నాయుడు రాష్ట్ర అధ్యక్షులు మన్మధరావు, అంజూరు, బాలసుబ్రమణ్యం శంకరయ్య, నెల్లూరు జిల్లా వేదిక అధ్యక్షులు నేలనూతల శ్రీధర్, సమరసత నాయకులు భాస్కర్ రెడ్డి సుబ్బరామిరెడ్డి అమరనాథరెడ్డి ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రముఖు డాక్టర్ రేణు దీక్షిత్ తో పాటు వెంకటగిరి నెలూరు శ్రీకాళహసి తిరుపతి నుంచి వేదిక ప్రముఖులు సానిక నాయకులు పాల్గొన్నారు.
53
You Might Also Like
లవ్ జిహాద్… ల్యాండ్ జిహాద్…. ఇప్పుడు పాన్ కార్డ్ జిహాద్
24
లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ అన్న పదాలు విన్నాం. కానీ.. పాన్ కార్డ్ జిహాద్ అని ఎప్పుడైనా విన్నామా? ఇప్పుడు వినాల్సి వస్తోంది. దాని గురించి తెలుసుకోవాల్సి...
శ్రీవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయాలు పాటించాల్సిందే: శ్రీనివాసానంద సరస్వతి
20
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్...
పాక్లో షియా, సున్నీ ముస్లింల పోరు.. 25 మంది మృతి
28
పాకిస్తాన్లోని వాయువ్య ప్రాంతంలో షియా, సున్నీ వర్గాలకు చెందినవారి మధ్య గత కొద్దిరోజులుగా భూ వివాదానికి సంబంధించి జరుగుతున్న ఘర్షణల్లో 25 మంది మృతి చెందారని పాక్...
మథురలో ఇక ప్రాచీన ప్రసాద వితరణే
14
ఉత్తర్ప్రదేశ్లోని మథురలో గల దేవాలయాల్లో ఇకపై భక్తులకు బహిరంగ మార్కెట్లో తయారయ్యే స్వీట్ల స్థానంలో ‘ప్రాచీన ప్రసాదం’ వితరణ చేయాలని స్థానిక హిందూ సంస్థ నిర్ణయించింది. ఆ...
స్వచ్ఛ భారత్ లో దేశవ్యాప్త గుర్తింపు సాధించిన నరసాపురం మహిళ
21
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం పొన్నపల్లి వార్డులోని సత్యనారాయణమ్మ పరిశుభ్రత విషయంలో చేసిన ప్రయత్నాలు స్వచ్ఛ భారత్ దృష్టిని ఆకర్షించాయి. దివ్యాంగురాలైన ఆ మత్స్యకార మహిళ ఇద్దరు...
ప్రజ్ఞాన్ రోవర్కు చిక్కిన భారీ పురాతన బిలం
25
ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించిన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో కీలక విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)...