మన పూర్వికులు గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలని తగుజ్రాగత్తలు తీసుకునేవారు, ఆ జ్రాగత్తలన్నీ భక్తి పేరుతో గ్రామదేవతలకు పూజా విధానాల్లో నిక్షప్తం చేసి తర్వాతి తరాలకు అందించారు. అందుకే భారతీయుల ప్రతీ అడుగులో సైన్స్ దృక్పథం స్పష్టంగా ప్రతిఫలిస్తూ ఉంటుందనడంలో ఏమాత్రం సందేహంలేదు. కరోనా మహమ్మారి వ్యాప్తి విజృంభించిన ఈ సమయంలో గ్రామదేవతలకు పూజలు నిర్వహించడం ద్వారా మన పూర్వీకులు సూచించిన శుచి శుభ్రతను ఆచరించడం వలన కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేలా జాగ్రత్త పడవచ్చు. ఈరోజు హిందూ చైతన్య వేదిక కొవ్వూరు పట్టణ శాఖ, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గ్రామదేవత కొవ్వూరమ్మ తల్లికి కరోనా మహమ్మారి నుంచి మనదేశంలోని ప్రజలందరినీ కాపాడాలని అమ్మవారికి పుజాచేసి చీర, కుంకుమ మరియు దీప ధూప నైవేద్యం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ కార్యదర్శి మద్దుకూరి నాగసాయి, ప్రాంత ప్రచార ప్రముఖ్ యంట్రప్రగడ కాంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ్యులు శ్రీ అనపర్తి శివరామకృష్ణ, శ్రీ ఆకుల పవన్, శ్రీ మద్దుకూరి గణేష్, శ్రీ పిల్లలమర్రి మురళీకృష్ణ, శ్రీ కొప్పాక జవహర్, శ్రీ పిక్కినాగేంద్ర పాల్గోనటం జరిగింది.
588
You Might Also Like
“పంచ పరివర్తన్” సమాజానికి అవసరం – RSS సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ
మార్చి 15 నుండి 17, 2024 వరకు నాగ్పూర్లో జరిగిన అఖిల భారతీయ ప్రతినిధి సభ సందర్భంగా, సంఘ ఉనికిలో ఒక శతాబ్ది పూర్తి కావడానికి గుర్తుగా...
సమరసతా రవికిరణం శ్రీ సద్గురు మళయాళ స్వామి
( మార్చి 29 - శ్రీ సద్గురు మళయాళ స్వామి జయంతి ) ఒకప్పుడు కులం పేరుతో సామాజిక అసమానతలు బలంగా ఉన్న కేరళ ముఖచిత్రాన్ని మార్చివేసిన...
ఏప్రిల్ 4 నుంచి అన్నమయ్య వర్ధంతి వేడుకలు
31
తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతి వేడుకలు ఏప్రిల్ 4 నుంచి 8వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగనున్నాయి. అన్నమయ్య జన్మస్థలమైన తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108...
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
21
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్)...
సింహగిరిపై ఆధ్యాత్మిక కాంతులు
32
సింహాచలం బుధవారం సుదర్శన నారసింహ మహాయజ్ఞం శోభను సంతరించుకుంది. ఎటు చూసినా యజ్ఞకాంతులతో ప్రజ్వరిల్లింది. లోకకల్యాణార్థం ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న సుదర్శన నారసింహ మహాయజ్ఞంను...
స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రసామాన్య, అసామాన్యులు – 47 ; గుండ్లపల్లి ఆదినారాయణ పంతులు
స్వాతంత్ర పోరాటంలో ఒంగోలు తాలూకా ముందు నిలిచింది. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎందరో మహానుభావులు త్యాగాలు చేశారు. వారిలో గుండ్లపల్లి ఆదినారాయణ గారు ప్రథములు. సుశిక్షితుడైన సేనానిగా స్వాతంత్ర...